ఆత్మీయతను కోల్పోతున్న బిఆర్ఎస్ సమ్మేళనాలు

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందుగా పార్టీలో నాయకులు, కార్యకర్తల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని తీసుకురావాలని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జల్లాల్లో మండల స్థాయిలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ హ్యాట్రిక్ కొట్టాల్సిందేనని, అందుకు అరవై లక్షల మంది పార్టీ శ్రేణులను చైతన్యపర్చేలా విస్తృత…
