NEWS

NEWS

అమ్మ నెరగను…!!

చందమామని మభ్య పెట్టి బూచోడిని భయపెట్టి! అమ్మ తినిపించిన వెన్నెలముద్దల్ని ఎరగను !! అమ్మపాడే లాలి జోల పాట రాగాల చెమ్మ స్సర్శినీ ఎరిగను తప్పుల తడకల తోవల!వెంటనే తన్మయుణ్ణే సాగుతున్నప్పుడు! నా నిషా మనసుపై చెంపదెబ్బల ! చిలకరింపయ్యేదన– అమ్మ క్షతగాత్ర మనశ్శరిరుణై నే నిద్రపోతున్నప్పుడు నిలువెల్లా దిగులు దీపమై నా చుట్టూ వెలిగేదీని—-…

హృద‌య భారాన్ని త‌గ్గించే ప్ర‌య‌త్నం

 క‌విత్వం మనకు మ‌నం వెతుక్కునే జ్ఞాన‌దిశ/క‌విత్వం మ‌న‌కు మ‌నం చేసుకునే విచికిత్స అని ప్ర‌ఖ్యాత క‌వి డాక్ట‌ర్ బెల్లి యాద‌య్య చెప్పిన‌ట్టుగా ఎన్నో జీవ‌న సంఘ‌ట‌న‌ల నుండి సంద‌ర్భోచిత కోణాలు నిరంత‌ర, నిత్య‌నూత‌న క‌వి దండ‌మూడి శ్రీ‌చ‌ర‌ణ్ క‌విత్వంలో కోకొల్ల‌లుగా క‌న్పిస్తాయి. మ‌ధూళి  పేరిట ఆయ‌న క‌వితా సంపుటి వెలువ‌డింది. నిశీధిలో నిశ్శ‌బ్దం విషాదాన్ని ప‌లికిస్తుంటే…

నిండు కుండలా తాలిపేరు ప్రాజెక్టు

భదాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని చిన్న మిడిసిలేరు పంచాయతీలో గల తాలి పేరు మధ్యతరహా ప్రాజెక్ట్ ‌నిండుకుండల తలపిస్తుంది. ఎగువ ప్రాంతాలైన ఛత్తిస్‌ఘఢ్‌, ఒరిస్సా ,మహారాష్ట్ర అటవి ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో వరద ఉదృతి వచ్చి చేరుతుంది.ప్రాజెక్టు సామర్థ్యం 74 మీటర్లు ఉండగా ప్రస్తుతం నీటి నిల్వ 71.90 మీ…

వర్షపునీటితో రామాలయం ప్రాంతం , పలు కాలనీలు మునక

భారీ వర్షాల కారణంగా భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయం చుట్టూ వర్షపు నీరు చేరుకుంది. రామాలయం వద్ద ఉన్న విస్తా కాంప్లెక్స్ ‌ప్రాంతానికి భారీగా నీరు చేరుకుంది. అక్కడే నిత్యాన్నదాన సత్రం వద్ద కూడ వర్షపు నీరు చేరింది. ఈ వర్షపు నీటిని గోదావరి లోకి పంపించేందుకు అధికారులు కృషి చేసారు. మోటార్లు సరిగ్గా పనిచేయకపోవడం…

భద్రాచలం వద్ద  గోదావరి 44 అడుగులు దాటి ప్రవహిస్తున్న నీటిమట్టం

43 అడుగులతో మొదటిప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 20 : అల్పపీడనం కారణంగా గత ఐదు రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. గురువారం ఉదయం 36 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రానికి 44 అడుగులకు చేరుకుంది.ఇది అర్ధరాత్రి మరింత పెరిగి…

రామాలయం చుట్టూ ఉన్న రోడ్లను ముంచి వేసిన వర్షం నీరు – ఇబ్బందులు పడుతున్న భక్తులు

రామాలయం వద్ద ఉన్న అన్నదానం సత్రం నీరు చేరుకున్న దృశ్యం. రామాలయం చుట్టూ ఉన్న రోడ్లు వర్షం నీటితో ఉన్న దృశ్యం. రామాలయం చుట్టూ ఉన్న రోడ్లను ముంచి వేసిన వర్షం నీరు – ఇబ్బందులు పడుతున్న భక్తులు. భద్రాచలం, ప్రజాతంత్ర జూలై 20: అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి.…

భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి..కలెక్టర్ ప్రియాంకా ఆలా సమీక్ష

గోదారి వరద పై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ ప్రియాంక అలా – . సిబ్బంది కార్య స్థానంలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశం భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 20 : భద్రాచలం వద్ద గోదావరి వరద ఉదృతి వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అలా ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు.…

భద్రాచలం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం.

  40 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 20 : భద్రాచలం వద్ద గోదావరి క్రమ,క్రమంగా గంట,గంటకు వేగంగా పెరుగుతుంది ప్రస్తుతం గురువారం ఉదయం 9 గంటలకు 40.00 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి నీటి మట్టం,నేటి రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉంది.ఎగువ వరద అందితే మరింత పెరిగే అవకాశం…

తుర్రేబాజ్‌ ‌ఖాన్‌ ‌పోరాటం… నేటికీ స్ఫూర్తి దాయకం.

భారత ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా పేరెన్నిక గన్న 1857 సిపాయిల తిరుగుబాటు ఉత్తర భారతావనిలో ప్రారంభం అయినా దాని ప్రభావం దక్షిణ భారతదేశానికీ విస్తరించింది. ఈ తిరుగు బాటుకు నిజాం పరిపాలనా ప్రాంతమైన హైదరాబాద్‌ ‌కు సంబంధాన్ని సూచించే చారిత్రక అంశమే తుర్రేబాజ్‌ ‌ఖాన్‌ ‌మార్గదర్శక జీవితం. ఆధునిక మారణ ఆయుధాలు కలిగి, అపారమైన సైనిక…

‌నిశ్శబ్ద ప్రమాదం రేడియోధార్మిక కాలుష్యం

పర్యావరణంలో రేడియోధార్మిక పదార్థాలు వాయు, ద్రవ, ఘన పదార్థాల రూపంలో చేరడంతో జీవకోటి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి తోసివేయడం అనాదిగా జరుగుతోంది. అణ్వాయుధాల విస్పొటనం, న్యూక్లియర్‌ ‌వ్యర్థాలు, రేడియోధార్మిక ఖనిజాల గనులు, రేడియోధార్మిక ఉపయోగాలు, రేడియోధార్మిక పదార్థాల లీకేజీ, రేడియోషన్‌ ‌పరీక్షలు, కాస్మిక్‌ ‌కిరణాలు, న్యూక్లియర్‌ ‌వ్యర్థాలు, రక్షణరంగ అణ్వాయుధాలు, న్యూక్లియర్‌ ‌పవర్‌ ‌ప్లాంట్లలలో ప్రమాదాలు లాంటి…