NEWS

NEWS

వైఎస్‌ ‌వివేకా హత్య కేసులో కీలక పరిణామం

తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీమ్‌ ‌కోర్టు స్టే న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 21(ఆర్‌ఎన్‌ఎ) : ‌వైఎస్‌ ‌వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీ అవినాష్‌ ‌రెడ్డికి మందస్తు బెయిల్‌ ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు అదేశాలపై…

ఈద్‌-ఉల్‌-‌ఫితర్‌

‘‘ఈద్‌ ‌నాడు స్నానానంతరం నూతన వస్రాలను ధరిస్తారు. పురుషులు మసీదుకు, ఈద్గాహకు వెళ్ళి, చిన్న పెద్ద, ధనిక పేద, తరతమ భేదాలు లేక వరుసలో నిలబడి నమాజు పఠిస్తారు. ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపు కుంటారు. ఇళ్ళలో పాయసం తదితర పిండి వంటలు భుజిస్తారు. స్నేహితులకు, బంధువులకు కట్న కానుకలను సమర్పించు కుంటారు. పేదలకు దానాలు చేసారు.…

73‌వ ఏట అడుగిడిన చంద్రబాబు

పార్టీ నేతల శుభాకాంక్షలు అమరావతి, ఏప్రిల్‌ 20 : ‌టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయిడు  గురువారం 73వ ఏట అడుగిడారు. ఈ సందర్భంగా జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు  1950, ఏప్రిల్‌ 20‌న  చిత్తూరు…

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కొరోనా కేసులు

తాజాగా ఒకే రోజు 12,591 మందికి పాజిటివ్‌…40 ‌మంది మృతి ఒక్క కేరళలోనే 11మంది మృత్యువాత..కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు పాజిటివ్‌ ‌న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 20 : ‌దేశంలో కొరోనా కేసులు రెండురోజుల క్రితం తగ్గినా.. మళ్లీ వ్యాప్తి పెరిగి అధికంగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు…

‌ప్రధాని మోదీకి చిన్నారి లేఖతో కశ్మీర్‌ ‌విద్యాశాఖలో కదలిక

పాఠశాలను 91 లక్షలతో అభివృద్ధికి శ్రీకారం శ్రీనగర్‌, ఏ‌ప్రిల్‌ 20 : ‌జమ్మూ-కశ్మీరుకు చెందిన ఓ విద్యార్థిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖ వల్ల సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆమె కోరిక ప్రకారం ఆమె చదువుతున్న పాఠశాలను అభివృద్ధి చేసే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మోదీకి ఆమె పంపిన వీడియో సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌…

రేణుక నివాసంలో కాంగ్రెస్‌ ‌నేతల భేటీ

పొంగులేటిని రప్పిచేందుకు చొరవ నేటి నల్లగొండ సభను రద్దు చేసుకున్న నేతలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20 : ‌రాష్ట్రంలో అప్పుడే ఎలక్షన్‌ ‌వాతావరణం కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా తెలంగాణలో కాంగ్రెస్‌ ‌జెండా ఎగురవేయాలని ఆయా పార్టీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ…

కీర్తి విగ్రహం…..!?

వెలి వాడల చీకట్లను తరిమిన నీలిపొద్దా మా ఇంటి ఆకాశాన పూసిన నీలి వెన్నెల పువ్వా ఇంతింతై వటుడింతై అన్నట్లు ఆకాశమంత ఎత్తేదుగుతుంది నీ కీర్తి విగ్రహంలా నీ ఆశయాల ఆచరణ మాత్రం ఏ మురికి కాలువలోకో మూసిలోకో ప్రవాహంలా ఒక ఓటుకు ఒకే విలువన్న నీ మాటకు ఒక్కో పార్టీ ఒక్కో రేటుకు కొనుక్కుంటారు…

కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీకి షాక్‌

‌పరువు నష్టం కేసులో పిటిషన్‌ ‌డిస్మిస్‌ ‌సూరత్‌, ఏ‌ప్రిల్‌ 20 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీకి బిగ్‌ ‌షాక్‌ ‌తగిలింది. పరువు నష్టం కేసులో ఆయనకు చుక్కెదురైంది. రాహుల్‌ ‌వేసిన పిటిషన్‌ను సూరత్‌ ‌సెషన్స్ ‌కోర్టు డిస్మిస్‌ ‌చేసింది. మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యలపై సూరత్‌ ‌కోర్టు ఇటీవల రాహుల్‌ ‌గాంధీకి  రెండేళ్లు జైలు శిక్ష…

దిల్లీలో యాపిల్‌ ‌రెండో స్టోర్‌

సాకేత్‌లో ప్రారంభించిన టిమ్‌ ‌కుక్‌ ‌స్టోర్‌ ‌చూడ్డానికి భారీగా తరలివచ్చిన జనం న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 20 : ‌యాపిల్‌ ఎట్టకేలకు దేశ రాజధాని దిల్లీలో తన రెండవ అధికారిక రిటైల్‌ ‌స్టోర్‌ను ప్రారంభించింది. దిల్లీలోని సాకేత్‌లోని సెలెక్ట్ ‌సిటీవాక్‌ ‌మాల్‌లో గురువారం తెల్లవారుజామున స్టాల్‌ను టిమ్‌ ‌కుక్‌ ‌ప్రారంభించారు. దుకాణాలు కూడా సరిగా తెరుచుకోకముందే…

రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్‌ ‌చలో విజయవాడ

ఏపి విజయనరగంలో పోస్టర్‌ ఆవిష్కరించిన డిసిసి అధ్యక్షుడు విజయనగరం, ఏప్రిల్‌ 20 : ‌బిజెపి దుర్మార్గమైన బుద్ధితో రాహుల్‌ ‌గాందీపై పార్లమెంట్‌ అనర్హత వేటువేయడంపై దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు కాంగ్రెస్‌ ‌నేతలు తెలిపారు. ఈ క్రమంలో ఈనెల 24వ తేదీన జిల్లా కాంగ్రెస్‌ ‌పార్టీ చలో విజయవాడకు కాంగ్రెస్‌ ‌పిలుపునిచ్చింది.…