NEWS

NEWS

హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన తొమ్మిదో విడత హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై విజయవంతం చేయాలని అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కోరారు. గురువారం మున్సిపల్ పరిధిలోని 24వ వార్డు రాఘవేంద్ర కాలనీ, 12వ వార్డు జయలక్ష్మి నగర్ కాలనీ, 10వ వార్డ్ సాయి కాలనీ,9వ వార్డ్ …

కవిత కు ఈడీ నోటీసు

లిక్కర్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు ఈడీ మరోమారు నోటీసు జారీ చేసింది.రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.

KCR should be made jobless: Revanth Reddy

TPCC President Revanth Reddy addressed the Samagra Shiksha Abhiyan Employees Association in Warangal on Wednesday expressing solidarity with them and commented that KCR should be made jobless to safeguard their jobs. He reminded that it was the Congress party that…

బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తగా, కేసిఆర్‌ ‌తొత్తుగా కేయు విసి

యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న దీక్షా శిబిరంలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల రిలే దీక్షకు సంఘీభావం… హన్మకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర వహించిన విద్యార్థులపై దాడులకు పాల్పడడం దురదృష్టకరమని, తెలంగాణా కోసం మలి దశ ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలు చేసి పోరాడిన విద్యార్థి…

రాజకీయాలు చేయడం కాదు…ప్రజలకు మేలు చేస్తే ఆనందం

సంగారెడ్డి జిల్లాలో మోనిన్‌ ‌పరిశ్రమకు మంత్రి కేటీఆర్‌ ‌భూమిపూజ సంగారెడ్డి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌రాజకీయాలు చేయడం కంటే ప్రజలకు మేలు చేస్తే ఆనందం కలుగుతుందని, రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయని.. వాటిని ఎన్నికలప్పుడు చేసుకోవచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లాలో మోనిన్‌ ‌పరిశ్రమకు కేటీఆర్‌ ‌భూమిపూజ…

నిరుద్యోగ భృతి ఏమైంది..

నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తొమ్మిదేళ్లుగా డిఎస్‌సి ఎందుకు వేయలేదు ఇందిరా పార్క్ ‌వద్ద నిరాహార దీక్షలో కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఎన్నో ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులను కెసిఆర్‌ ‌సర్కార్‌ ‌మోసం చేసిందని కేంద్ర మంత్రి, రాష్ట్ర…

కుట్రలు ఎన్ని పన్నినా కేంద్రం ఆటలు సాగవు

నల్లగొండ,సెప్టెంబర్‌ 13  : ‌మినీ జమిలి పేరిట కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని శాసనమండలి చైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి మండిపడ్డారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి డియాతో మాట్లాడారు. షెడ్యూల్‌ ‌ప్రకారం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలి. కానీ కేంద్రం ఏదో కుట్ర చేస్తుంది. జమిలి ఎన్నికల పేరిట గందరగోళం…

ఇం‌ద్రకరణ్‌రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు

నిర్మల్‌, ‌సెప్టెంబర్‌ 13 : ‌శాస్త్రినగర్‌ ‌క్యాంపు కార్యాలయంలో నర్సాపూర్‌ ‌మండలం కేంద్రం, రాంపూర్‌ ‌గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్‌ ‌నాయకులు, కార్యకర్తలు, ముదిరాజ్‌ ‌సంఘం నాయకులు మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాసంక్షేమం…