NEWS

NEWS

మణిపూర్‌ ‌లో హింస …. అబద్ధాల మీడియా..!

‘‘ఆదివాసులు నిజాన్ని ప్రచారం చేయటానికి ఉన్న ఒకే ఒక మార్గం సామాజిక మాధ్యమాలు. వాటిని అందుబాటులో లేకుండా ఇంటర్‌నెట్‌ ‌బంద్‌ ‌చేశారు. బాధితపక్షంగా ఉంటూ, తోటి ఆదివాసులను రక్షించుకునే క్రమంలో వాళ్లు ఈ అబద్ధాల ప్రచారానికి కౌంటర్‌ ‌సమయానికి ఇవ్వలేకపోయారు. దాని వలన కూడా ఎంతో ప్రాణనష్టం జరిగింది. ’’     మణిపూర్‌లో జరిగిన హింస…

గౌహతిలో అర్థరాత్రి ఘోర ప్రమాదం

ఏడుగురు మృత్యువాత గౌహతి,మే29 :  అసోం జధాని గౌహతిలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరికొందరికి గాయాలు అయ్యాయి. ఆదివారం అర్థరాత్రి గౌహతిలోని జలుక్‌బరి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారని గౌహతి జాయింట్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌తుబే ప్రతీక్‌…

పార్లమెంట్‌ ‌ప్రజాస్వామ్యానికి వేదిక

యాదృచ్ఛికంగా ఎన్టీఆర్‌ ‌శతజయంతి రోజే ప్రారంభం నీతి ఆయోగ్‌ ‌సమావేశంలో జగన్‌ అభూతకల్పనలు :టిడిపి ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్‌ ‌న్యూదిల్లీ,మే29 : పార్లమెంట్‌ ‌భవనం దేశ సంపద కాబట్టి ఆ వేదికను తాము ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా భావిస్తున్నామని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ అన్నారు. ఎన్టీఆర్‌ 100‌వ పుట్టిన రోజున నూతన పార్లమెంట్‌…

ధరణి పేరుతో భూ సమస్యలు

రైతుబంధుతో బీడుభూములుగా మార్చే కుట్ర త్రిపుల్‌ ఆర్‌ ‌బాధితుల ధర్నాలో గద్దర్‌ ‌యాదాద్రి భువనగిరి,ప్రజాతంత్ర,మే29: ధరణి పేరుతో తెలంగాణలో పెద్ద కుట్ర జరిగిందని ప్రజా యుద్ధనౌక గద్దర్‌ అన్నారు.  అలైన్మెంట్‌ ‌మార్చాలని త్రిబుల్‌ ఆర్‌ ‌బాధిత రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ ‌ధర్నా చౌక్‌ ‌వద్ద సోమవారం రెండు రోజుల రిలే నిరాహార దీక్ష…

‌ప్రగతి చాటేలా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు

జిల్లా కలెక్టర్‌ ‌లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో సమావేశం హైదరాబాద్‌/ ‌హనుమకొండ,ప్రజాతంత్ర, మే 29: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై సోమవారం జిల్లా కలెక్టర్‌ ‌లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. సి.ఎస్‌. ‌శాంతి కుమారి…

హజ్‌ ‌యాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు

హజ్‌ ‌కమిటీ భవన్‌లో అధికారులతో మంత్రి  సమావేశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే29: హజ్‌యాత్రకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నదని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌తెలిపారు. హైదరాబాద్‌ ‌హజ్‌ ‌కమిటీ భవనంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హజ్‌యాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై సక్షించారు. ఎయిర్‌ ‌పోర్టు, రవాణా, పోలీసులు, జీహెచ్‌ఎం‌సీ, రోడ్లు…

రెజ్లర్లకు మంత్రి కెటిఆర్‌ ‌మద్దతు

వారిపట్ల పోలీసుల తీరు అమానుషం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మే29: జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద ఆందోళన చేస్తున్న రెజర్లకు మంత్రి కేటీఆర్‌ ‌మద్దతు ప్రకటించారు. రెజర్లపై ఢిల్లీ పోలీసుల తీరును కేటీఆర్‌ ‌ఖండించారు. అంతర్జాతీయ వేదికపై దేశ ఖ్యాతిని చాటిన రెజర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. రెజర్లకు దేశ ప్రజలు మద్దతుగా నిలవాలి. వారికి…

‌మేనిఫెస్టో..మా మేనిఫెస్టోపై చర్చిద్దామా

కర్ణాటక నుంచి కొట్టుకొచ్చి కాపీ కొట్టి పెట్టారు గత ఎన్నికల్లో హాలు ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబును పొగడడానికే మహానాడు పెట్టారు మండిపడ్డ మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని విజయవాడ,మే29 :చంద్రబాబు విడుదల చేసిన మ్యానిఫెస్టో బోగస్‌ అని మాజీమంత్రికొడాలి నాని మండిపడ్డారు.  2014, 2019 నాటి  మేనిఫెస్టోపై చర్చ పెడదాం. చంద్రబాబు ఏం అమలు చేశాడో?…

కర్ణాటక డిప్యూటీ సీఎం డికెతో షర్మిల భేటీ

బెంగళూరు,మే29 : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ‌తో వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భేటీ అయ్యారు. సోమవారం ఉదయం బెంగళూరులోని డీకే నివాసంలో ఆయనతో భేటీ అయ్యి..శుభాకాంక్షలు తెలిపారు. కర్నాటకలో కాంగ్రెస్‌ ‌పార్టీని అధికారంలో తీసుకురావడానికి చాలా కష్టపడ్డారని.. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందంటూ డీకేకు కితాబునిచ్చారు. మహానేత వైఎస్‌తో ఉన్న…

కార్పొరేట్‌ ‌విద్యా వ్యాపారాన్ని నివారించలేమా ?

ప్రైవేటు, కార్పొరేట్‌ ‌విద్యా సంస్థల ఫీజులు విద్యార్థుల తల్లిద ండ్రులకు భారంగా మారుతున్నాయి. ప్రతి సంవత్సరం ఫీజుల్ని భారీగా పెంచేస్తుండటంతో తల్లిదండ్రులకు ఇది తలకు మించిన భారమవుతోంది. ఫీజుల్ని నియంత్రించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండిపోతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో  ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌విద్యాసంస్థల ఫీజుల దోపిడీ సాగుతోంది. అధిక…