NEWS

NEWS

డబ్బులపై ఆశతోనే దొంగతనం .. సీసీ కెమెరాల ద్వారా కేసును చేదించిన పోలీసులు

– ఇద్దరు నిద్దతుల రిమాండ్ మరో ముగ్గురికై పోలీసుల వేట – కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి తాండూరు ప్రజాతంత్ర జులై 19 : డబ్బులపై ఆశతోనే ఓ ఇద్దరు వ్యక్తులు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి తెలిసిన ఓ ఇంటిలోనే దొంగతనాన్నికి పాల్పడ్డారు. ఈ ఈ భారీ చివరి సంఘటన…

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం : రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 19: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన యువ పోరాట యాత్ర శివసేన రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఈ యాత్ర నేడు…

జీ 20 సదస్సులో పాల్గొన్న చైతన్య

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 19: న్యూ యార్క్ కేంద్రంగా ఈ నెల 12వ తేదీన నిర్వహించిన జీ 20 సదస్సులో వికారాబాద్ ప్రాంతంకు చెందిన చైతన్య పాల్గొన్నారు. తెలంగాణకు సంబంధించి జీ-20 సదస్సులో పాల్గొన్న మొదటి యువకుడు చైతన్య కావడం విశేషం జి ట్వంటీ సదస్సులో వ్యాపారంగంపై ప్రసంగించిన చైతన్యను వివిధ దేశాల ప్రతినిధులు…

చిల్కానగర్ లో ఆగ్రా స్వీట్ హౌస్ ప్రారంభం

ఉప్పల్,  ప్రజాతంత్ర,  జూలై 19: వ్యాపారంలో బాగా రాణించి ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. బుధవారం ఉప్పల్ నియోజకవర్గంలోని చిల్కానగర్ డివిజన్ అన్నపూర్ణ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆగ్రా స్వీట్ హౌస్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బండారి లక్ష్మారెడ్డి లు హాజరై ప్రారంభించారు. ఈ…

భదాద్రి వద్ద గోదావరి పరవళ్ళు

35 అడుగులకు చేరుకున్న నీటిమట్టం – మరింత పెరిగే అవకాశం ముంపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్‌ ‌ప్రియాంక అలా పునరావాస కేంద్రాలు పరిశీలన – అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశం భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 19 : గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. బుధవారం ఉదయం…

ప్రజా సమస్యల పరిష్కారానికే బిజెపి భరోసా యాత్ర

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, జులై 19 : బాలానగర్ డివిజన్ పరిధిలోని నవజీవన్ నగర్ విఘ్నేశ్వర ఆలయంలో బుధవారం వడ్డేపల్లి రాజేశ్వరరావు స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించి, కోమటి బస్తీ నుంచి గడప గడపకు నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల సేవా సుపరిపాలన గురించి తెలియజేస్తూ 42వ రోజు ఇంటింటికి బిజెపి భరోసా యాత్రను…

విద్యార్థులు పుస్తక పఠనాన్ని పెంపొందించుకోవాలి

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్ ప్రతినిధి,జూలై 19 : చేవెళ్ల మండల పరిధిలోని అంతారం ఎంపీపీఎస్ (మండల పరిషత్‌ పాఠశాల)ను స్కూల్‌ కాంప్లెక్స్​​‍ హెడ్‌ మాస్టర్‌ శంకరయ్య బుధవారం సందర్శించారు.తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ఆయన పాఠశాలలోని తరగది గదులకు వెళ్లి విద్యార్థులతో పుస్తక పఠనం చేయించి ప్రశంసించారు.అనంతరం మధ్యాహ్నభోజనాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా స్కూల్‌ కాంప్లెక్స్​​‍ హెడ్‌ మాస్టర్‌…

ఎస్ఐ కుటుంబానికి ఆర్థిక సాయం.. కుటుంబ సభ్యులకు చెక్కు అందించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

సైబరాబాద్, ప్రజాతంత్ర, జులై19 : దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న బొక్క ప్రభాకర్ రెడ్డి జూన్ 8వ,2023న గుండెపోటు తో మరణించారు. కాగా 2014 బ్యాచ్ కు చెందిన ప్రభాకర్ రెడ్డి గతంలో దారూర్, యాలాల్, తాండూర్, కొడంగల్ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. ఆయనకు భార్య, కూతురు అక్షయ ఉన్నారు.…

పటాన్ చెరు డీఎస్పీగా పురుషోత్తం రెడ్డి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, జూలై 19 : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు డీఎస్పీగా పురుషోత్తం రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. వనస్థలిపురం డీఎస్పీగా పనిచేసిన పురుషోత్తం రెడ్డి రాష్ట్రవ్యాప్త బదిలీల్లో భాగంగా పటాన్ చెరు డీఎస్పీగా బదిలీపై వచ్చారు. పటాన్ చెరు డీఎస్పీగా ఇప్పటివరకు పనిచేసిన భీమ్ రెడ్డి హైదరాబాద్ చీఫ్ ఆఫీస్ కు రిపోర్ట్…

గ్రామ పంచాయతీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి : సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్ ప్రతినిధి, జూలై 19: మొయినాబాద్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె 14వ రోజుకు చేరుకుంది.ఈ సందర్భంగా అల్లి దేవేందర్ మాట్లాడుతూ నిన్నటి నుండి జోరు వర్షం కురుస్తున్న గ్రామపంచాయతీ కార్మికులు సమ్మెలో పాల్గొంటూ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ తమ హక్కుల సాధన కోసం కృషి చేస్తున్నారని అన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి…