టిఎస్పిఎస్సీ పైపర్ లీకేజీలో కీలక అంశాలపై ఆధారాల సేకరణ
40 లక్షలకు ఎఈ పేపర్ అమ్మకానికి పెట్టిన రాజేశ్వర్ కమిషన్లో నిఘా కొరవడినట్లు సిట్ గుర్తింపు విచారణలో కీలకంగా మారనున్న చైర్మన్ జనార్ధన్ రెడ్డి ఇవ్వనున్న సమాచారం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3 : టీఎస్పీఎస్సీ నిందితుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వొస్తున్నాయి. ఏఈ పేపర్ లీక్లో కేతావత్ రాజేశ్వర్ కీలక పాత్ర పోషించినట్లు…
