NEWS

NEWS

ఇద్దరు ఉద్యోగులను మింగిన గుండెపోటు

ఓ టీచర్‌, ‌తహసిల్దార్‌ల మృతి హనుమకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20:  వేర్వేరు ఘటనల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తహసీల్దార్‌ ‌గుండెపోటుతో మృతి చెందారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు హనుమకొండ జిల్లాకు చెందిన వ్యక్తి కాగా, తహసీల్దార్‌ ‌మహబూబాబాద్‌ ‌జిల్లాకు చెందిన వ్యక్తి. హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని నర్సక్కపల్లి గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ ‌టీచర్‌గా పనిచేస్తున్న…

కోవిడ్‌ ‌టైమ్‌లో తెగించి పనిచేశాం….

అయినా రోడ్డున పడేశారు బండి సంజయ్‌కు గాంధీ హాస్పిటల్‌ ఔట్‌ ‌సోర్సింగ్‌ ‌సిబ్బంది మొర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం చేయాలని కోరుతూ వినతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20 : ‌కొరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన తమను అన్యాయంగా ఉద్యోగాల నుండి తొలగించారని పేర్కొంటూ గాంధీ హాస్పిటల్‌ 4‌వ తరగతి ఔట్‌ ‌సోర్సింగ్‌…

మానకొండూరులో బుధవారం అర్ధరాత్రి కాల్పుల కలకలం

వ్యక్తిని మర్డర్‌ ‌చేసేందుకు దుండుగల యత్నం తప్పించుకున్న అరుణ్‌..ఇద్దరు దుండగుల పట్టివేత కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20 : ‌కరీంనగర్‌ ‌జిల్లా మానకొండూరులో బుధవారం అర్ధరాత్రి జరిగిన కాల్పులు కలకలం రేపాయి. ఓ క్రిమినల్‌పై దాడి చేసేందుకు మరో క్రిమినల్‌ ‌మూఠా రంగంలోకి దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగేసరికి నిందితుల్లో కొందరు పరారయ్యారు.…

కెసిఆర్‌ ‌దౌర్జన్యాలకు అంతులేకుండా పోయింది

చేవెళ్ల బహిరంగ సభకు లక్ష మంది.. బిజేపి విజయం ఖాయం ఈటల రాజేందర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20 : ‌దేశవ్యాప్తంగా పార్లమెంట్‌ ‌స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పార్లమెంట్‌ ‌ప్రవాస్‌ ‌యోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ అన్నారు. మొయినాబాద్‌ ‌సమీపంలోని అజీజ్‌ ‌నగర్‌లో…

కాంగ్రెస్‌-‌బీఆర్‌ఎస్‌ ‌రెండు పార్టీలు ఒక్కటే..

బీజేపీ పోరాటాలతో బీఆర్‌ఎస్‌ ‌గుండెలు గుభేల్‌ ‌మంటున్నాయ్‌ ఈ ‌నెల 23న చేవెళ్ల బహిరంగ సభను సక్సెస్‌తో సత్తా చాటుదాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌వ్యాఖ్యలు చేవెళ్ల బహిరంగ సభకు ‘‘విజయ సంకల్ప సభ’’గా నామకరణం.. జన సమీకరణ, సభ ఏర్పాట్లపై నేతలతో చర్చ  హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20…

జమ్ము కశ్మీర్‌ ‌పూంచ్‌లో ఆర్మీ వాహనంలో మంటలు

నలుగురు జవాన్ల దుర్మరణం శ్రీనగర్‌, ఏ‌ప్రిల్‌ 20 : ‌జమ్ముకశ్మీర్‌ ‌లోని పూంచ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. తోతావాలి గల్లీలో ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు జవాన్లు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్రగాయలయ్యాయి. రోడ్డుపై ఆర్మీ వెహికిల్‌లో మంటలు చెలరేగడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. జమ్ము-పూంచ్‌ ‌హైవేపై ఈ ప్రమాదం జరిగింది.…

ఏపిలో ఇక మరింత పటిష్టంగా అంగన్‌వాడీలు

వసతుల కల్పనకు పెద్దపీట ప్రాధాన్యతా క్రమంలో పనుల పూర్తి అమరావతి, ఏప్రిల్‌ 20 : ‌రాష్ట్రంలోని అంగన్‌వాడీలలో కనీస వసతులు కల్పించాలని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ప్రతి అంగన్‌వాడీలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు తయారుచేసి.. తనకు నివేదిక ఇవ్వాలని తెలిపారు. పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలను కూడా అంగన్‌వాడీల్లో ఉంచుకోవాలని సూచించారు. నాడు-నేడు పనులపై…

అదోపెద్ద కుట్ర!

కుట్ర జరుగుతోంది విగ్రహమంతెత్తుగా మరోసారి కాదు కాదు మరెప్పటికి నిలువెత్తున ముంచే మహాగొప్పగా అచ్చంగా అలాగే నడిబొడ్డున కదలకుండా బందించే కుట్ర ఓట్లపండగొస్తుంటే ఒక్కోరు ఒకలా బురదజల్లుకుంటుంటే మహానుబావుడి ఆశయాలను పాతేసేందుకు ప్రతిచిలుక కాకి పలుకులే పలుకుతుంది మీరెపుడు బానిసలేనంటూ మెతుకులెదజల్లుతాం పాదక్రాంతులవ్వండంటూ పాతపాటే పాడుతుంటే మనపాట మనమే పాడాల్సిన తరుణమిదే ఆకాశమంత ఆశయాన్ని మదినింపుకోవాలి…

కులగణన తోనే సామాజిక సమగ్రత

కేంద్ర జాప్యంతో తీవ్రంగా  నష్టపోతున్న  ఓబీసీలు కర్ణాటక ఎన్నికల ప్రచా రంలో భాగంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు   మల్లి కార్జున ఖర్గే,  కాంగ్రెస్‌ ‌నాయ కులు  రాహుల్‌ ‌గాంధీ  ఓబిసి కులగణన పై కాంగ్రెస్‌ ‌కట్టుబడి ఉందని అలాగే కేంద్రం పార్లమెంటులో  కులగణన బిల్లు తక్షణమే ప్రవే శపెట్టాలని పిలుపునిచ్చారు.  బీహార్‌ ‌లో కుల ఆధారిత…

అసమాన మేధావి….శకుంతలా దేవి

ఏప్రిల్ 21… శకుంతలా దేవి వర్థంతి ఆమె అంక గణితంలో నిపుణురాలు. గణితావధాని. చాలా వేగంగా గణనలు చేయగల సామర్థ్యం కలిగిన ఆమెను “మానవ కంప్యూటర్” అని పిలుస్తారు. గణిత మాంత్రికురాలిగా సుప్రసిద్ధులు. శతాబ్దంలో  ఆమెకు ఏదైనా తేదీ ఇస్తే, అది వారంలో ఏ రోజు పడిపోయిందో చెప్పగలిగిన అసాధారణ ప్రజ్ఞాశాలి. మైండ్ డైనమిక్స్’ అని…