NEWS

NEWS

ఆన్‌లైన్‌ ‌మోసాలు..జాగ్రత్తగా ఉండండి…

ఎప్పుడైతే బ్యాం కింగ్‌ ‌రంగం డిజిటి లీకరణ జరి గిందో ఖాతా దారులు నగదు లావీ దేవీలు ఇంటి నుండే జరుపు తున్నారు.ఇవన్నీ తక్కువ కాలం లోనే జరగడం వలన ఎక్కువ ఖాతా దారులు ఆన్‌లైన్లో నగదు కార్యకలాపాలు చెయ్యడం అలవాటు చేసుకున్నారు. ఇక కోవిడ్‌ ‌పరిస్థితులలో చాలా మంది ఆన్‌లైన్‌ ‌వైపే మొగ్గుచూపారు. ఇదే…

అధికారమే లక్ష్యంగా కూటములు

రానున్న ఎన్నికల్లో దేశాధిపత్యాన్ని చేపట్టేందుకు అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అయితే దేశంలో మారుతున్న పరిస్థితులను పరిశీలిస్తే  ఏ ఒక్క పార్టీకో పూర్తిస్థాయి అధికారం లభించే పరిస్థితులు లేవు. దీంతో ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపి, అంతకు ముందు అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్‌ ‌రానున్న ఎన్నికల్లో ఒంటరిగా గెలువలేమన్న నిర్ణయానికి వొచ్చాయి. దీంతో ఇప్పుడు ఈ…

మహిళా కూలీలతో కలిసి నాట్లు వేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌

‌మెదక్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ ‌రెడ్డి ఎప్పుడూ ముందే ఉంటారు. అధికారిక కార్యక్రమాలతో బిజీ ఉన్నా సామాన్యులతో కలిసిపోతారు. తాజాగా జిల్లాలోని హవేలీ ఘనపూర్‌ ‌మండలం చౌట్లపల్లి గ్రామంలో మహిళా కూలీలతో కలసి  నాట్లు వేసి కూలీలను ఉత్సాహపరిచారు. మహిళా కూలీలు పాటపాడగా వారితో…

కేసీఆర్‌ అన్నం పెట్టినోనికి సున్నం పెడుతడు

దేశంలో రాహుల్‌ ‌గాంధీ గ్రాఫ్‌ ‌పెరిగింది త్వరలోనే బీసీ గర్జన…జనాభా త్రిపదికన బీసీలకు రిజర్వేషన్లు పిసిసి మాజీ అధ్యక్షుడు వి.హనుమంత రావు సంగారెడ్డి , ప్రజాతంత్ర, జులై 18 : ‘కేసీఆర్‌ ‌మమ్మల్ని బంగాళాఖాతంలో వేస్తా అంటున్నారు.నువ్వెందుకు వేస్తావు. జనం వేస్తారు నిన్నే భంగళాఖాతంలో…సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే నాంపల్లి దర్గా దగ్గర అల్లాకే బాబా…

పంచాయితీ కార్మికులు సమ్మె వీడాలి

వారి సమస్యలపై ప్రభుత్వం సానుకూలతతో ఉంది వర్షాకాలంలో సీజనల్‌ ‌వ్యాధుల వ్యాప్తి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మంత్రి హరీష్‌ ‌రావు సూచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : వర్షాకాలం నేపథ్యంలో సీజనల్‌ ‌వ్యాధులు  వ్యాపిస్తాయని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా గ్రామ పంచాయతీ కార్మికులు వెంటనే సమ్మె వీడి విధుల్లో చేరాలని మంత్రి హరీష్‌ ‌రావు…

రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు

ప్రాజెక్టుల్లోకి వరద…పెరుగుతున్న నీటి మట్టం గోదావరిలో పెరుగుతున్న నీటిమట్టం కడెం, నిజాంసాగర్‌లకు భారీగా వరద సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఎస్‌ ‌హెచ్చరిక ఏకధాటి వర్షాలతో వరంగల్‌లో పాత గోడకూలిన ఘటనలో వ్యక్తి మృతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : వర్షాలు ఊపందుకోవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీరు వొచ్చిచేరుతున్నది.…

భదాద్రి వద్ద గోదావరి పరవళ్ళు

35 అడుగులకు చేరుకున్న నీటిమట్టం…మరింత పెరిగే అవకాశం ముంపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్‌ ‌ప్రియాంక అలా పునరావాస కేంద్రాలు పరిశీలన – అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశం భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 19 : గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. బుధవారం ఉదయం…

3 ‌గంటల కరెంట్‌ ‌పార్టీ కావాలా?

3 పంటలకు 24 గంటల ఉచిత కరెంట్‌ అం‌దించే బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కావాలా? రైతులు ఆలోచించాలని రాఘవాపూర్‌ ‌రైతు సమావేశంలో మంత్రి హరీష్‌రావు విజ్ఞప్తి సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 19 : వ్యవసాయానికి 3గంటల కరెంటు అందించే పార్టీ కావాలా? 3 పంటలకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత కరెంట్‌ను అందించే బిఆర్‌ఎస్‌ ‌పార్టీ…

విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు…

కోమటిరెడ్డి ఇంట్లో కాంగ్రెస్‌ ‌సీనియర్ల లంచ్‌ ‌విటింగ్‌ ‌హాజరైన రేవంత్‌, ‌జానా, ఉత్తమ్‌, ‌పొన్నాల, షబ్బీర్‌, ‌సంపత్‌ ‌తదితరులు ఆగస్ట్ ‌నుంచి ప్రజల్లోకి…త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నామన్న కోమటిరెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : ఆగస్ట్ ‌నుంచి ప్రజల్లోకి వెళ్తామని, నేతలమంతా చిన్న చిన్న విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా పనిచేస్తామని కాంగ్రెస్‌ ఎం‌పి…

ముస్లిం ప్రతినిధులతో సిఎం జగన్‌ ‌భేటీ

అమరావతి,జూలై19 : ముస్లిం ప్రజాప్రతినిధులు, మతపెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.‌జగన్‌ ‌సమావేశమయ్యారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ ‌జకియా ఖానమ్‌, ఉపముఖ్యమంత్రి (మైనార్టీ సంక్షేమశాఖ) అంజాద్‌ ‌బాషా, సీఎస్‌ ‌డాక్టర్‌ ‌కె ఎస్‌ ‌జవహర్‌ ‌రెడ్డి, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్‌, ఎమ్మెల్యేలు అబ్ధుల్‌ ‌హఫీజ్‌ ‌ఖాన్‌,…