కర్ణాటక విధాన సౌధకు శుద్ది
గోమూత్రంతో శుభ్రం చేసిన కాంగ్రెస్ బెంగళూరు,మే22 : కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ అవినీతి పాలన ముగిసిందంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం ఆవు మూత్రంతో విధాన సౌధను శుద్ధి చేశారు. శనివారం సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం విధానసౌధ ప్రాంగణాన్నిఆవు మూత్రంతో శుభ్రం చేశారు. బీజేపీ తన అవినీతితో…
