NEWS

NEWS

అక్టోబర్‌లోనే ఎన్నికలు… నాలుగు నెలలే సమయం

మారండి…లేకుంటే వేటు తప్పదు దళిత బంధు పథకంలో వసూళ్లకు పాల్పడ్డ వారి చిట్టా నాదగ్గరుంది ఇక ముందు ఎంత మాత్రం సహించేది లేదు బిఆర్‌ఎస్‌ ‌ప్లీనరీలో సిట్టింగ్‌ ఎంఎల్‌ఏలకు పార్టీ అధినేత కెసిఆర్‌ ‌హెచ్చరిక -వి.రామ్‌ ‌మోహన్‌ ‌రావు, ప్రజాతంత్ర ప్రతినిధి, ఏప్రిల్‌ 27 : ‘‌సమయం ఎక్కువగా లేదు…అక్టోబర్‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వ్యక్తిగత…

దడ పుట్టిస్తున్న దండకారణ్యం

ప్రతీకార చర్యలతో భయభ్రాంతులకు గురవుతున్న గిరిపుత్రులు ప్రతీకారం తీర్చుకుంటామంటున్న రాష్ట్ర ప్రభుత్వం మందుపాతర బాధ్యత మాదే : లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ‌మందుపాతర మోతలతో దండకారణ్యం మరోసారి గిరిపుత్రుల్లో దడ పుట్టించింది. మావోయిస్టు పార్టీ ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలకు మాత్రమే బాధ్యులయ్యారు. బుధవారం దంతెవాడ…

తెలంగాణలో బిఆర్‌ఎస్‌ ‌ప్రభంజనం

వొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వంద సీట్లతో గెలవబోతున్నాం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకం కావాలి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి క్యాడర్‌లో అసంతృప్తిని తొలగించే ప్రయత్నం చేయాలి కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను తుదముట్టించేందుకు బీఆర్‌ఎస్‌ ‌దేశ వ్యాప్తంగా ఉద్యమాలు ప్రతినిధుల సభలో పార్టీ అధ్యక్ష హోదాలో సిఎం కెసిఆర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,…

తెరుచుకున్న బద్రీనాథ్‌ ఆలయ తలుపులు

డెహ్రాడూన్‌, ఏ‌ప్రిల్‌ 27 : ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌ ఆలయాన్ని బుధవారం ఉదయం తెరిచారు. ఛార్‌ధామ్‌ ‌యాత్రలో భాగమైన ఆ ఆలయంలో నేటి నుంచి దర్శనాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 7.10 నిమిషాలకు ఆలయాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి తెలిచారు.సుమారు 15 క్వింటాళ్ల బంతి పువ్వులతో ఆలయాన్ని డెకరేట్‌ ‌చేశారు. ఆర్మీ బ్యాండ్‌, ‌జై బద్రీ జయజయధ్వానాల…

అంత‌రంగ సంవేద‌న‌కు అక్ష‌రీక‌ర‌ణ…

ఎన్నో జీవ‌న సంఘ‌ట‌న‌ల నుండి సంద‌ర్భోచిత కోణాలు నిరంత‌ర, నిత్య‌నూత‌న క‌వి దండ‌మూడి శ్రీ‌చ‌ర‌ణ్ క‌విత్వంలో కోకొల్ల‌లుగా క‌న్పిస్తాయి. మ‌ధూళి పేరిట ఇటీవ‌ల ఆయ‌న క‌వితా సంపుటి వెలువ‌డింది. నిశీధిలో నిశ్శ‌బ్దం విషాదాన్ని ప‌లికిస్తుంటే సాలె గూళ్ళ లాంటి స‌మాధానం చిక్క‌ని ప్ర‌శ్న‌లు చిక్కుముడుల‌య్యాయంటూ జీవ‌న ప్ర‌తిబింబాల్ని ఈ క‌విత్వం  క‌దిలించారు. త‌న‌కూ ప్ర‌పంచానికీ, త‌న…

దగాపడిన వారిదే…

ఓ మహాకవీ శ్రీ శ్రీ… శ్రామికుడే దేవుడన్నది వాదంగా స్వేదమే నీ వేదంగా చేసుకొని, కర్షక స్వేదాన్ని సిరాచుక్కలతో కలిపి అగ్గి రాజేసి, సామాన్యులకు  కలంతో అండగా నిలిచి, అణ్వాస్త్రాలు కాదు,అన్నవస్త్రాలు ముఖ్యమని చాటి చెప్పిన నీలో కదిలే నవ్య కవిత్వం శ్రామిక లోకానికి అంకితమన్నావు. స్టెతస్కోపు కన్నా మిన్నగా జనం వేదనని వినే కలంపట్టి,…

జీవనరాగం

జీవితం నిరాశల నెర్రెలు విచ్చుకొని సెగలు గక్కే ఎడారిగా మారిపోయి దుఃఖపు గాడ్పులతో నిన్ను భయపెడుతున్నా క్రుంగిపోకు నేస్తం… నీ కన్నీటి ఆవిర్లు తొలకరి మేఘాల రాగాలై వర్షపు ధారల నాదాలై నీ సంకల్ప స్వరప్రవాహమై నదిలా వురుకుతుంది… సడలిపోని ఆత్మవిశ్వాసపు గలగలలతో పరుగులు పెడుతుంది… నీ దారుల్ని సస్యశ్యామలం చేస్తుంది… అప్పుడు ఆవిర్భవించే ఆశల…

‌సిట్టింగ్‌ల్లో గుండె దడ.. ఆశావహుల్లో ఉత్సాహం

హ్యాట్రిక్‌ ‌దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో పార్టీకోసం గట్టిగా పనిచేయని వారి తోక కట్‌ ‌చేస్తామని భారత్‌ ‌రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్‌ ‌తీవ్రంగా హెచ్చరించారు. రాష్ట్రంలో మూడవసారి అధికారంలోకి రావడ మన్నది ఖాయమే అయినా అదే తమకు పెద్ద టాస్క్ ‌కాదు. అధిక మెజార్టీ స్థానాల సాధనే తమ ముందున్న ప్రధానాంశమని కెసిఆర్‌ ‌తమ…

దిల్లీ మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్‌

డిప్యూటీ మేయర్‌గా ఆలీ మహమ్మద్‌ ఇక్బాల్‌ ‌పోటీనుంచి తప్పుకున్న బిజెపి అభ్యర్థులు ఆప్‌ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక అభినందనలు తెలిపిన సిఎం కేజ్రీవాల్‌ ‌న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 26 : ‌దిల్లీ మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం అయింది. బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్‌ ‌తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్‌…

అన్నదాతలూ…ఆత్మ విశ్వాసం కోల్పోవద్దు

వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి హరీష్‌రావు ఎకరానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తామని సిఎం ప్రకటించారని మంత్రి వెల్లడి సిఎం కేసీఆర్‌ ‌దృష్టికి తీసుకెళ్లి ఆదుకుంటామని హరీష్‌రావు ఆత్మీయ భరోసా సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26 : అన్నదాతలు ధైర్యంగా ఉండాలి. రైతు నాయకుడు కేసీఆర్‌ ‌సిఎంగా ఉన్నటువంటి  రైతు ప్రభుత్వం.…