NEWS

NEWS

సిగరెట్‌ ‌పొగలో 7000లకు పైగా రసాయనాలు

ఐరాస శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 7.9 బిలియన్ల ప్రపంచ జనాభాలో 1.3 బిలియన్ల ప్రజలు పొగాకు దురలవాటుకు బానిసలైనారని తేలింది. పొగాకు దురవాటు కలిగిన జనాభాలో 80 శాతం పొగరాయుళ్లు అల్ప, మధ్యాదాయ దేశాలకు చెందిన వారే ఉండడం గమనించారు. అనాదిగా పొగాకు దురలవాటు ఒక అంటువ్యాధి (ఎపిడెమిక్‌)‌గా తరతరాలకు వారసత్వ…

జనాభా నియంత్రణకు అధిక వయసు పెళ్లిళ్లే సమర్థనీయం

ప్రపంచంలో అత్య ధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించింది. అన్నింటా నేనే నెంబర్‌ ‌వన్‌ ‌గా విర్రవీగిన చైనాను అధిగమించింది. ఐక్యరాజ్య సమితి పాపులేషన్‌ ‌ఫండ్‌ ‌తాజా డేటా స్పష్టం చేసింది.అభివృద్ధిలో వెనుకబడిన జనాభా విషయంలో మాత్రం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించింది. చైనా జనాభా కొన్ని సంవత్సరాలుగా 140…

మయ సభ

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి శ్వేతకి ద్వాదశ వర్ష యజ్ఞం గావించాడు. ఆహుతి చేసిన ఆజ్యం తనకు జీర్ణంకాక, అగ్ని బాధపడుతూవున్నాడు. ఆ బాధ నుండి విముక్తి పొందేందుకు ఖాండవ వనాన్ని స్వాహా చేసే సంకల్పంతో వనాన్ని  ముట్టడించాడు. వనం కాలిపోతున్నది. కాలి బూడిదైపోతున్నది. జంతువులు రోదనచేస్తున్నాయి. దేవేంద్రునికి ఈ విషయం తెలియగానే.కుంభవృష్టి కురిపించాడు.…

ధాన్యం సేకరణలో ఎక్కడా ఇబ్బందులు రావద్దు

ఇ-క్రాపింగ్‌ ‌బుకింగ్‌ ‌ద్వారా రైతుల పేర్లు నమోదు అమరావతి, ఏప్రిల్‌ 24 : ‌ధాన్యం సేకరణలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలని, రైతులకు త్వరగా చెల్లింపులు కూడా జరగాలని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరించిన తర్వాత రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలన్నారు. ఆ రశీదు వెనుక రైతులనుద్దేశించి సూచనలు తప్పనిసరి గా ఉండాలన్నారు.…

అజరామర నిఘంటువు రవ్వా శ్రీహరి

తెలుగు సాహిత్యం నవీణ గుణాలను పుణికి పుచ్చుకుని, ప్రపం చీకరణ ప్రాపంచిక దృక్కో ణాలను, ను•తన ఒరవడులు అలవర్చుకొని వికసి స్తున్నా ము•లలు చెక్కు• దరకుండా సాహిత్య శ్రేష్టత కోసం కృషిసల్పే మహాకవులను తెలుగుభాషా మాత తన ఒడిలో దాచుకుంటది.. నిలుపుకుంటది..! నిఘంటు నిర్మాణ కృతికర్తగా, సంస్కృత సాహితీ ద్రష్ట,కవిగా, విమర్శకుడిగా, మహామ హోపాధ్యాయుడిగా, సునిషిత…

ఆకాశమే హద్దుగా ఆవిష్కరణలు..

ఒకప్పుడు ఏదైనా కొత్త గా ఆవిష్కరణ జరిగిందంటే దాని వెనుకాల చాలా కృషి ఉండేది. సంవత్సరాలకు సంవత్సరాలు  ప్రయోగాలు చేస్తేనేగానీ కొత్త ఆవిష్కరణ జరిగేడిది కాదు. ఓ కొత్త విషయం కనుగొనడానికి సైంటిష్టు తన జీవితాన్ని మొత్తంగా త్యాగం చేసేవారు. ఈ ఆవిష్కరణలు చేసేవారు యుక్త వయసులో తమ ప్రయోగాల్ని మొదలు పెడితే, ఏ 60…

‘‘‌యుద్ధం’’ నిషేధం

అధికార దాహమో… సామ్రాజ్య మోహమో.. ప్రేరేపించేది ఏధైతేనేమి! యుద్ధం పెను విధ్వంసమే మతోన్మాదమో.. గుత్తాధిపత్యమో కారణాలు ఏవైతేనేమి! యుద్ధం జాతి వినాశనమే దురాక్రమణో తిరుగుబాటో దండయాత్రో ఆయుధ దాడో అది ఏ రీతిగా సంభవించినా యుద్ధం మిగిల్చేది విషాదమే అవాంఛిత యుద్ధంలో గెలుపోటమి ఎవరిదైనా మసకబారేది మానవత్వం మంటగలిసేది మనిషితనం రణాన్ని రమించడమంటే మృత్యువును హత్తుకోవడం…

చికిత్స కంటే వ్యాధి నివారణ ముఖ్యం

నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 25 ‌న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రాణాంతక వ్యాధి మలేరియా అనే  పట్ల ప్రజలలో అవగాహన పెంచడం,  చికిత్స చేయడం, నివారించడం గురించి ప్రజలకు అవగాహన కలిగించడం ప్రపంచ మలేరియా దినోత్సవం ఉద్దేశం.5వేల సంవత్సరాల క్రితం నుండే మలేరియా మానవజాతిని పట్టి పీడిస్తున్నదని తేలింది.…

‌హ్యాట్రిక్‌ ‌దిశగా అడుగులు..

భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌ ) ‌రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్‌ ‌కొట్టడం ద్వారా సరికొత్త రికార్డును సాధించాలన్న పట్టుదలతో ఉంది. భారత దేశంలో ఇటీవల కాలంలో మూడవ సారి ముఖ్యమంత్రి అయిన వారు అరుదు కావడంతో ఎలాగైనా మూడవసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు కెసిఆర్‌ ‌వ్యూహరచన చేస్తున్నారు.  ప్రత్యేక రాష్ట్ర సాధనా )క్ష్యంగా 2001లో టిఆర్‌ఎస్‌ను స్థాపించిన…

తెలంగాణ విద్యుత్తు… దేశానికి రోల్‌ ‌మోడల్‌

‘‌గత ఎనిమిదేళ్లగా తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ ‌రంగంలో నిర్మిట్లు గొలిపే అభివృద్ధి సాధించింది ఒక దేశం,ఒక రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తున్నదని చెప్పడానికి నిర్దేశించిన ప్రమాణాల్లో విద్యుత్‌ ‌రంగం అత్యంత కీలకమైనది. అలాంటి రంగంలో దేశానికే స్ఫూర్తిగా నిలిచింది.రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2023 లోని గణాంకాలు తెలంగాణ విద్యుత్తు రంగంలో…