NEWS

NEWS

‌శ్రామిక సౌందర్యం

పుడమి నుదుట బాసిసిల్లినా ముత్తేదువ కుంకుమ బొట్టు మట్టి పరిమళల సేద్యంలో ఆకు పచ్చని పట్టు చీరతో ‘‘ పచ్చని మాగాణి ‘‘ ప్రకృతి ఒడిలో ఒదిగి పోతుంది.! అంకురాల అమ్మతనం చంటి పాపల పెదవి రుచుల పాలధారాలు జలధారలై ప్రవహిస్తూ.. నేల తల్లి అనురాగాల అంబుల పొదుగు.. అన్నదాత మోములో వెలుగులు నింపుతుంది.! భూతల్లిని…

జీ ఓ 111 రద్దు ..!

హెచ్‌ఎం‌డీఏ పరిధి విధివిధానాలే  ఆ గ్రామాలకు వర్తింపు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం 39 డిఎంహెచ్‌వో పోస్టుల మంజూరు విఆర్‌ఎల రేగులరైజ్‌ .. ‌రెండో విడత గొర్రెల పంపిణీ వనపర్తి లో జర్నలిస్ట్ ‌భవనానికి, ఖమ్మంలో 23 ఎకరాలు కేటాయింపు మైనార్టీ కమిషన్‌ ‌లో జైన్‌ ‌కమ్యూనిటీ కి స్థానం టిఎస్‌పిఎస్‌లో 10 పోస్టులను కొత్తగా భర్తీ…

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

3వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న మెడ్‌‌ట్రాక్‌ ‌వైద్యపరికరాల తయారీకి అంగీకరించిన సంస్థ అమెరికా పర్యటనలో ఉన్న కెటిఆర్‌తో ప్రతినిధుల భేటీ న్యూయార్క్,‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌మే18: అమెరికాకు చెందిన మరో భారీ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకిరంచింది.  వైద్య పరికరాల తయారీ రంగంలో పేరొందిన మెడ్‌ ‌ట్రానిక్‌  ‌కంపెనీ 3 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు…

జల్లికట్టుకు అనుకూలంగా ‘సుప్రీం’ తీర్పు

జల్లికట్టు, ఎడ్లబండ్ల పోటీలపై పిటిషన్ల కొట్టివేత న్యూదిల్లీ, మే18 :జల్లికట్టుకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. జల్లికట్టు పోటీలపై  ఎలాంటి నిషేధం లేదని చెప్పింది.  తమిళనాడు ప్రభుత్వం చేసిన చట్టానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. గతంలో ఇచ్చిన తీర్పును జస్టిస్‌ ‌జోసెఫ్‌ ‌నేతృత్వంలోని ఐదుగురు న్యాయ మూర్తుల రాజ్యాంగ ధర్మాసనం కొట్టేసింది. జల్లికట్టు క్రీడను, మహారాష్ట్రలో…

కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణులకు సోనియా గాంధీ త్యాగం ఆదర్శం కావాలి ..

గత వారం కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ ‌పార్టీ అయిదు రోజుల సుదీర్ఘ మంతనాలు,చర్చల తరువాత గురువారం సిద్దరామయ్య ను ముఖ్యమంత్రి గా ,,పోటీదారుడు డి కె శివకుమార్‌ ‌ను ఉప ముఖ్యమంత్రి గా ఖరారు చేసింది.ప్రమాణ స్వీకారం శనివారం ..రేపు బెంగళూరు కంఠీరవ స్టేడియం లో జరుగనున్నది. కర్ణాటక లో…

కర్ణాటక ముఖ్యమంత్రి గా  సిద్ధరామయ్య , ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌

కర్ణాటక  ముఖ్యమంత్రి గా  సిద్ధరామయ్య , ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ను  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది.కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌గా కూడా  డీకే శివకుమార్ కొనసాగనున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఆరు రోజుల ప్రతిష్టంభన తర్వాత, కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య గురువారం, మే 18, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటించబడ్డారు, సమకాలీనుడైన…

మరో 5 నెలల్లో ప్రజలు కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌ను నిషేధించబోతున్నారు

కేసీఆర్‌ ‌కు దమ్ముంటే… తెలంగాణలో చేసిన అభివృద్ధి శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలి నా దిల్లీ పర్యటన మీడియా సృష్టే నన్ను హైకమాండ్‌ ‌పిలవనేలేదు కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ధ్వజం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే17 : ‘‘ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నంచే మీడియాను…

ఆదివాసీల ఆర్థ్ధికాభివృద్ధ్దికి అందరూ కలిసి పనిచేయాలి

మహిళా సాధికారత కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది ఆంధ్రాలో విలీనమైన ఐదు పంచాయితీలను తెలంగాణకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తా ఆదివాసీల ఆరోగ్య పరిరక్షణకు రెడ్‌‌క్రాస్‌ ‌ద్వారా సేవలు ఆదివాసీలతో ముఖాముఖి కార్యక్రమంలో గవర్నర్‌ ‌తమిళిసై రాజన్‌ ‌భద్రాచలం,ప్రజాతంత్ర,మే 17 :ఆదివాసిలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధిని సాధించడానికి అందరం కల్సి పనిచేయాల్సిన అవసరం…

105 సీట్లు పక్కా..!

9ఏళ్లలో చేసిన పనులు చెబితే చాలు… దశాబ్ద కాలంలోనే శతాబ్దకాలం పనులు చెరువు గట్ల ద టింగ్‌ ‌పెట్టి చెప్పండి రైతులతో కలసి గట్ల ద భోజనం చేయండి బిఆర్‌ఎస్‌ ‌విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 17 : బీఆర్‌ఎస్‌ ‌విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు.…

మిగులు బడ్జెట్‌ ‌రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారు

సిఎం కెసిఆర్‌కు కౌంట్‌డౌన్‌ ‌స్టార్ట్ అయింది :సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, మే 17 : ఎంతోమంది బలిదానాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని మాయమాటలు చెప్పి మిగులు బడ్జెట్‌ ‌రాష్ట్రంగా ఉన్న తెలంగాణాను అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని సీఎల్పీ నేత మల్లు…