NEWS

NEWS

బీఆర్‌ఎస్‌ అవినీతి పై చర్య లేవి..

బీజేపీ లో అసంతృప్తి నేతలు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీలో చేరికలు నిలిచి పోయాయా అంటే అవుననేందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై బిజెపికిచెందిన కేంద్ర, రాష్ట్ర నాయకులు మూకుమ్మడిగా ఆరోపణలు చేస్తున్న క్రమంలో బిఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయం బిజెపినేనన్న భావం ప్రజల్లో ఏర్పడింది. ఎందుకంటే అప్పటికే కాంగ్రెస్‌…

పార్లమెంట్‌ ‌సభ్యుల దుబారా

రెండేండ్లలో రూ.200 కోట్లు ఖర్చు న్యూదిల్లీ, మే23 : రాజ్యసభ ఎంపీల కోసం గత రెండేండ్లలో రూ.200 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఎంపీల ప్రయాణ ఖర్చే రూ.63 కోట్లని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. కరోనా వైరస్‌ ‌విజృంభించిన 2021-22లో రాజ్యసభ సభ్యుల కోసం ప్రభుత్వం వెచ్చించిన మొత్తం రూ.97 కోట్లు. ఇందులో దేశీయ ప్రయాణాల…

కెసిఆర్‌ ‌పాలనలో తెలంగాణ ఆగమయ్యింది

పునర్నిర్మాణం అంటే భూస్వామ్య విధానం పెత్తనాన్ని తిరిగి తేవడమా.? ఉదండాపూర్‌ ‌భూనిర్వాసితులకు ఆర్‌ఎన్‌ఆర్‌ ‌ప్యాకేజీని అందేలా పోరాడుతాం….గడీల పాలన అంతమొందిస్తాం మిగులు బడ్జెట్‌ ‌రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ మార్చినందుకా దశాబ్ది ఉత్సవాలు కెసిఆర్‌ ‌పాలనలో లక్షల కోట్ల అప్పులపై ప్రజలకు వివరిస్తాం:  ప్రజాతంత్రతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, మే 23 :…

నటి డింపుల్‌ ‌హయతి దురుసు ప్రవర్తన

ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నోటీసులు హైదరాబాద్‌,‌మే23 :  ఐపీఎస్‌ అధికారికి చెందిన కారును ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతోపాటు పార్కింగ్‌ ‌స్థలంలో అడ్డంకులు కలిగిస్తున్న టాలీవుడ్‌ ‌హీరోయిన్‌తోపాటు ఆమె స్నేహితుడిపై జూబ్లీహిల్స్ ‌పోలీసులు క్రిమినల్‌ ‌కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ ‌జర్నలిస్ట్ ‌కాలనీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎస్‌కేఆర్‌ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్న ఐపీఎస్‌ అధికారి నగర…

త్వరలో క్యాన్సర్‌ – ‌కిల్లింగ్‌ ‌డ్రగ్‌.!

శరీరంలోని ఏభాగంలోనైన అపరిమిత, నియంత్రణ లేని కణ విభజనతో గడ్డలు/కణితి (ట్యూమర్స్) ఏర్పడి శరీరంలోని ఆరోగ్యకర కణజాలాన్ని నాశనం చేయడాన్ని క్యాన్సర్‌గా గుర్తిస్తారు. ట్యూమర్‌ ఏర్పడిన అవయవాన్ని బట్టి రొమ్ము, నోరు, క్లోమం, ఎముకలు, గొంతు, పేగులు, మెదడు, రక్తం లాంటి అనేక రకాలైనా క్యాన్సర్లు వస్తాయని మనకు తెలుసు. క్యాన్సర్‌ ‌వ్యాధి ముదిరితే మరణమే…

రాహుల్‌ ‌ట్రక్కు ప్రయాణం

సమస్యలు తెలుసుకునేందుకే..: కాంగ్రెస్‌ ‌న్యూదిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌మే23:  కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ తాజాగా ఓ భారీ ట్రక్కులో ప్రయాణించారు. దిల్లీ  నుంచి చండీగఢ్‌ ‌బయలుదేరిన ఆయన.. సోమవారం రాత్రి హరియాణా లోని అంబాలా నుంచి చండీగఢ్‌ ‌వరకు ట్రక్కులో ప్రయాణం చేశారు.  •త్రిపూట ప్రయాణ సమయంలో భారీ వాహనాల డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు…

డిజిటల్‌ ఇం‌డియా ప్రగతి : సాంకేతికత దేశాన్ని ఎలా రూపాంతరం చేసింది

రాజేష్‌ ‌కుమార్‌ ‌సింగ్‌ ‌కార్యదర్శి, డీ పీ ఐ ఐ టీ, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ 21వ శతాబ్దంలో వేగవంతమైన సాంకేతిక పురోగతుల ద్వారా స్థిరమైన ఆర్థికాభివృద్ధి  చెందుతుంది. సాంకేతికత మనం జీవించే, పని చేసే మరియు పరస్పర … విధానాన్ని విప్లవాత్మకంగా మార్చింది. డిజిటలైజేషన్‌ ‌వైపు ప్రభుత్వం స్ఫూర్తి నివ్వడం మరియు…

ప్రకృతి వైపరీత్యాల పట్ల అవగాహన అవసరం

‘‘‌ప్రకృతి వైపరీత్యాల నివారణకై,  ప్రణాళికలను బడ్జెట్లో ప్రత్యేకంగా పొందు పరచాల్సిన అవసరం ఉంది. నష్టం అంచనాలో పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలను భాగ స్వాములను చేయాలి. ప్రకృతి వ్యవస్థలకు హాని కలగకుండా, గొలుసుకట్టు హరిత వనాల పెంపకానికి, మడ అడవుల పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ వనీకరణ నిధులను సమకూర్చాలి.వైపరీత్యాలకు దారి తీయకుండా తీరప్రాంత వనరుల వినియోగం జరిగేలా…

బిఆర్‌ఎస్‌ ‌సిట్టింగ్‌ల్లో ఆందోళన…

పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపైన ముచ్చటగా మూడవసారి గులాబి జెండాలను ఎగుర వేయాలన్న ధ్యేయంగా బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రణాళికలను రచిస్తోంది. గత ఏడాది టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌ ‌పార్టీగా మార్చినప్పటినుండి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పార్టీని విస్తృతపరిచే కార్యక్రమాలను కొనసాగిస్తూనే, రాష్ట్రంలో మరో నాలుగైదు నెలల్లో రానున్న శాసనసభ ఎన్నికలకు ఆ పార్టీ వ్యూహ రచన…

రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్ ఖరారు

    ‘‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల’’ను జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజులపాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో…