NEWS

NEWS

కర్ణాటక విధాన సౌధకు శుద్ది

గోమూత్రంతో శుభ్రం చేసిన కాంగ్రెస్‌ ‌బెంగళూరు,మే22 : కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ అవినీతి పాలన ముగిసిందంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు సోమవారం ఆవు మూత్రంతో విధాన సౌధను శుద్ధి చేశారు. శనివారం సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు సోమవారం విధానసౌధ ప్రాంగణాన్నిఆవు మూత్రంతో శుభ్రం చేశారు. బీజేపీ తన అవినీతితో…

గులాబీ కి ‘గడల’ ముళ్ళు .. గడ్డు కాలమే..!

తగ్గుతున్న  పొలిటికల్‌ ‌గ్రాఫ్‌ ‌రాజీనామ చేసి రాజకీయాలు చేయాలి గూడెం పాల్‌ అం‌టూ సెటైర్లు కొత్తగూడెం, ప్రజాతంత్ర, మే 22 : రాష్ట్ర ప్రభుత్వ అధికారిక హోదాలో ఉన్న  వ్యక్తి ఉన్నతంగా వ్యవహరించాల్సింది పోయి అధికార పార్టీ ఎమ్మెల్యేను విమర్శించడం అంటే పరోక్షంగా ప్రభుత్వ విధానాలను తప్పుపట్టడమే అన్న సంగతి మరుస్తున్నారు గడల శ్రీనివాస్‌ ‌రావు.…

కులాల రాజకీయాలు

దేశంలోను, రాష్టాల్ల్రో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆర్థిక క్రమశిక్షణతో పాటు,రాజకీయ క్రమశిక్షణ అవసరం. కులరహిత సమాజాం కోసం పాటుపడాల్సిన పాలకులు, రాజకీయ నేతలు కులాల కుంపట్లను ఇంకా ప్రోత్సహిస్తున్నారు. రాజకీయాలు మొత్తం కులాల చుట్టే తిరుగుతున్నాయి. ఇందుకోసం కులాల వారీగా పథకాలు ప్రకటిస్తున్నాయి. అయితే నగదు బదిలీలు, లేదా ఇతర తాయిలాలు ప్రకటించడం దారుణం…

పెద్దనోటుపై ‘రద్దు’ వేటు

రెండు వేల పెద్ద నోటుకు భారత రిజర్వ్య బ్యాంకు బేషరతుగా గండి కొట్టింది క్లిన్‌ ‌మనీ పాలషి పేరిట పింక్‌ ‌కరెన్సీని బ్లాక్‌ ‌చేసి కాలం చెల్లినట్లు తేల్చింది పెద్ద నోటు రద్దు తంత్రం సామాన్య జనుల మీద ప్రభావం చూపనప్పటికి సంపన్న వర్గాన్ని మాత్రం పెద్ద షాకుకు గురిచేసింది ఆర్థిక నేరగాళ్ల ముఠాకు ఆశనిపాతంగా…

వేసవి తాపాన్ని అధిగమించడం ఎలా…?

తెలంగాణ ని ప్పుల కొలిమిని తలపి స్తున్నది. వారం రోజులుగా ఎండ తీవ్రత భారీగా పెరిగింది. ఉదయం 8 నుంచి జనం బయట అడుగుపెట్టేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. వేడి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల వరకు చేరింది. మరో మూడు రోజుల పాటు ఎంత తీవ్రత ఇలాగే…

మసక బారుతున్న కౌటుంబిక సంబంధాలు

భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికత పురోగతికి మూలమైనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఆ వ్యవస్థ మూలాలే నేడు ఆధారాలను కోల్పోతున్నాయి. రక్త సంబంధము, సహచరత్వము, ఒకే నివాసం అంశాల విషయంలో కుటుంబ నైతిక, సామాజిక సూత్రాలు, సమైక్యత, సంఘటిత సమిష్టి జీవన విధానం గురించి ఈ కాలంలో పట్టింపులు లేకుండా పోతున్నాయి. కుటుంబం అనగా ఒకే…

రద్దు రాజకీయమా- ప్రజా శ్రేయస్సా? !

‘‘‌నల్ల ధనాన్ని అరికట్టడానికి ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుదుపుకు లోనయింది.ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ ‌రాజన్‌ ‌ప్రకారం ఎపుడు నగదు రద్దు చేసినా, ఏదో రకంగా నకిలీ నోట్లను సృష్టించడం సులువే,ఒక వేళ నల్లధనాన్ని కరెన్సీ రూపంలో…

కుక్కల దాడిలో బాలుడు మృతి

కాజీపేటలో దారుణం సుబేదారి, ప్రజాతంత్ర, మే 19 : శుక్రవారం ఉదయం గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌మున్సిపల్‌ ‌కార్పోరేషన్‌ ‌పరిధిలోని కాజీపేటలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కాజీపేట రైల్వే ఆవరణలోని నూతన చిల్డ్రన్‌ ‌పార్క్ ‌వద్ద ఆరు సంవత్సరాల బాలునిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. వీధి కుక్క ఆ బాలుడి మెడను పట్టుకోవడంతో గాయపడి…

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు..

పోలీస్ అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలి : హోం మంత్రి హైదరాబాద్,ప్రజాతంత్ర, మే 19 : రాష్ట్రంలో  నకిలీ విత్తనాలను విక్రయించేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర హోం శాఖా మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు. నకిలీ విత్తనాల చెలామణిని అరికట్టడం, ఇతర రాష్ట్రాలనుండి మద్యం అక్రమ రవాణా నిరోధం పై డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్స చివాలయంలో శుక్రవారం  హోం శాఖ ముఖ్య కార్యదర్శి…

తెలంగాణ మోడల్‌ ‌దేశమంతా విస్తరించాలి

మహారాష్ట్రలో ఇంకెన్నాళ్లీ మంచినీటి గోస తెలంగాణలో ఇంటింటికీ మంచినీటి సరఫర కర్ణాటకలో గెలవగానే ఏదేదో మాట్లాడుతున్నారు నాందేడ్‌లో బిఆర్‌ఎస్‌ ‌శిక్షణా శిబిరంలో సిఎం కెసిఆర్‌ నాందేడ్‌, ‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌మే19: దేశంలో రైతాంగం బాగుపడే వరకు బీఆర్‌ఎస్‌ ‌పార్టీ పోరాటం ఆగదని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. అబ్‌…