NEWS

NEWS

వైఎస్ఆర్ చిరస్మరణీయుడు మేయర్ పారిజాత నర్సింహ రెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర సెప్టెంబర్ 2: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, దివంగత మహానేత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిరస్మరణీయుడని, యావత్ తెలుగు ప్రజలు ఉన్నంత వరకు వారి గుండెలోనే కొలువై ఉంటారని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి కొనియాడారు. వైఎస్ఆర్ 14వ వర్ధంతిని పురస్కరించుకొని..…

మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి కి తాండూరు ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్ శుభాకాంక్షలు తెలిపారు.  తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ శనివారం హైదరాబాద్లో రాష్ట్ర పౌర సమాచార గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి…

రైతులకు ఉచితంగా లింగాకర్షక బట్టల పంపిణి

జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: జగదేవపూర్ మండల పరిధిలోని తిగుల్ గ్రామంలో  జాగృతి ప్రాజెక్టు లో భాగంగా యల్డిసి (యల్ డీసీ ), బేయర్ క్రాఫ్ సైన్స్ మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్తి లో వచ్చు గులాబి రంగు పురుగు యొక్క యాజమాన్యం గురించి రైతులకు జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, అఖిలేష్…

భగ్గుమన్న బాలనగర్ మెదక్ జాతీయ రహదారి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: బహుజన వర్గాల నేత  నీలం మధు ముదిరాజ్ కి  మద్దతుగా నిరసనల పర్వం కొనసాగుతుంది.బీఅర్ఎస్ పార్టీ  పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ నీలం మధుకు కేటాయించాలని కోరుతూ సబ్బండ వర్గాల ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చే టైంలో  ముఖ్యమంత్రి కేసీఆర్…

వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించినకాంగ్రెస్ పార్టీ నాయకులు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2:మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి  వర్ధంతి సందర్భంగా అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అమీన్ పూర్ పట్టణ అధ్యక్షుడు జి. శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ వార్డు సభ్యుడు…

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా.. రు. 60 లక్షల విలువైన ఇల్లు మీ సొంతం

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా.. రు. 60 లక్షల విలువైన ఇల్లు మీ సొంతం డబుల్ బెడ్రూం ఇండ్లు తీసుకున్న వారిలో సంతోషం కనపడుతుంది విలువైన స్థలంలో, ధనవంతులు ఉండే ప్రాంతంలో పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చిన ఘనత కేసిఆర్ ది..అని మంత్రి హరీష్ రావు అన్నారు. జీ హెచ్ ఎం సీ  పరిధిలో ఉన్న…

స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి, చైతన్యదీప్తిని తెలియజెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప ప్రయత్నం

‘గాంధీ’ సినిమా చూసి 35 క్షల మంది విద్యార్థులకు ప్రేరణ రాష్ట్ర వ్యాప్తంగా 2.40 కోట్ల జాతీయ జెండాలు ఇంటింటికీ పంపిణీ స్వ్రతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలలో సిఎస్‌ ‌శాంతికుమారి సిఎం సహా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ సిఎస్‌ అభినందనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌రాష్ట్ర ప్రభుత్వం దేశస్వాతంత్య్ర పోరాట…

గాంధీ చూపిన అహింసా మార్గంలోనే తెలంగాణ సాకారం

భారత స్వాతంత్య్ర పోరాట చరిత్ర నేటి యువతకు స్ఫూర్తి అహింస అనే పదునైన కొత్త ఆయుధాలను పరిచయం చేసిన మహాత్ముడు 30 లక్షల విద్యార్థులకు ‘గాంధీ’ చిత్రాన్ని చూపించినందుకు సమాచార పౌర సంబంధాల శాఖకు అభినందనలు స్వాతంత్య భారత వజ్రోత్సవాల ముగింపు సభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 1 : ‌గాంధీ చూపిన…

నేటి నుంచి టీచర్ల బదిలీలు

హైకోర్టు ఆదేశాల మేరకు షెడ్యూల్‌ ‌రేపటి నుంచి 5 వరకు ఆన్‌లైన్‌ ‌దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో నేటి నుంచి ప్రభుత్వం బదిలీల పక్రియను చేపట్టనుంది. దీనికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ షెడ్యూల్‌ ‌విడుదల చేసింది. ఈ బదిలీల్లో ఉపాధ్యాయదంపతులకు అదనపు పాయింట్లు…

తెలంగాణలో చెల్లని రూపాయి కెసిఆర్‌

రాష్ట్రంలో పాలన చేతగాక విమర్శలా బిజెపి ఎంపి లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌తెలంగాణలో చెల్లని రూపాయి కెసిఆర్‌ అని బిజెపి ఎంపి డాక్టర్‌ ‌లక్ష్మణ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ఇం‌ట గెలవకుండా రచ్చ కెళ్తున్నారనిలక్ష్మణ్‌ అన్నారు. స్థానిక సమస్యలు పరిష్కరించకుండా ముఖం చాటు చేస్తున్న కెసిఆర్‌.. ‌జాతీయ రాజకీయాలు అంటూ ఇంతకాలం…