NEWS

NEWS

ఆత్మీయతను కోల్పోతున్న బిఆర్‌ఎస్‌ ‌సమ్మేళనాలు

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందుగా పార్టీలో నాయకులు, కార్యకర్తల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని  తీసుకురావాలని భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) ‌రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జల్లాల్లో మండల స్థాయిలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ హ్యాట్రిక్‌ ‌కొట్టాల్సిందేనని, అందుకు అరవై లక్షల మంది పార్టీ శ్రేణులను చైతన్యపర్చేలా విస్తృత…

లోకకల్యాణ విభుడవు

దైవాంశ సంభూతుడవు.. మనిషిగా మా మధ్యనే సంచరిస్తూ.. ధర్మ పాలన అందిస్తూ.. తండ్రిమాటను జవదాటని ఓరామా..! పదునాలుగేండ్ల అరణ్యవాసంతో పితృ వాక్య పరిపాలకుడిగా పేరుందిన… ఓ  దశరథ రామా ఓ శ్రీరామ..! మానవ విలువలను తెలియజేస్తూ ఏక పత్నివ్రతుడుగా నిలిచి …. ఆలుమగలు ఆప్యాయతానురాగాలకు చిహ్నంగా …నిలిచిన జానకి రామా! ఓ శ్రీరామ..! ప్రజాభీష్టం మేరకు…

ఏ ‌వెలుగులకీ ప్రస్థానం…

విను నాలోని ధ్వనులను కొండ చర్యలు కూలుతున్నవి లోపలి గదులు పొరలు కంపిస్తున్నవి భీకర తుఫాను గాలులు ముంచెత్తుతున్నవి లావా పొంగుతుంది వేడి సెగలు జ్వాలలు గుబురుగా  పొగలు నాలో కిటికీలన్నీ తెరిచినప్పటినుంచే ఒక్కొక్కటిగా ప్రవేశించాయి లోనికి పేరుకుని మరిగి మరిగి నిండి విస్పోటనం గాంచుతున్నాయి వింటున్నావా…? బతుకులు ప్రశ్నార్ధకమైన కాలాల నుండి అస్తిత్వాన్ని అందలమెక్కించే…

రక్త మోడుతున్న రహదారులు…

అతివేగం హానికరం, భద్రతా నియమాలు పాటించు భరోసాగా జీవించు,ఏంటి కొటేషన్లు చెబుతున్నారు అనుకుంటున్నారా, రోజురోజుకు   రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మాట చెప్పవలసి వస్తుంది. రోజురోజుకు రహదారులన్నీ రక్తంతో ఎరుపెక్కుతున్నాయి. ఎక్కడో ఒకచోట  కూలీల వాహనం ఎదురు వాహనం  ఢీకొని, వాహనాలు పాదాచారులను ఢీకొని వారు చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా రహదారి ప్రమాదాల్లో 13…

“విధి నిర్వహణ సరేసరి… హక్కుల మాటేమిటి మరి”

శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ, నేరాలు, విధ్వంసాలూ జరక్కుండా కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసు వ్యవస్థ. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేము, బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు పోలీసేనన్నది నగ్న సత్యం..అత్యవసర సర్వీసుల చట్టం ప్రకారం క్రమశిక్షణతో పనిచేస్తూ, శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు వ్యవస్థలో కానిస్టేబుళ్ళు…

డేటా లీకు కేసులో కీలక మలుపు

66 కోట్ల వ్యక్తిగత సమాచారం లీక్‌ ‌ఫరీదాబాద్‌కు చెందిన వినయ్‌ ‌భరద్వాజ్‌ అరెస్ట్ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 : ‌డేటా లీకు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 66 కోట్ల మంది డేటా లీక్‌ ‌చేసినట్లుగా పోలీసులు తెలిపారు. 66 కోట్ల వ్యక్తిగత సమాచారాన్ని లీక్‌ ‌చేసిన ఫరీదాబాద్‌కు చెందిన వినయ్‌ ‌భరద్వాజ్‌ను…

ఎమ్మెల్సీ కవిత పర్యటనలో అపశృతి

జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 : ‌జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ర్యాలీ తీస్తుండగా  బీఆర్‌ఎస్‌ ‌కౌన్సిలర్‌  ‌బండారి రజినీ భర్త నరేందర్‌ ‌గుండెపోటుతో మృతి చెందారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్‌ఎస్‌ ‌నాయకులు డీజేలతో డ్యాన్స్ ‌చేస్తూ భారీ…

హైదరాబాద్‌ ‌చేరుకున్న నిఖత్‌ ‌జరీన్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 :  ‌ప్రపంచ బాక్సింగ్‌ ‌చాంపియన్‌ ‌నిఖత్‌ ‌జరీన్‌కు శంషాబాద్‌ ‌విమానాశ్రాయంలో ఘనంగా స్వాగతం లభించింది. రాష్ట్ర క్రీడా, యువజన, సర్వీసుల శాఖల మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిఖత్‌ ‌జరీన్‌ను మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌శాలువాతో సత్కరించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో…

ఉమ్మడి పోరాటంతోనే కెసిఆర్‌ను ఢీకొనగలం

కలిసి మెడలు వంచుదాం రండి బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి, పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌లకు వైఎస్‌ఆర్‌టిపి చీఫ్‌ ‌షర్మిల ఫోన్‌ ‌సానుకూలంగా స్పందించిన ఇరు పార్టీల నేతలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 : ‌సీఎం కేసీఆర్‌ ‌మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని వైఎస్సార్టీపీ అధినేత వైఎస్‌ ‌షర్మిల అన్నారు. కలిసి పోరాటం…

పేపర్‌ ‌లీకేజీపై సిఎం కెసిఆర్‌ ఎం‌దుకు మాట్లాడరు

ఈ వ్యవహారంలో ప్రభుత్వాన్ని వొదిలిపెట్టేది లేదు బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌నిరుద్యోగులను ఫూల్స్ ‌చేసిన కెసిఆర్‌  : ‌సిఎం మాటలను జతచేస్తూ బండి ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 : ‌టీఎస్పీఎస్సీ పేపర్‌ ‌లీకేజీ కేసుపై సీఎం కేసీఆర్‌ ఎం‌దుకు మాట్లాడడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ఆ‌గ్రహం…