NEWS

NEWS

ఈటలకు భద్రతపై కెటిఆర్‌ ఆరా

సవిక్షించాని డిజిపికి సూచన ఈటల నివాసానికి సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి…భద్రతపై సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ఈటల తనకు ప్రాణహాని ఉందని అన్నారో లేదో.. మంత్రి కేటీఆర్‌ ఆయన భద్రతపై ఆరా తీశారు. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌కు ఫోన్‌ ‌చేశారు. ఈటల భద్రతపై సీనియర్‌ ఐపీఎస్‌తో వెరిఫై చేయించాలని డీజీపీకి కేటీఆర్‌…

తెలంగాణలో మరో పెద్ద కంపెనీ పెట్టుబడి

225 కోట్లతో టిసిఎల్‌ ‌గ్లోబల్‌ ‌యూనిట్‌ ఏర్పాటు మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌తెలంగాణలో మరో పెద్ద కంపెనీ పెట్టుబడి పెట్టబోతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్ ‌మాన్యుఫాక్చరింగ్‌ ‌కంపెనీ అయిన టిసిఎల్‌ ‌తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వొచ్చింది. ముందుగా రూ.225 కోట్ల పెట్టుబడితో తన యూనిట్‌ను ఏర్పాటు…

రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలు

నోటిఫికేషన్‌ ‌జారీ చేసిన రెవెన్యూశాఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌రాష్ట్రంలో కొత్తగా మరో రెండు మండలాలు ఏర్పాటుకానున్నాయి. జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలంగా ఏర్పాటైంది. ఈ మేరకు కొత్తపల్లి గోరి మండలాన్ని ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ బుధవారం తుది నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. కొత్తపల్లి గోరి మండలం ఏర్పాటుకు గత…

అన్ని రంగాల్లో రాష్ట్రం నెం. 1

తెలంగాణ అనుసరిస్తుంది…దేశం అనుసరిస్తుంది అదానీ బలోపేతం కావాలంటే మోదీకి వోటేయాలి దిల్లీలో కాంగ్రెస్‌, ‌బీజేపీ నేతల వరుస సమావేశాలపై మంత్రి హరీష్‌ ‌రావు వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌ప్రస్తుతం తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్‌ ‌వన్‌గా ఉన్నదని, ఏ కాంగ్రెస్‌, ‌బీజేపీ పాలిత రాష్ట్రంతో పోల్చినా మనం అగ్రభాగాన ఉన్నామని,…

యుగపురుషుడు పివి

(నేడు మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహ రావు జయంతి) మొట్ట మొదటిసారి కాంగ్రెస్‌ ‌పార్టీ నుండి నెహ్రూ కుటుంబానికి చెందని వ్యక్తి ఐదు సంవత్సరాలు దేశాన్ని ఏలిన దక్షిణ భారతదేశానికి చెందిన తెలంగాణ ప్రాంతపు  పాములపర్తి వెంకట నరసింహారావు ప్రధాని పదవిని అధిష్టించి సామాన్యుడు మరీ అంగ బలం లేని వ్యక్తి దేశాధినేత కావచ్చని…

నివాసయోగ్యత సూచికలో భారత మహానగరాలు..!

(ఇటీవల ఈఐయు సంస్థ విడుదల చేసిన ‘‘క్వాలిటీ ఆఫ్‌ ‌లైఫ్‌/‌లివబులిటీ ఇండెక్స్ – 2023’’ ‌నివేదిక ఆధారంగా) ప్రపంచవ్యాప్తంగా 173 దేశాల్లో నెలకొన్న ప్రజారోగ్య వసతులు, పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక/వినోదాత్మక సంపదలు, విద్య, స్థిరత్వ ప్రజాపాలన, మౌళిక వనరుల కల్పన వంటి అంశాల్లో 173 దేశాలు, 173 ప్రపంచ నగరాల నివాసయోగ్యత, దేశాల జీవన ప్రమాణాలను…

రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ లో జోష్‌ ..!

తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్‌ ‌తీవ్ర కసరత్తు చేస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి ముందు దశాబ్ధకాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ‌తెలంగాణ ఏర్పడిన ఈ తొమ్మిదేళ్ళ కాలంలో అధికారానికి దూరమైంది. ప్రజల కోరికమేరకు తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వటంద్వారా తిరిగి తమను అధికారంలోకి తీసుకొస్తారని ఆశించిన కాంగ్రెస్‌కు ఆ అవకాశం…

శత్రువులంతా ఒక్కటయ్యారు

ప్రతిపక్ష పార్టీల్లో భయం కనిపిస్తుంది ప్రతిపక్షాలను చూస్తే జాలేస్తుంది మధ్యప్రదేశ్‌ ‌పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ భోపాల్‌, ‌జూన్‌ 27 : 2014, 2019 ఎన్నికల్లో లేని భయం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల్లో కనిపిస్తోందని, 2024లో బీజేపీకి ఓటేయాలనే ప్రజల సంక్షల్పాన్ని విపక్షాలు చూస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మధ్యప్రదేశ్‌ ‌పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన బీజేపీ…

పీవోకే భారత్‌లో కలుస్తానంటుంది

న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌తరచూ అంతర్జాతీయ వేదికల మీద కశ్మీర్‌ అం‌శాన్ని ప్రస్తావిస్తూ తొండివాదనను వినిపించే పాకిస్తాన్‌ ‌కు తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌ ‌నాథ్‌ ‌సింగ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ము వర్సిటీలో జరిగిన భద్రతా సదస్సుకు హాజరైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ ‌భారత్‌ ‌లో అంతర్భాగమని..…

దిల్లీ ఎయిర్‌ ‌పోర్టులో నకిలీ కస్టమ్స్ ఆఫీసర్లు

న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌సౌదీ అరేబియా నుండి భారత్‌ ‌వచ్చిన 53 ఏళ్ల మహమ్మద్‌ ‌సులేమాన్‌ ‌ను కస్టమ్స్ ఆఫీసర్లమని చెప్పి ఇద్దరు ఆగంతకులు అతను కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తాన్ని దోచుకుని నడిరోడ్డుపై వదిలేశారు. దిక్కుతోచని స్థితిలో సులేమాన్‌ ‌ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు. ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌.ఐ.ఆర్‌ ‌ప్రకారం..…