NEWS

NEWS

ఇదే తొమ్మిది సంవత్సరాల స్వరాష్ట్ర తెలంగాణ

స్వరాష్ట్ర తెలంగాణ సిద్ధించి  తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదో  వసంతంలోకి అడిగుపెడుతున్న తెలంగాణ ప్రజలకు,  అలుపెరుగని పోరాట  ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతే తెలంగాణ అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటోందని ఎందరో పిచ్చి కూతలు కూసినారు  తెలంగాణలో కరెంట్‌ ఉత్పత్తి తక్కువ కావడంతో కరెంట్‌ ‌సమస్య నుంచి అనేక…

వొచ్చే ఎన్నికలకు ‘ఆవిర్భావ దినోత్సవం’ టర్నింగ్‌పాయింట్‌

 ‘‘అన్నిటికన్నా ఇక్కడ విచిత్రకర విషయమేమంటే రాష్ట్ర అవతరణ దినోత్సవాలను కేంద్రం తన సొంత• నిధులతో నిర్వహించడం. ఇంతవకరు ఏ రాష్ట్రంలో కూడా కేంద్రం స్యయంగా ఆ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను నిర్వహించిన దాఖలాలు లేవు.  గత సంవత్సరం కూడా దేశరాజధాని దిల్లీలో  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఆ పార్టీ నిర్వహించిన విషయం తెలియందికాదు. ఇప్పటికే…

నేడు నూతన పార్లమెంట్‌ ‌భవనం ఆవిష్కృతం

ప్రారంభించనున్న ప్రధాని మోదీ విపక్షాల బహిష్కరణ పిలుపులో అర్థంలేదన్న కమలహాసన్‌ ఎవరు ప్రారంభిస్తారన్నది సమస్య కాదన్న గులాంనబీ ఆజాద్‌ ‌రాష్ట్రపతి ముర్ముపై వ్యాఖ్యలు..కేజ్రీవాల్‌, ‌ఖర్గేలపై కేసు న్యూ దిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌మే27: కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం నేడు అట్టహాసంగా జరుగనుంది.  నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు  ప్రారంభిస్తారు. ఈ…

టిపిసిసి అధ్యక్ష పదవి కేసిఆర్‌ ‌పెట్టిన భిక్ష

రేవంత్‌ ‌రెడ్డి గ్లోబల్‌ ‌ప్రచారం నమ్మవొద్దు వలసలు వెళ్లే జిల్లా కావాలా వలసలు వొచ్చే జిల్లా కావాలా కెసిఆర్‌ ‌పథకాలు ప్రతి ఇంటికి అమలయ్యాయి వొచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా 14 స్థానాల్లో బిఆర్‌ఎస్‌ ‌జండా ఎగరాలి తెలంగాణ రాష్ట్ర పథకాలను దేశం అనుసరిస్తున్నది : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మహబూబ్‌నగర్‌,…

111‌జీఓ రద్దుతో హైదరాబాద్‌కు ముప్పు

అప్పులకుప్పగా తెలంగాణ నీతి ఆయోగ్‌కు వెళ్లకుండా ఏం చేస్తున్నట్లు అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి హాలు విస్మరించినందుకు ఎన్నిసార్లు తల నరుక్కోవాలి డియా సమావేశంలో   కేంద్రమంత్రి  కిషన్‌ ‌రెడ్డి విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే27: నీతి ఆయోగ్‌ ‌కు దూరంగా ఉన్న సీఎంలపై  కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్‌ ‌కంటే కేసీఆర్‌…

ఢిల్లీ పై పెత్తనంకోసమే ఆర్డినెన్స్

‘‌సుప్రీం’ తీర్పును తుంగలో తొక్కిన కేంద్రం కేజ్రీవాల్‌ను ఎదుర్కోలేక గవర్నర్లతో పెత్తనం ఆర్డినెన్స్ ఉపసంహరించే వరకు పోరాటం కేజ్రీవాల్‌కు మద్దతుగా దేశవ్యాప్త ఉద్యమం మీడియా సమావేశంలో ప్రధాని మోదీ ప్రభుత్వంపై సీఎం కెసిఆర్‌ ఆ‌గ్రహం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే27: ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోందని సిఎం కేసీఆర్‌ ఆరోపించారు. బీజేపీయేతర…

నేనోడి పోయాను

నేనోడి పోయాను నన్నొంటర్ని చేసి నీ వెళ్ళిపోయాక సూర్యునిచుట్టూ పరిభ్రమించే ఫీనిక్స్ ‌పక్షిలా నేనోడిపోయాను ఈ ఏకాంత నిశిధి వినువీధుల్లో తారల తళకులలో మిరుమిట్లు గొలిపే నీ నయనాలను చూస్తూ నీశ్వాస నా అధరాలకు దూరమై నేనోడిపోయాను నీకర స్పర్శ నా మేను వీడి నీ ఎడబాటు ఎడారిలో ఓయాసిస్సు కానరాక నేనొంటరినై ఓడిపోయాను నా…

అన్నదాతకు అండగా కేసీఆర్‌ ‌ప్రభుత్వం ..!

భారతదేశం జనాభా 70శాతం వ్యవసాయ రంగం జీవనాధారంగా జీవిస్తున్నారు. అన్నదాత సుఖీభవ అని, రైతే రాజు అని, జై జవాన్‌ ‌జై కిసాన్‌ అని ఓట్లు దండుకొని మొఖం చాటేస్తున్నారు.ఈ దేశంలో రైతు పరిస్థితి మాత్రం ఆధ్వాన్నంగానే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రైతు బిడ్డగా, గ్రామీణ జీవితాన్ని ఒంటపట్టించుకోని, నిర్వీర్యమైన…

ఆరోపణలు చేస్తే దాడులు చేయడమే పరిష్కారమా ???

ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలంలో అమలైన దళిత బంధు పైలట్‌ ‌ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయంటూ స్వయంగా దళిత బంధు లబ్ధిదారులు వివిధ మీడియా ఛానల్‌ ‌లలో  వారి  సమస్యను వివరించిన విషయం తెల్సిందే. ఇటీవల  దళిత బంధు పథకంలో అవినీతి అక్రమాలు జరిగాయంటూ, తమ వద్ద సమాచారం ఉందని రాష్ట్రాన్ని…

కొత్త పార్లమెంట్‌ ‌భవనం ఎందుకో?

చరిత్రను మార్చేస్తున్న అధికార పార్టీ నీతి ఆయోగ్‌ ‌సమావేశం,పార్లమెట్‌ ‌ప్రారంభోత్సవాలు అర్థం లేనివి బీహార్‌ ‌సిఎం నితీశ్‌ ‌కుమార్‌ ‌సంచలన వ్యాఖ్యలు పాట్నా,మే27 : ఢిల్లీలో కొత్త పార్లమెంట్‌ ‌భవనాన్ని ఆదివారం ప్రారంభించనున్న సందర్భంగా బీహార్‌ ‌సిఎం నితీశ్‌ ‌కుమార్‌ ‌విమర్శలు గుప్పించారు.  ప్రారంభో త్సవాన్ని దాదాపు19 పార్టీలు బహిష్కరించాయి. రాష్ట్రపతి చేత కాకుండా ప్రధాని…