NEWS

NEWS

భార్యను నగ్నంగా ఊరేగించిన భర్త

జైపూర్‌,‌సెప్టెంబర్‌2 :  ‌రాజస్థాన్‌లో ఘాతుకం జరిగింది. సొంత భర్తే భార్యను నగగ్నంగా ఊరేగించాడు. ఓ గిరిజన మహిళ (21)ను తన భర్తే విపరీతంగా కొట్టి, ఆమెను వివస్త్రను చేసి ఊరిలో ఊరేగించాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌ ‌జిల్లాలో గురువారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. భార్య వివాహేతర…

పాలమూరులో జాబ్‌ ‌మేలాకు భారీగా నిరుద్యోగులు

మహబూబ్‌నగర్‌,‌సెప్టెంబర్‌2 : ‌యువత సమయం వృధా చేయకుండా తమదైన రంగంలో కష్టపడి ఉన్నత స్థానానికి ఎదగాలని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌సూచించారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో నిరంతరాయంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో 105 కంపెనీలతో పదివేలకు పైగా ఉద్యోగాలను కల్పించేందుకు…

కాంగ్రెస్‌లో త్వరలోనే వైఎస్సార్‌టీపీ పార్టీ విలీనం

తెలంగాణలో కెసిఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం డియా సమావేశంలో షర్మిల వెల్లడి హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌2 :‌కాంగ్రెస్‌లో విలీనంపై వైస్సార్టీపీ చీఫ్‌ ‌జా షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు లోటస్‌ ‌పాండులో డియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తా. కేసీఆర్‌ను గద్దె దించడమే మా లక్ష్యం. కార్యకర్తలంతా బాగుండాలన్నదే నా ప్రయత్నం. సోనియాతో జరిగిన చర్చలను…

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 60 లక్షల విలువైన ఇల్లు మీ సొంతం

బీఆర్‌ఎస్‌ ‌మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ఆసియా ఖండంలోనే అతి పెద్ద గేటెడ్‌ ‌కమ్యూనిటీ కొల్లూరు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ పేదల సొంతింటి కల నెరవేర్చిన సీఎం కేసీఆర్‌ ‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు పటాన్‌ ‌చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2:‌బీఆర్‌ఎస్‌ ‌మాటల ప్రభుత్వం కాదని చేతల…

జనాభా శాతం ప్రకారం ముదిరాజ్ లకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి

తాండూరు, ప్రజాతంత్ర,  సెప్టెంబర్ 2: జనాభా శాతం ప్రకారం ముదిరాజులకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని ముదిరాజ్ చైతన్య వేదికలో  పార్టీలకు ముదిరాజ్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ముదిరాజ్ ల కోసం నియోజకవర్గాలలొ ముదిరాజ్ చైతన్య వేదిక ద్వారా ఓయూ క్యాంపస్ శివ ముదిరాజ్ ,రమేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా…

ప్రజలే మా బలం, బలగం.. సీంఎ కేసీఆర్‌ నాయకత్వమే శ్రీరామరక్ష

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 02 : నిస్వార్థ సేవతో కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళుతూ, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మనసులను దోచుకున్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. నియోజకవర్గలోని అన్ని డివిజన్ లలో రోడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం పాలనను ప్రజల వద్దకే తేవడం, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు ప్రభుత్వ ఫలాలను…

వైయస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేద వారికి చేరాయి

 ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 2: చేవెళ్ల మండల కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరణీయమని చేవెళ్ల సర్పంచ్ బండారు శైలజాఆగిరెడ్డి డీసిసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు దేవర సమత అన్నారు.దివంగత వైయస్సార్ 14వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో…

నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి: ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2:  ఉప్పల్  నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నట్లు  ఉప్పల్ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. శనివారంకుషాయిగూడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నీ  బండారి లక్ష్మారెడ్డి  సందర్శించి  ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆ వెంకటేశ్వర స్వామి దయవల్ల ఉప్పల్…

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 60 లక్షల విలువైన ఇల్లు మీ సొంతం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: బీఆర్ఎస్ మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని రాష్ట్ర వైద్యా ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శనివారం పటాన్ చెరు నియోజకవర్గం, తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని  కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లలో మొదటి విడతగా 3500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను స్థానిక…

విద్యార్థులకు నోట్ బుక్కులు పంపిణీ చేసిన 

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 2 : కడ్తాల మండలంలోని గడ్డమీది తండా గ్రామపంచాయతీ ప్రభుత్వ పాఠశాలలో జియంటి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు బుక్కులు, పెన్నులు పలకలను గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న…