మేధస్సు ఆర్థికాభివృద్ధికి పునాది..
‘‘భారతీయ సంప్రదాయంలో చర్మ సౌందర్యానికి వినియోగించే పసుపుకు సైతం విదేశీయులు పేటెంట్ హక్కులు పొంది, భారతదేశ జ్ఞానాన్ని తస్కరించారు. ప్రపంచ గణిత మేధావులకు సైతం అర్ధం కాని మహా గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ కు ఎందుకు నోబెల్ బహుమతి దక్కలేదు? మన దేశానికి చెందిన గణిత మేధావిని కనీసం ఆయన మరణానంతరం కూడా మనం…

