NEWS

NEWS

అధైర్యపడొద్దు… మీ భవిష్యత్‌కు అండగా ఉంటాం..!

గుంట జాగ లేకపోయినా ఎవుసంపై మమకారంతో భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ, మద్దతు దక్కడం లేదు. ఆరు గాలం కష్టించి సాగు చేస్తున్న రైతుగా పొందాల్సిన ఏ మేలు పొందలేకపోతున్నారు. పంట రుణాలు, పెట్టుబడి సాయం, పంట నష్టపరిహారం.. ఇలా ఏ సాయం అందక మీరు నరకయాతనను…

అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 13 : శ్రమకు తగ్గ కనీస వేతనం పెంచాలని, అంగన్వాడి ఉద్యోగులను పర్మి నెంట్ చేయాలని తదితర న్యాయ మైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న సమ్మె కడ్తాల మండలంలో మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రచార కమిటీ సభ్యులు రెడ్డినాయక్, జిల్లా ప్రధాన…

పలుగుట్ట గ్రామంలో భూసారంపై అవగాహన కార్యక్రమం

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్13: చేవెళ్ల మండల పరిధిలోని పలుగుట్ట గ్రామపంచాయతీ నందు  భూసారం( నేల ఆరోగ్యం) భూసార యాజమాన్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించమని వ్యవసాయ అధికారి తులసి అన్నారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మల్ గారి జనార్దన్ రెడ్డి ఉప సర్పంచ్ యాదమ్మ రాములు గ్రామ రైతులు పాల్గొన్నారు.సోయల్ అండ్ ల్యాండ్ యూస్ సర్వే ఆఫ్ ఇండియా…

శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ కు వినతి పత్రం అందజేత

-పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ నీలం మధుకు  కేటాయించాలి -సంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ సుంకరబోయిన మహేష్ పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: పటాన్ చెరు నియోజకవర్గం బిఆర్ఎస్ టికెట్ పై పునరాలోచించాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్,తెలంగాణ ముదిరాజ్  మహాసభ అధ్యక్షులు బండ ప్రకాష్ ముదిరాజ్ కి వినతి పత్రం అందజేశారు.తెలంగాణ లో అత్యధిక…

జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులకు స్థానం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13 : ఈనెల 10 నుంచి 13 వరకు గోవాలోని పెడెమ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, న్యూ మపుసా వేదికగా యూత్ గేమ్ ఫెడరేషన్ ఇండియా జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులకు స్థానం లభించిందని యూత్ గేమ్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెపి.హనుమంతు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ఫుట్‌బాల్…

మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఉచిత చేప పిల్లల పంపిణీ

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 13: షాబాద్ మండల పరిధిలోని చందనవెళ్లి గ్రామంలోని చెరువులో ఎమ్మెల్యే కాలే యాదయ్య ముదిరాజ్ సోదరులకు లక్ష 18 వేల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేసి వారితో కలిసి చెరువులోకి వదిలారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ ఉచిత చేప పిల్లల పంపిణీ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది…

ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రహరి గోడ నిర్మాణం కోసం భూమి పూజ

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 13: చేవెళ్ల మండల పరిధిలోని  దామరగిద్ద గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం ప్రహరి గోడ నిర్మాణం కోసం భూమి పూజ ఎమ్మెల్యే కాలే యాదయ్య చేశారు. అనంతరం రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆర్ధిక వ్యవస్థలో కీలకమైన కుల వృత్తులను కాపాడుకోవడమే సీఎం…

అర్హులైన ప్రతి ఒక్కరికి దళిత బంధు, బీసీ బంధు అందజేయాలి లేదా

కుల్కచర్ల, ప్రజాతంత్ర సెప్టెంబర్13 : అర్హులైన ప్రతి ఒక్కరికి దళిత బంధు, బీసీ బందు అందజేయాలి లెదంటే కొప్పుల మహెష్ రెడ్డి ఎమ్మెల్యే  పదవికి రాజీనామా చేయాలని పిఎన్ పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.బుదవారం నాడు మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో పిఎన్ పిఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి మద్దతుగా…

విదేశాలలో విద్యార్థుల ఉన్నత చదువుకు తోడ్పాటు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13 : విదేశాలలో ఉన్నత చదువులు చదువుకొని , ఉన్నత శిఖరాలను వెళ్లాలనుకొనే విద్యార్థులకు తమ అబ్రాడ్ స్టడీ ప్లాన్ కన్సల్టెన్సీ తోడ్పాటును అందిస్తుందని సంస్థ ఎండీ అనిల్ కుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం నగరంలో వారు మాట్లాడుతూ యూరప్ దేశాలలో ఉన్నత చదువులతో పాటు, జీవితంలో సెటిల్ అవ్వాలనుకున్న నిరుద్యోగ…

ఆమనగల్లు ఎక్సైజ్ సీఐను సన్మానించిన జడ్పిటిసి

ఆమనగల్లు ప్రజాతంత్ర సెప్టెంబర్ 13 : ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బద్యానాథ్ చౌహాన్ ను కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్, ఆమనగల్ సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జోగు వీరయ్య, ఆమనగల్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ లాయఖ్ అలీ, చరికొండ సర్పంచ్ భర్త లాల్ కోట…