రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థి మృతి
వాషింగ్టన్, సెప్టెంబర్ 13: అమెరికాలో చదువు తున్న భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల జనవరిలో రోడ్డు దాటుతుండగా పోలీస్ వాహనం ఆమెను ఢీకొట్టింది. ఆం•్ర ప్రదేశ్లోని కర్నూలుకు చెందిన 23 ఏండ్ల జాహ్నవి ఈ ప్రమాదంలో మరణిం చింది. నార్త్ఈస్టర్న్ యూని వర్సి టీలోని సీటల్ క్యాంపస్లో మాస్టర్స్ ఢిగ్రీ చదువుతున్న భారతీయ విద్యార్థిని మరణం…
