NEWS

NEWS

అర్హులందరికీ రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లు

ప్రభుత్వం వొచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల కొలువులు పీపుల్స్ ‌మార్చ్ ‌పాదయాత్రలో భట్టి విక్రమార్క సూర్యాపేట, ప్రజాతంత్ర, జూన్‌ 26 : ‌రాష్ట్రంలో అర్హులందరికీ రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన  పీపుల్స్ ‌మార్చ్ ‌పాదయాత్ర సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మున్యానాయక్‌ ‌తండాలో…

గ్యాంగ్‌స్టర్‌ ‌హత్యపై సుప్రీమ్‌ ‌కోర్టును ఆశ్రయించిన అతిక్‌ అహ్మద్‌ ‌సోదరి

న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌గ్యాంగ్‌స్టర్‌ ‌నుంచి రాజకీయవేత్తగా మారిన అతిక్‌ అహ్మద్‌ ‌సోదరి తన ఇద్దరు సోదరులు, మేనల్లుడి మరణానికి ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులపై బాధ్యత వహించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయేషా నూరి తరఫు న్యాయవాదులు సోమేష్‌ ‌చంద్ర ఝా, అమర్త్య ఎ. శరణ్‌ అతిక్‌ ‌హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని…

బీజేపీకి బీఆరెస్‌ ‌బీటీమ్‌..

‌కేసీఆర్‌ ‌మహారాష్ట్రలో డ్రామా చేస్తున్నారు మహా రాజకీయాలపై కేసీఆర్‌ ‌ప్రభావం ఏ మాత్రం ఉండబోదు శివసేన నేత ఎంపీ సంజయ్‌ ‌రౌత్‌ ‌ముంబై, జూన్‌ 27 : ‌కేసీఆర్‌ ‌ప్రసంగంపై శివసేన(యూబీటీ) నేత ఎంపీ సంజయ్‌ ‌రౌత్‌ ‌స్పందించారు. కేసీఆర్‌ ‌మహారాష్ట్రలోకి వచ్చి డ్రామా చేస్తున్నారని.. ఇలానే నాటకాలాడితే తెలంగాణలో కూడా అధికారం కోల్పోవడం ఖాయమని…

శ్రీవారి భక్తులకు శుభవార్త విశాఖపట్నం నుంచి వీకెండ్‌ ‌తిరుమల దర్శన్‌

తిరుమల, జూన్‌ 27 : ‌తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం ఇప్పటికే తిరుమలకు పలు టూర్‌ ‌ప్యాకేజీలు ఆపరేట్‌ ‌చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విశాఖపట్నం నుంచి వీకెండ్‌ ‌తిరుమల దర్శన్‌ ‌టూర్‌ ‌ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ. ఈ టూర్‌ ‌ప్యాకేజీ ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ఈ టూర్‌ ‌ప్యాకేజీ…

దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో 24 గంటల వ్యవధిలో 115.5 మిల్లీమీటర్లకు మించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో దేశ ఆర్థిక రాజధాని…

బిఆర్‌ఎస్‌ అం‌టే భారత్‌ ‌పరివర్తన్‌ ‌పార్టీ

దేశం మార్పు కోరుకుంటుంది అన్ని రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ మహారాష్ట్రను అన్ని పార్టీలు పాలించినా వెనకబాటే కొత్త ఉదయం దిశగా..క్రాంతి మార్గంలో నడవాలి కొరియా, జపాన్‌ ‌లాంటి దేశాలు పురోగమిస్తుంటే చూడాలా అబ్‌కీ బార్‌ ‌కిసాన్‌ ‌సర్కార్‌ ‌మా నినాదం సర్కోలి సభలో సిఎం కెసిఆర్‌ ఉద్ఘాటన హైదరాబాద్‌, ‌జూన్‌ 27 : ‌తెలంగాణలో అన్ని…

పండరినాథ్‌కు పట్టువస్త్రాలు సమర్పించిన కెసిఆర్‌

మహారాష్ట్ర పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ శ్రీ‌విఠల్‌ ‌రుక్మిణీ ఆలయ సందర్శన సందర్భంగా శ్రీవిఠలేశ్వర స్వామికి, రుక్మిణీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత అమ్మవారి పాదాలను పసుపు కుంకుమలతో అలంకరించి మొక్కుకున్నారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌ ‌మెడలో తులసి మాల వేసి వేదమంత్రాలతో ఆశీర్వాదం అందజేశారు. అంతకుముందు కేసీఆర్‌ ఆలయానికి చేరుకోగానే ప్రధాన…

కవిత గెలవాలంటే బిఆర్‌ఎస్‌కు వోటేయండి

దేశ ప్రజలు గెలవాలంటే బిజెపికి వోటేయాలి ఒకే దేశంలో రెండు చట్టాలు ఎలా కుదురుతాయి భోపాల్‌ ‌వేదికగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ వ్యాఖ్య భోపాల్‌, ‌జూన్‌ 27 : ‌బీఆర్‌ఎస్‌ ‌టార్గెట్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ ‌బిడ్డ గెలవాలంటే బీఆర్‌ఎస్‌కు వోటు వేయండి…దేశ ప్రజలు గెలవాలంటే బీజేపీకి వోటు…

ఈటల హత్యకు కౌశిక్‌ ‌రెడ్డి కుట్ర

హత్యకు 20 కోట్లు ఖర్చు చేస్తానన్న ఎమ్మెల్సీ కెసిఆర్‌ ‌ప్రోద్భలంతోనే చెలరేగుతున్న కౌశిక్‌ ‌రెడ్డి ఈటల సతీమణి జమున సంచలన ఆరోపణలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 27 : ‌బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌హత్యకు పాడి కౌశిక్‌ ‌రెడ్డి కుట్ర పన్నారని ఆయన సతీమణి జమున  సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తను హత్య…

*హైదరాబాద్ లో అంబటి నివాళి*

సోషల్‌ ‌మీడియాలో తులసి చంద్‌ ‌మీద దాడిపై ఎపి మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ ‌జర్నలిస్టులపై ఒత్తిడి వొస్తే అందరూ ఎదుర్కునాలి : సీనియర్‌ ‌పాత్రికేయులు రామచంద్ర మూర్తి వ్యక్తిగతంగా గిట్టని వాళ్లే కామెంట్‌ ‌చేస్తారు : ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ ‌శ్రీనివాస్‌ దళిత, మైనార్టీ, మహిళలపై దాడులు : ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ‌టియుడబ్ల్యూజే ఆధ్వర్యంలో రౌండ్‌…