NEWS

NEWS

‌ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు

సంక్షేమానికి సారథులు వాలంటీర్లు వాలంటీర్లకు వందనం కార్యక్రమంల సిఎం జగన్‌ విజయవాడ,మే19: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు, సంక్షేమానికి సారథులు వాలంటీర్లని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు. 2019లో అధికారంలోకి రాగానే నవరత్నాల ఫిలాసఫీ, ప్రభుత్వం నచ్చి స్వచ్ఛందంగా సేవ చేసేందుకు వచ్చిన సైన్యమే 2లక్షల 66 వేల మంది వాలంటీర్లని అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన…

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వలంటీర్‌

‌కానూరు వలంటీర్‌కు సిఎం జగన్‌ ‌సాయం తక్షణ సాయంగా రూ.2లక్షల ఆర్థిక సాయం సిఎం హాతో వెంటనే అందచేసిన కలెక్టర్‌ విజయవాడ,మే19 : ఎన్టీఆర్‌ ‌జిల్లా కానూరు గ్రామా సచివాలయం పరిధిలో వాలంటీర్‌ ‌గా పనిచేస్తూ  దళిత సామాజిక వర్గానికి  చెందిన జక్కుల సోంబాబు వాలంటీర్‌గా బాధ్యతలు చేపట్టే నాటికే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. అయినప్పటికీ…

శివలింగం వయసు నిర్ధారణ

అలహాబాద్‌ ‌హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే న్యూదిల్లీ,మే19 : ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ’శివలింగం’ వయసును నిర్ధారించే ప్రక్రియపై అలహాబాద్‌ ‌హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం నిలిపేసింది. దీనిని శాస్త్రీయంగా నిర్ణయించాలని, కార్బన్‌ ‌డేటింగ్‌ ‌వంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలని అలహాబాద్‌ ‌హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపేసింది.…

వారసత్వ సంపదకు నిలయాలు మ్యూజియంలు

అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం, ప్రతి సంవత్సరం మే 18న నిర్వహించ బడుతోంది. అంతర్జాతీయ స్థాయిలో, సమాజ అభివృద్ధిలో మ్యూజియంల పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సంగ్రహాలయం లేదా మ్యూజియం అంటే సమాజా వసరాలకోసం, జన బాహుళ్యానికి ప్రవేశ సదుపాయం కలిగిన సంస్థ. ఇది కళాఖండాలు,  కళాత్మక, సాంస్కృతిక, చరిత్రాత్మక లేదా ఇతర…

‘‌ఘర్‌ ‌వాపసీ’ కి రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పిలుపు

కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్‌ ‌పెరిగింది. ఆ తర్వాత జరిగేవి తెలంగాణ శాసనసభ ఎన్నికలే కావడంతో దాని ప్రభావం పక్కనే ఉన్న తెలంగాణపై తప్పకుండా పడుతుందని కాంగ్రెస్‌ ‌శ్రేణులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నాయి. కర్ణాటక ఫలితాలు అలా వెలువడ్డాయోలేదో దేశంలో భవిష్యత్‌లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమే ఏర్పడబోతుందన్న ప్రచారాన్ని ఆ పార్టీ వర్గాలు అందుకున్నాయి. ప్రధాని…

రాజసూయ యాగం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి నారద మహర్షి ధర్మరాజుతో తాను దేవలోకంలో పాండురాజును కల్సుకున్నట్లుగా చెప్పాడు. పాండురాజు తనను రాజసూయ యాగం గావించి పేరు ప్రఖ్యాతలు గావించాలని చెప్పి ఆయన కోరిన విధంగానే యాగం చేయడం మీ విధి అని బోధించాడు. ధర్మరాజాదులు నారదునికి ఘనసత్కారాలు చేసి సాగనంపారు. ధర్మరాజు తదనంతరం, రాజసూయయాగం చేయాలని…

నేడు దివంగత ప్రధాని రాజీవ్‌ ‌గాంధీ వర్ధంతి

జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం మే 21న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు.1991, మే 21న తమిళనాడు రాష్ట్రంలోని పెరంబుదూర్‌ ఎన్నికల ప్రచారంలో ఎల్‌.‌టి.టి.ఇ. తీవ్రవాదులు జరిపిన అమానుష దాడిలో రాజీవ్‌ ‌గాంధీ బలి అయినారు. రాజీవ్‌ ‌గాంధీ హత్య గావించ బడిన నాటి నుండి మే 21 తీవ్రవాద…

సప్లై చైన్‌ ‌వ్యవస్థను పటిష్ఠపరచలేమా ? ఆహారపదార్థాల విసర్జన అరికట్టలేమా ?

ఒక పక్క మార్కెట్‌ ‌లో బంగా రం ధర దగదగ లాడుతోంది. మరో వైపు ఆ బంగారం ధరతో పోటీపడి మరీ మిర్చి ధర ఘాటె క్కుతోంది. తెల్లబం గారంగా పిలువబడుతున్న పత్తి ధర కూడా పైపైకిపోతోంది. అయితే అందుకు భిన్నంగా టమాట రైతుల పరిస్థితి మాత్రం దయనీయంగా తయారైంది. ఆరుగాలం కష్టపడి పండించిన టమాటకు…

ఉత్తర, దక్షిణ భారతాల మధ్య అగాధం పెరుగుతోందా..!

బెంగుళూరు మహానగరాల్లో ఆర్థిక అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని, పెట్టుబడులు కూడా ఈ ప్రాంతానికి తరళుతున్నట్లు తెలుస్తున్నది. ఉన్నత విద్యావంతులు దక్షిణ భారతంలో అధికంగా ఉండడంతో పాటు వివిధ వ్యాపారాల స్థాపన, ఉద్యోగాల కల్పన, అధిక జీవన ప్రమాణాలు కలిగి ఉండడంలో ముందు ఉన్నట్లు వివరాలు రుజువు చేస్తున్నాయి. వస్త్రధారణలో ఉత్తరాది మహిళలు చీరలు, సల్వార్‌ ‌చుడిదార్‌…

రూ. 2,000 డినామినేషన్‌ ‌నోట్ల ఉపసంహరణ:ఆర్‌బీఐ

న్యూదిల్లీ.ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌మే19:రిజర్వ్ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా రూ. 2,000 డినామినేషన్‌ ‌నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.. మరియు సెప్టెంబర్‌ 30,2023 ‌లోపు వాటిని మార్చుకోవాలని కోరింది. అయితే రూ.2000 నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతాయి అని తెలిపింది..శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, సెంట్రల్‌ ‌బ్యాంక్‌ ఇలా…