నేటి నుంచి దిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సు
సదస్సుకు ముస్తాబైన దేశ రాజధాని పలు దేశాల నేతల రాకతో హడావిడి భారీగా ఏర్పాట్లు…బందోబస్తు న్యూ దిల్లీ, సెప్టెంబర్ 8 : రెండ్రోజుల పాటు జరిగే జి-20 శిఖరాగ్ర సమావేశాలకు భారతదేశం తొలిసారి ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఇందుకోసం దేశ రాజదాని హస్తిన ముస్తాబయ్యింది. శనివారం నుండి రెండు రోజుల పాటు జరిగే సమావేశం కోసం దేశ…
