NEWS

NEWS

బిఆర్ఎస్ నాయకడు ప్రముఖ వ్యాపార వేత్త మృతి

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: సిద్దిపేట అర్బన్ మండలంలోని మందపల్లి గ్రామానికి చెందిన పార్టీ సినియర్ నాయకుడు దేశపతి మధు సుధన్ శర్మ అకాల  మృతి పట్ల మంత్రి హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు.మృతి బాధాకరమని,పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కి తను అందించిన సేవలను కొనియాడారు.కుటుంబానికి ప్రగడా సానుభూతిని తెలియజేశారు.కుటుంబానికి అన్ని విధాలా…

అమ్మవారి దయతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: శ్రావణ మాసం బోనాలు ఉత్సవాల్లో అమ్మవారిని ఘనంగా పూజించడంతో అందరికీ మంచి జరుగుతుందని ఎన్‌ఎంఆర్‌ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్‌ అన్నారు.పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురం పట్టణం  మందుమూల ఐదుగుళ్ల పోచమ్మ జాతరకు నీలం మధుముదిరాజ్‌ హాజరవడంతో ఆయనకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక…

సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  ఆస్కార్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్లు అందజేత

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: సిరిసిల్ల ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల  మైదానంలో శ్రీలంబోదర కల్చరల్ అకాడమీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఆస్కార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నేషనల్ కో ఆర్డినేటర్ కె.వి రమణారావు సిరిసిల్ల బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చక్రపాణి, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ మొహమ్మద్ సలీం, శ్రీ లంబోదర కల్చరల్…

మాంసం ఉత్పత్తిలో తెలంగాణలో గులాబీ  విప్లవం 

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: గజ్వేల్ మండలం బూర్గుపల్లి గ్రామంలో  సర్పంచ్ విజయ వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొల్ల కుర్మాలకు గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం మూడు యూనిట్లు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ హాజరయ్యారు.ఈ…

గాడి తప్పిన గ్రామ స్వరాజ్యం!

పల్లె సీమలే ప్రగతికి పట్టు కొమ్మలు అన్నాడు మహాత్మ… ఇది ముమ్మాటికీ నిజమే అయినా  ప్రగతికి నోచుకోని  పేదరికం లో మగ్గుతున్న పల్లెలెన్నో విద్యా, వైద్యం మరియు సామాజిక రుగ్మతులతో మగ్గుతున్న పల్లెలెన్నో ఉపాధి కరువై రాజకీయాలు మెరుగై  పల్లెల్లో పనికి  దొరకక పరాయి రాష్ట్రాలనుండి  (బీహార్‌ ఒరిస్సా) కూలీలను అరువుతెచ్చుకునే దుస్థితి… కానీ ఉన్న…

డిజిటల్‌ ‌విప్లవంతో ప్రమాదకర ఈ-వ్యర్థాల కాలుష్యం!

నాటి పాతరాతి యుగం నుంచి నేటి డిజిటల్‌ ఏఐ ‌యుగం వరకు మానవాళి జీవితంలో ఎన్నో మార్పులు, ఎంతో విప్లవాత్మక పరిణామక్రమ సజీవ చరిత్రగా నిక్షిప్తమైంది. కుటుంబానికి రేడియో విలాసవంతమైన ఉపకరణమైన గతం నుంచి నేడు ప్రతి ఇంట్లో స్మార్ట్ ‌టివీ మోగుతోంది. ట్రంక్‌కాల్‌ ‌వసతి నుంచి ప్రతి చిట్టి పొట్టి చేతిల్లో కూడా స్మార్ట్…

కేంద్రం ముందస్తుకు సిద్ధమవుతున్నదా ..!!

కేంద్రం ముందస్తుకు సిద్దమవుతున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతున్నది. దేశంలో శరవేగంగా మారుతున్న  పరిస్థితులను గమనిస్తే నిజమేనేమో అనేట్లుగానే ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్‌ ‌ముఖ్యమంత్రి నితీష్‌ ‌కుమార్‌లు ఈ విషయంలో ఇప్పటికే తమ అనుమానాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కేంద్రంలోని బిజేపి పార్టీని వ్యతిరేకిస్తూ విపక్షాలు ఇటీవల ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి…

దిల్లీ ఐఐటి విద్యార్థి ఆత్మతహత్య

పరీక్షలో తప్పడంతో ఒత్తిడిలో ఘాతుకం న్యూదిల్లీ,సెప్టెంబర్‌2 :  ‌దిల్లీ ఐఐటీలో ఓ ఇంజినీరింగ్‌ ‌విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన హాస్టల్‌ ‌గదిలో ఉరేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో చోటు చేసుకుంది.మ్యాథమెటిక్స్, ‌కంప్యూటింగ్‌లో బీటెక్‌ ‌చదువుతున్న బాధిత విద్యార్థి కొన్ని సబ్జెక్టులు తప్పాడు. దీంతో గత ఆరు నెలల నుంచి హాస్టల్‌లోనే…

హిమాచల్‌ ‌వరదనష్టం పదివేలకోట్లు

సిమ్లా,సెప్టెంబర్‌2: ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌నష్టం పదివేల కోట్లుగా ఉంటుందని అంచనా. వర్షం కారణంగా సంభవించిన వరదలతో ఆ రాష్ట్రం పూర్తిగా దెబ్బతింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. సుమారు రూ.10 వేల కోట్లకుపైనే ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా వేశారు. అయితే,…

భారమైనా పేదల కోసం పథకాల కొనసాగింపు

హైదరాబాద్‌ ‌లో మౌలిక సదుపాయాలతో అంతర్జాతీయ గుర్తింపు 1012 కోట్లతో 11,700 డబుల్‌ ‌బెడ్‌ ‌రూంలు :  మంత్రి మహేందర్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌2 : ‌సంక్షేమ పథకాల అమలు కోసం సీఎం కేసీఆర్‌ ఎం‌తటి భారమైన ముందుకు సాగుతున్నారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు,గనుల శాఖ మంత్రి డాక్టర్‌ ‌పట్నం మహేందర్‌ ‌రెడ్డి అన్నారు. పటాన్‌…