ఇద్దరు ఉద్యోగులను మింగిన గుండెపోటు
ఓ టీచర్, తహసిల్దార్ల మృతి హనుమకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: వేర్వేరు ఘటనల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తహసీల్దార్ గుండెపోటుతో మృతి చెందారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు హనుమకొండ జిల్లాకు చెందిన వ్యక్తి కాగా, తహసీల్దార్ మహబూబాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి. హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని నర్సక్కపల్లి గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్న…

