NEWS

NEWS

రైతులకు అండగా నిలబడదాం…

పొలాల్లోకి వెళ్లి పంట నష్టంపై వివరాలు సేకరించండి గురువారం  జిల్లా కలెక్టర్లకు పంట సాయంపై వినతి పత్రాలు ఇవ్వండి ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుదాం జిల్లా అధ్యక్షులు, కిసాన్‌ ‌మోర్చా నేతలకు బండి సంజయ్‌ ఆదేశం బూత్‌ ‌స్వశక్తీకరణ అభియాన్‌, ‌మన్‌ ‌కీ బాత్‌ 100‌వ ఎపిసోడ్‌ ‌ను సక్సెస్‌ ‌చేయాలని పిలుపు…

ఐదేళ్ల చిన్నారి..పియానో వాద్యం ఫిదా అయిన ప్రధాని మోదీ

తిరువనంతపురం, ఏప్రిల్‌ 25 : 5 ఏళ్లు కూడా ఉండవు గానీ ఈ చిన్నారి ఎంత అద్భుతంగా సంగీతం వాయిస్తుందో చూడండి. షలమలీ అనే ఈ చిన్నారి సంగీత స్వరాలు నేర్చుకుని, పియానోపై వాటిని ఎంతో చక్కగా పలికించడం అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ ‌డియాలో తెగ వైరల్‌ అవుతోంది. తన తల్లి…

వివేకా హత్యలో తన పేరు జోడించడం సిగ్గుచేటు

సిబిఐ విచారణ కోరిన వారే..ఇప్పుడు వద్దంటున్నారు సిఎం జగన్‌కు వ్యవహారమంతా తెలుసు మాజీ మంత్రి, బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి న్యూదిల్లీ,ఏప్రిల్‌25 : ‌వైఎస్‌ ‌వివేకానందరెడ్డి వివేకా హత్యలో తన పేరు, చంద్రబాబు, సునీత పేర్లు సాక్షిలో రాశారని.. ఇది సిగ్గు చేటని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి అన్నారు.…

కేరళకు వందేభారత్‌ ‌రైలు

జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ తిరువనంతపురం, ఏప్రిల్‌ 25 : ‌కేరళకు కూడా వందేభారత్‌ ‌భాగ్యం దక్కింది. కేరళలో తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు.  రైలులోని ఓ కోచ్‌ ‌లో  పాఠశాల విద్యార్థులతో ప్రధాని మోడీ సంభాషించారు. ఈ వందే భారత్‌ ‌రైలు తిరువనంతపురం…

కేసీఆర్‌ ‌కాలి గోటికి కూడా సరిపడే నాయకుడు ప్రతిపక్షాల్లో లేడు

తెలంగాణలో ప్రతి గ్రామం ఆదర్శమే… 30 శాతం జాతీయ అవార్డులు తెలంగాణకే కెసిఆర్‌ ‌పాలనతోనే సాధ్యమయ్యింది సిరిసిల్ల ప్లీనరీ సమావేశంలో మంత్రి కెటిఆర్‌ ‌సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 :  ‌సీఎం కేసీఆర్‌ ‌కాలి గోటికి కూడా సరిపోయే నాయకుడు ప్రతిపక్షాల్లో లేరని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఒకరు మెదడు లేని బంటి..ఇంకొకరు పార్టీలు మారే…

రాగల మూడురోజుల్లో తేలికపాటి వర్షాలు

వాతావరణ శాఖ వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : ‌రాష్ట్రంలో రాగల మూడు రోజులు  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల ఐదు రోజులుల్లో రాష్ట్రంలో  పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌  ‌కన్నా తక్కువగా అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం…

కెసిఆర్‌కు అవకాశమిస్తే అవినీతి తెరతీసారు

కాంగ్రెస్‌ ‌గెలుపుతోనే సుపరిపాలన సాధ్యం డియాతో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క హనుమకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : ‌కొత్త రాష్ట్రమని రెండోసారి కేసీఆర్‌కు అవకాశం ఇస్తే, ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. నిధులు, నియామకాలు లేకుండా దోపిడీ చేశారని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. సంవత్సరానికి రెండు కోట్ల…

జలమే జీవనం, నీరే ప్రాణాధారం..!

ప్రకృతికి సవినయ ప్రణతులు. ప్రకృతి ప్రసాధించిన సహజ వనరులతోనే ప్రాణికోటి మనుగడ సుసాధ్యం అయ్యింది. ఏమీ అడగకుండా అన్నీ అందుబాటులో ఉంచింది భూమాత. గాలి, నేల, నీరు అనే మూడు అత్యుత్తమ వనరులను దేవతలుగా పూజించే సంస్కృతి మనది. నేల తల్లి, వాయు దేవుడు, గంగామాతలను ఆరాదిస్తూ మనవ జీవితాలు సుసంపన్నం అవుతున్నాయి. నీరు ప్రాణాధారమయ్యింది.…

బ్లాక్‌ అం‌డ్‌ ‌వైట్‌ ‌రీల్‌

జీవిత రంగస్థలంలో ఎన్నో అనుభవాలు, మరెన్నో జ్ఞాపకాల పుటలు. కొన్ని మాత్రమే … జ్ఞాపకాల పొరల్లో శిలాక్షరాల్లా నిక్షిప్తమై, మన హృదయాలను అప్పుడప్పుడు పలకరిస్తూ, ఆనాటి అనుబంధాలను గుర్తుచేస్తూ, మనసును పరవశంతో పులకరింపచేస్తుంటాయి. అవి చిలకరించే చిట్టి,చిట్టి ఆనందాలకు కొలమానం ఉండదు. వాటిలో బాల్యస్మృతులు మరీనూ! చిన్నతనంలో… చెవులు రిక్కించుకొని విన్న నీతికధలు, ఇసుకలో కట్టిన…

కోరిన కోర్కెలు తీర్చే ధర్మపురి నారసింహుడు

‘‘భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర’’ అనే మకుటంతో భక్తాగ్రేసరుడు శేషప్ప (కాకుం శేషా చలదాసు) రచించిన నరసింహ శతకంలోని పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగువా రుండరంటే అతిశయోక్తి కాదేమో… భారతీయ ప్రాచీన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు పట్టు కొమ్మగా, హైందవ సనాతన సంప్రదాయాలకు కేంద్ర బిందువుగా పవిత్ర…