NEWS

NEWS

‌ప్రజల నీటి కష్టాలు తీర్చే ఎత్తిపోతల

‘పాలమూరు-రంగారెడ్డి’పై మంత్రి కెటిఆర్‌ ‌ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి సవిక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 :  ‌పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల.. ప్రజలు పడిన కష్టాలను తీర్చే గొప్ప ప్రాజెక్టు ఇది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ఈ నెల 16వ తేదీన నిర్వహించే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో…

తెలంగాణ బహుజన చైతన్యానికీ, మహిళా శక్తికి చిట్యాల ఐలమ్మ ప్రతీక

38వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు నివాళులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ‌తెలంగాణ బహుజన చైతన్యానికీ, మహిళా శక్తికి చిట్యాల ఐలమ్మ ప్రతీక అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అన్నారు.  నేడు  ఐలమ్మ 38వ వర్ధంతి  సందర్భంగా సాయుధ తెలంగాణ పోరాట కాలం లో వారు కనబరిచిన ధైర్య సాహసాలను సిఎం…

కెసిఆర్‌ ‌దూరదృష్టితోనే రాష్ట్ర అభివృద్ధి

మౌలిక వసతుల కల్పనతోనే రియల్‌ ‌బూమ్‌ ‌నగర శాంతి భద్రతలకు ప్రభుత్వం పెద్దపీట ప్రాపర్టీ ఎక్స్‌పో సదస్సులో ఐటీ మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ‌హైదరాబాద్‌లో పెరుగుతున్న భూముల ధరలు, జరుగుతున్న అభివృద్ధి కేవలం ట్రైలర్‌ ‌మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రత్యేకించి హైదరాబాద్‌లో…

ఇండియా కూటమికి ప్రథమ విజయం

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి వ్యతిరేకంగా ఇటీవల కాలంలో ఏర్పడిన ఇండియా కూటమి మొదటిసారిగా ఘన విజయాన్ని సాధించింది. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో  ఏడు శాసనసభ నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి కన్నా ఒక స్థానాన్ని ఎక్కువ సాధించుకోవడం ద్వారా  ఒక విధంగా బిజెపికి సవాల్‌ విసిరినట్లు అయింది. భాజపా సారధ్యంలోని…

కాళోజీ నారాయణరావు ప్రజలగుండెల్లో నిలిచిన ‘ప్రజాకవి’

అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ, ఉద్యమాలలో ధైర్యంగా పాల్గొంటూ, అన్యాయాక్రమాలను ధిక్కరించడానికా గేయమో, పాటనో, కవితనో వ్రాసి అక్రమాలనెదిరించిన మూడక్షరాల శరము ‘‘కాళోజీ’’. 1914 బీజాపూర్‌ జిల్లా రట్టహళ్ళి గ్రామంలో సెప్టెంబర్‌ 9న జన్మించిన కాళోజీ ఇంటిపేరు కాలే-జీ వాడుకలో కాళోజీగా మారింది. పసిప్రాయంలో సాయారం  గ్రామంలో నివసించి మరల తెలంగాణా ‘‘కారేపల్లి గ్రామంలో నివాసమున్న కాళోజీ జీవితం…

సనాతన ధర్మం- సమానత్వం!

కానీ మణిపూర్‌లో ఇద్దరు స్త్రీలను మానవత్వం సిగ్గుపడేలా, ప్రపంచ దేశాల ముందు మనం తలదించుకునేలా, నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన సంఘటన పట్ల ఈ నాయకులంతా, దేశ ప్రధాని తో సహా కొన్నినెలల పాటు మౌనం వహించారు. ఒక్క మాట మాట్లాడలేదు. కానీ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని ఒక వ్యక్తి అనగానే వీరంతా ఒక్కసారిగా ఆయనపై…

అనవసర భయాలతో ఆత్మహత్యలు వద్దు

వేధింపులనేవి సర్వసాధారణంగా మారిపోయాయా, వేధింపులనేవి ఎక్కడైనా, ఎవరికైనా తప్పవా? ఇటీవల వార్తా పత్రికలలో ప్రచురితమైన వార్తలను చూస్తే వేధింపులతో ఆత్మహత్యలా అనే సందేహం కూడా కలుగుతోంది. ఇంత సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటున్నారా? మానసిక ధృఢత్వం వ్యక్తుల మధ్య కొరవడుతోందా….ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు తీవ్ర దిగ్బ్రాంతిని కలుగ చేస్తున్నాయి. నల్లగొండలో డిగ్రీ చదువుతున్న ఇద్దరు…

‌గ్రామాల అభివృద్ధిలో గ్రామపంచాయతీ కార్యదర్శులు కీలకం

వికారాబాద్‌ ‌జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: ‌జిల్లాలో నాలుగు సంవత్సరాల శిక్షణకాలం పూర్తి చేసుకున్న 309 మంది పంచాయతీ సెక్రెటరీలకు పూర్తి కాలపు ఉద్యోగులుగా నియామక పత్రాలను రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డాక్టర్‌ ‌పట్నం మహేందర్‌ ‌రెడ్డి పంపిణీ చేశారు. శనివారం కలెక్టర్‌ ‌కార్యాలయంలోని సమావేశ మందిరంలో…

నింతృత్వ పాలనకు చెంపపెట్టు

ముంబై,సెప్టెంబర్‌9 : ‌ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు నియంత పాలనను ప్రజలు తిరస్కరించారని నేషనలిస్ట్ ‌కాన్ఫరెన్స్ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలే అన్నారు. ఇటీవల ఆరు రాష్టాల్లోన్రి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగు స్థానాలను ఎఔఆఎం కూటమి గెలుచుకోవడంపై ఆమె స్పందించారు. ఎఔఆఎం కూటమి పార్టీల…

మొరాకోలో భూకంప విలయం

న్యూదిల్లీ,సెప్టెంబర్‌9: ‌మొరాకోలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దాదాపు 632 మంది ప్రాణాలు కోల్పోగా, కనీసం 329 మంది గాయపడ్డారు. రబత్‌ ‌నుంచి మరకేష్‌ ‌వరకు ప్రధాన పట్టణాల్లోని ప్రజలు భయాందోళనలతో తమ ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరకేష్‌కు దక్షిణ దిశలో దాదాపు 70 కిలోటర్ల దూరంలో…