NEWS

NEWS

బిఆర్‌ఎస్‌తో మజ్లీస్‌ ‌దోస్తీ కొనసాగేనా ?

ఎంఐఎం ఎంఎల్సీ అభ్యర్థికి భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) ‌మద్దతివ్వడంతో కొంతకాలంగా ఈ రెండు పార్టీల మధ్య ఉన్న స్నేహ బంధంపై  అపోహలు తొలగిపోయినట్లుగా కనిపిస్తోంది. గత ఎన్నికలనుండి ఎంఐఎంతో బిఆర్‌ఎస్‌ ‌సుహృదయ భావం కొనసాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలకు, ప్రవేశపెడుతున్న పథకాలకు ఎంఐఎం మద్దతునిస్తూనే ఉంది. అయితే ఇటీవల తాజా అసెంబ్లీ…

బతుకమ్మ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల  హైదరాబాదులోని కోఠి ఉమెన్స్ ‌కాలేజీని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం గా మార్పు చేసినది. సంఘములో వారు అన్ని రంగాలలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఈ మహిళా విశ్వవిద్యాలయం తోడ్పడుతుందని అని అనటంలో సందేహం ఉండకూడదు.అంతేకాకుండా తెలంగాణలో ఉన్నత విద్యావకాశాలు అంతగా లేకపోవడం వలన విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తున్నది. దీనితో…

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ దాడికి ఏడాది

‘‘‌పుతిన్‌, ‌జెలెన్‌స్కీలు వెనక్కి తగ్గకుండా సై అంటే సై అంటూ కాలుదువ్వడం, యుద్ధాన్ని భీకర స్థాయిలో కొనసాగించడం చూస్తున్నాం. ఉక్రెయిన్‌ ‌గెలిస్తే అంతర్జాతీయ వేదికల్లో రష్యా ప్రాబల్యం తగ్గడం, రష్యా గెలిస్తే నాటో కూటమితో కొత్త వివాదాలు తలెత్తే అవకాశమే కాకుండా మరికొన్ని యుద్ధాలను ప్రపంచం చూడవచ్చని ఊహిస్తున్నారు. అమెరికా మిత్రదేశాలు అందిస్తున్న ఆయుధాలు, టెక్నాలజీ,…

సోషల్‌ ‌మీడియా కౌగిట్లో సమాజం..

‘‘‌యుద్ధంలో వేలమంది వీరులను హతమార్చే వాడికన్నా.. తన మనసును తాను జయించే, ఆధీనంలో ఉంచుకునే వాడే నిజమైన వీరుడు. తనను తాను వశపరచుకోగలిగిన మనిషిని శత్రువు(దేవత)లు సైతం ప్రభావితం చేయలేరు..’’ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక సామాజిక మాధ్యమాలు ఆరంభంలో స్వేచ్ఛాయుత భావ ప్రకటన సాధనాలుగా ప్రాచుర్యం పొందినాయి. ప్రజల మధ్య స్నేహ సంబంధాల…

పోలవరం ఉద్యమంపై పోలీసు కాల్పుల కేసు కొట్టివేత

79 మందిపై 16 సంవత్సరాలుగా కొనసాగిన కేసు తీర్పు పట్ల నేతల హర్షం భద్రాచలం ప్రాంత అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమం కొనసాగుతుందని వెల్లడి భద్రాచలం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : 2007లో పోలవరం ఉద్యమంపై భద్రాచలం బ్రిడ్జి సెంటర్లో జరిపిన పోలీస్‌ ‌కాల్పుల కేసును శుక్రవారం జిల్లా అడిషనల్‌ ‌సెషన్స్ ‌కోర్టు జడ్జి నీరజ…

తెలంగాణ ఎంసెట్‌, ‌పీజీసెట్‌ ‌షెడ్యూల్‌ ‌విడుదల

మే 7 నుంచి ఎంసెట్‌ ‌పరీక్షల నిర్వహణ 28న నోటిఫికేషన్‌ ‌విడుదల….ఏప్రిల్‌ 30‌న హాల్‌ ‌టికెట్లు డౌన్‌లోడ్‌ ‌షెడ్యూల్‌ ‌విడుదల చేసిన ప్రొఫెసర్‌ ‌లింబాద్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : తెలంగాణ ఎంసెట్‌, ‌పీజీ సెట్‌ ‌షెడ్యూల్‌  ‌విడుదల చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  మే 7 నుంచి ఎంసెట్‌ ‌పరీక్షలు జరగనున్నాయి.…

కొండగట్టు ఆలయంలో భారీ చోరీ

జిల్లాలో మరో మూడు ఆలయాల్లోనూ వరుస చోరీలు రంగంలోకి దిగిన పోలీస్‌ ‌బృందాలు..దర్యాప్తు ముమ్మరం జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : జగిత్యాల జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రఖ్యాత కొండగట్టు ఆలయంలోనూ చోరీ జరగడం కలకలం రేపుతుంది. ఒకేరోజు నాలుగు ఆలయాల్లో చోరీలకు పాల్పడడం కలకలం సృష్టిస్తుంది. రాయపట్నం గ్రామాల్లోని రెండు ఆలయాలతో పాటు,…

పుంజుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థ

ప్రపంచంలో స్థిరత్వం, విశ్వాసం, వృద్ధికి కృషి జి20కి ఆతిథ్యంతో బలపడుతున్న ఆర్థిక బంధం ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ ‌బ్యాంక్‌ ‌గవర్నర్లతో ప్రధాని మోదీ బెంగళూరు జి20 సన్నాహక సదస్సులో వీడియో కాన్ఫరెన్స్  న్యూ దిల్లీ, ఫిబ్రవరి 24 : జి20 సదస్సుకి ఆతిథ్యమివ్వడంతో భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రపంచంలో…

‌ప్రీతిది లవ్‌ ‌జిహాదీ కేసు

హిందూ అమ్మాయిలను టార్గెట్‌ ‌చేశారు వరంగల్‌ ‌ఘటనపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరపాలి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కొండగట్టులో దొంగతనంపై దిగ్బ్రాంతి వరంగల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : మెడికో సూసైడ్‌ అటెంప్ట్ ‌వెనక సీనియర్‌ ‌వేధింపులే కారణమని పేరెంట్స్ ఆరోపిస్తున్నా…దీన్ని చిన్న కేసుగా చూపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌…

‌ప్రీతిని పనిగట్టుకుని వేధించిన సైఫ్‌

‌వాట్సాప్‌ ‌గ్రూప్‌ ‌మేసేజీల్లో వేధింపులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా మారని వైనం ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కింద కేసు నమోదు వరంగల్‌ ‌సిపి రంగనాథ్‌ ‌వెల్లడి వరంగల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : వరంగల్‌ ‌వైద్య విద్యార్థిని ప్రీతిని మరో సీనియర్‌ ‌విద్యార్థి సైఫ్‌ ‌వేధించడం నిజమేనని వరంగల్‌ ‌సీపీ రంగనాథ్‌ ‌తెలిపారు. ప్రీతి చాలా…