NEWS

NEWS

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆర్ కృష్ణయ్య

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆర్ కృష్ణయ్య అని జాతీయ బిసి సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ అన్నారు బుధవారం పార్లమెంటు రాజ్యసభ సభ్యులు జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య జన్మదినాన్ని జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని…

పివోకేను విలీనం చేస్తాం : కేంద్రమంత్రి వికె సింగ్‌

‌న్యూదిల్లీ,సెప్టెంబర్‌12 : ‌పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ (‌పీవోకే)పై కేంద్ర మంత్రి వీకే సింగ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. పీవోకే త్వరలో భారత్‌లో కలిసిపోతుందని వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లోని దౌసాలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతాన్ని (పీవోకే) భారత్‌లో విలీనం చేయాలంటూ పీవోకే ప్రజలు చేస్తున్న డిమాండ్లపై డియా కేంద్ర…

హ్యాట్రిక్‌ ‌ఖాయం…మూడోసారి సీఎం కేసీఆరే

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాకులపైగా గెలుస్తామని, మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ‌ప్రమాణ స్వీకారం చేస్తారని బిఆర్‌ఎప్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కెటిఆర్‌ ‌ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి మరింత సానుకూల వాతావరణ ఉందని కెటిఆర్‌ అన్నారు. మంగళవారం ప్రగతి భవన్‌లో మంత్రి కెటిఆర్‌…

నెల రోజుల నుంచి పెండింగ్‌లో ఆర్‌టిసి బిల్లు

నాలుగు రోజుల క్రితం గవర్నర్‌ ‌వద్దకు చేరింది టీఎస్‌ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ అశ్వథ్థామ రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌సుమారు నెల రోజుల నుంచి ఆర్టీసి విలీన బిల్లు పెండింగ్‌లో ఉందని.. ప్రభుత్వం నుంచి నాలుగు రోజుల క్రితం వొచ్చిన బిల్లును గవర్నర్‌ ‌న్యాయ నిపుణుల సలహా కోసం పంపించారని టీఎస్‌ఆర్టీసీ జేఏసీ…

ఎవరీ ఇల్లెందుల రమేష్‌?

బాబుతో లింకేమిటి? ఈ పరిచయమే బాబును జైలుకు వెళ్లేలా చేసిందా..? ‘ప్రజాతంత్ర’ ప్రత్యేక కథనం ఎ.సత్యనారాయణ రెడ్డి / హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలురేపుతోన్న కేసు ఏపి స్కిల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌స్కామ్‌. ‌ముఖ్యంగా ఏపి రాజకీయాల్లో సంచలనంగా మారిన ఈ…

కొత్త భవనంలో రోజుకో కొత్త అంశం

మారుతున్న డ్రెస్‌కోడ్‌ న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 12 : ‌లోక్‌సభ ఎన్నికలు సపిస్తున్న వేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రోజుకో కొత్త అంశాన్ని తెరపైకి తెస్తోంది. ఇప్పటికే జమిలి ఎన్నికలు, ఇండియా పేరు మార్పు, పార్లమెంట్‌ ‌ప్రత్యేక సమావేశాలు వంటి అంశాలు ప్రస్తుతం చర్చీనీయాంశమవుతున్నాయి. ఇదే సమయంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించిన…

భయపెడుతున్న నిఫా వైరస్‌

‌కేరళ, సెప్టెంబర్‌12: ‌ప్రమాదకరమైన నిఫా వైరస్‌  ‌దేశంలో మరోసారి కలకలం రేపుతోంది. కేరళ  రాష్ట్రం కోజికోడ్‌లో జ్వరం కారణంగా రెండు అసహజ మరణాలు  సంభవించాయి. దీంతో కేరళ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మరణాలకు నిఫా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ ‌కారణమని ఆరోగ్య శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోజికోడ్‌లోనిఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఈఇద్దరూ మృతి…

కెనాడాకు తిరుగుముఖం పట్టిన కెనాడా ప్రధాని

న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 12 : ‌జీ20 సదస్సు కోసం భారత్‌ ‌వచ్చిన కెనాడా ప్రధాని విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రస్తుతం భారత్‌లోనే చిక్కుకు పోయారు. విమానంలో సాంకేతిక లోపాన్ని సరిదిద్దే ప్రయత్నాలు ఊపందుకోవడంతో మంగళవారం ఆయన కెనడాకు తిరుగుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు కెనడా నుంచి ట్రూడో కోసం బయలుదేరిన…

అనంతసాగర్‌ ‌వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ముగ్గురు దుర్మరణం, ఇద్దరి పరిస్థితి విషమం ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీ కొట్టిన కారు ప్రమాదంపై మంత్రి హరీష్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి… ఫోన్‌లో బాధిత కుటుంబాలకు మనోధైర్యం చిన్నకోడూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌రాజీవ్‌ ‌రహదారిపై చిన్నకోడూరు మండలం అనంతసాగర్‌ ‌వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో…

తెలంగాణలో మళ్లీ బిఆర్‌ఎస్‌దే అధికారం

కాంగ్రెస్‌, ‌బిజెపిలకు బుద్ది చెప్పడం ఖాయం:మంత్రి వేముల ప్రశాంతరెడ్డి నిజామాబాద్‌,‌సెప్టెంబర్‌12:‌సీఎం కేసీఆర్‌ ‌నిర్మించిన ప్రాజెక్టులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మారిందని అన్నారు. ఇది గమనించి తమ పీఠాలకు ఎసరు వస్తుందనే కాంగ్రెస్‌, ‌బిజెపిల…