NEWS

NEWS

రాజ దండమా! రాజకీయ దండమా!

  ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టటమే కాకుండా విమర్శించిన వారందరినీ హిందూ సంస్కృతి వ్యతిరేకులని ప్రచారం చేయటంలో భాజపా సెంఘాల్ కథను కొత్తగా ప్రచారంలోకి తెచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన రాత్రి గురించి అనేక మంది నాయకులు పత్రికలు రాసిన ఏ చరిత్రలోనూ మౌంట్ బాటెన్  ప్రధాని నెహ్రూకు సెంఘాల్ ను అందచేసిన కథనం లేదు.చివరకు రాజగోపాలాచారి రాసుకున్న…

తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరుపై చర్యలు ఏవీ..?

తెలంగాణ వైతాళికుడి జయంతి నేడు తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి పేరును తెలుగు వర్సిటీకి పెడతామని గతంలో సిఎం కెసిఆర్‌ ‌సహా మంత్రులు ప్రకటించినా నేటికీ ఆ మహానుభావుడి గురించి చర్చించుకోవడం లేదు. ఆయన పేరును యూనివర్సిటీకి పెడతామన్న వారు మళ్లీ మాట్లాడడం లేదు. జయంతి సందర్భంగా దండలేసి చేతులు దులుపుకోవడంతోనే కాలం గడిచిపోతోంది. సురవరం…

కొరవడుతున్న ప్రజాస్వామ్య స్ఫూర్తి

మనదేశంలో ప్రతీ చిన్న వివాదానికి ఉన్నత న్యాయస్థానానికి వెళ్తే తప్ప సమస్యకు పరిష్కారం లభించడంలేదు. అధికార ప్రతిపక్షాల మధ్య కనీస అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధానకారణం. పట్టు విడుపులు లేకుండా తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్ననానుడిగా ఈ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అధికార పార్టీని ప్రతిపక్షాలు శత్రువుగా చూస్తుండగా, అధికారంలో ఉన్న పార్టీలు విపక్షాలకు…

పాలమూరులో వలసలు ఆగలేదు

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పాలమూరు సాగు నీటి ప్రాజెక్టులను పూర్తే చేస్తాం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జడ్చర్ల,ప్రజాతంత్ర,మే 25: “తెలంగాణ వస్తే పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తామని కేసీఆర్ మాట ఇచ్చారు. కానీ తెలంగాణ వచ్చినా ఇంకా పాలమూరులో వలసలు ఆగలేదు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగలేదు, రైతుల ఆత్మహత్యలు…

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాలు ..

జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు  మూడు వారాల పాటు సాగే..‘‘ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల’’ రోజు వారీ కార్యక్రమాల పూర్తి వివరాలను గురువారం నాటి సమావేశంలో కలెక్టర్లకు సిఎం వివరించారు. ఈ దిశగా  దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ విజయవంతం చేయాలని ఆదేశించారు. జూన్ 2వ తేదీ– శుక్రవారం – ప్రారంభోత్సవం   ముఖ్యమంత్రి  హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద…

‘‘ సఫాయన్నా నీకు సలామన్నా…’

సఫాయీ కార్మికులు భగవంతునంతటివారు – సిఎం కేసీఆర్  గ్రామ పట్టణ స్థాయిల్లో పారిశుధ్యకార్మికుల సేవలు వెలకట్టలేనివని వారిని దశాబ్ధి వేడుకల సందర్భంగా…సఫాయన్న నీకు సలామన్నా…అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవించుకుంటుందని సిఎం కేసీఆర్ తెలిపారు. ఈ సంధర్బంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ….. ‘‘ మనుషులు పరిసరాలు పరిశుభ్రంగా వుంచుతూ తోటి మానవుల కోసం వారి…

విద్యారంగం పై పెరుగుతున్న కాషాయ దాడి

వారి వాదనలో నిజమెంత!? వారు పేర్కొంటున్నట్టుగా కొరోనా సంక్షోభ పరిస్థితులు ఇప్పుడు ఇంకా కొనసాగుతుందని చెప్పలేము. ఉపశమనం లభించి ఈ విద్యా సంవత్సరం అన్ని స్థాయిల్లో పూర్తి సిలబస్ చెప్పటం, మూల్యాంకనం పూర్తి అయింది. ఇప్పుడు ఇంకా కొరోనా సాకు చెప్పటం అర్ధరహితం అనాలి. పాఠ్యపుస్తకాల సంసిద్ధత మిగతా సబ్జెక్ట్ ల వలే ఏ అంశానికి ఆ…

అమరుల త్యాగాలు స్మరిస్తూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా…

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు .. తెలంగాణ ప్రగతి కళ్లకు కట్టేలా కార్యక్రమాలు కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన సిఎం కెసిఆర్‌ ‌జిల్లాకు రూ. 105 కోట్ల నిధులు విడుదల పోరాటాలు, త్యాగాలతో,ప్రజాస్వామ్యపంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో, పదేళ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణదశాబ్ది ఉత్సవాల సందర్భంగా, అమరులత్యాగాలు స్మరిస్తూ, ప్రజలఅకాంక్షలకు అనుగుణంగా ఘనంగా…

సచియాలయ ప్రారంభానికి ఆహ్వానం పంపలేదే

తమిళసై మరోమారు వివాదస్పద వ్యాఖ్యలు కొత్త పార్లమెంట్‌ ‌భవన ప్రారంభోత్సవంపై దేశ వ్యాప్తంగా వివాదం రేగుతున్న వేళ..తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సచివాలయం అంశంతో ముడిపెడుతూ ఆమె మాట్లడారు. తెలంగాణ సచివాలయాన్ని అద్భుతంగా కట్టారని తమిళిసై మెచ్చుకున్నారు. కానీ  సచివాలయం ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని గుర్తుచేశారు. కనీసం తనకు ఆహ్వాన పత్రిక…

రాబోయేది బిజెపి ప్రభుత్వమే

కాంగ్రెస్‌ ‌పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవు బిజెపిలో లుకలుకలు కేవలం వి•డియా సృష్టి బిజెపి కార్యవర్గ సమావేశాల్లో ఎంపి ధర్మపురి అర్వింద్‌ ‌ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం బిజెపి నిజామాబాద్‌ ఎం‌పీ అర్వింద్‌ ‌చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చిచెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కార్యకర్తలు గెలుపే…