రాష్ట్రంలో ఎవ్వరూ నిరసన తెలిపే పరిస్థితి లేదు
పోరాటాలను అణిచి వేసే ప్రయత్నం ఒంటెద్దు పోకడలకు కాలం చెల్లింది 24 గంటల దీక్షను విరమించిన రాష్ట్ర బిజెపి చీఫ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14 : బిజెపి పోరాటాలను అణిచి వేసేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. గురువారం బీజేపీ కార్యాలయంలో…
