NEWS

NEWS

కాంగ్రెస్‌ ఎలక్షన్‌ ‌స్క్రీనింగ్‌ ‌కమిటీలోకి కోమటిరెడ్డి, మధుయాష్కీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 21 : ‌కాంగ్రెస్‌ ఎన్నికల స్క్రీనింగ్‌ ‌కమిటీలోకి మరో ఇద్దరు సీనియర్‌ ‌నేతలకు స్థానం దక్కింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్‌ ‌మధుయాష్కీ గౌడ్‌లకు చోటు కల్పించారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎంపీ మురళీధరన్‌ అధ్యక్షతన సభ్యులుగా గుజరాత్‌…

టీచర్ల మల్టీజోన్‌-2 ‌బదిలీలు, పదోన్నతులపై హైకోర్టు స్టే

13 జిల్లాల్లో నిలిచిన బదిలీలు టీచర్ల బదిలీల పక్రియలో మరోమారు గందరగోళం హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 21(ఆర్‌ఎన్‌ఎ) : ‌తెలంగాణలో టీచర్ల బదిలీలు, పదోన్నతుల పక్రియకు అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు వివిధ కారణాలతో నిలిచిపోగా..తాజాగా మరోసారి బ్రేక్‌ ‌పడింది. మల్టీజోన్‌-2 ‌బదిలీలు, పదోన్నతులపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఈ జోన్‌ ‌పరిధిలోని 13…

దిల్లీ, బెంగళూరు వాళ్ల హామీలను నమ్మి మోసపోవద్దు

పేదలను ఆదుకోవాలనేదే కెసిఆర్‌ ఆలోచన దుండిగల్‌లో ‘డబుల్‌’ ఇళ్ల పంపిణీలో మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 21 : ‌దిల్లీ, బెంగళూరు నుంచి వొచ్చిన వాళ్లు ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు మంత్రి కేటీఆర్‌ ‌విజ్ఞప్తి చేశారు. పేదలను బ్రహ్మాండంగా ఆదుకోవాలని సిఎం కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నారని, ఆ విషయాలను తొందరలోనే సీఎం…

హైదరాబాద్‌ అభివృద్ధి రజినీలకు అర్థమైంది..

కానీ మన గజినీలకు అర్థం కావట్లేదు ఎన్ని డిక్లరేషన్‌లు ఇచ్చినా ప్రజలు నమ్మరు… బిఆర్‌ఎస్‌కు వోటేయాలని సెల్ఫ్ ‌డిక్లరేషన్‌ ‌చేసుకున్నారు కొల్లూరులో రెండవ విడత డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ల పంపిణీలో మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు పటాన్‌ ‌చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 21 : ‌హైదరాబాద్‌ అభివృద్ధి గురించి సూపర్‌ ‌స్టార్‌ ‌రజినీకాంత్‌కు అర్థమైంది…

మక్తమాధారంలో.. విద్యార్థుల ఆందోళన

రూట్ బస్సులను మీటింగ్ పంపితే విద్యార్థులు పాఠశాలకు ఎలా వెళ్ళాలి: ఆచారి ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 21 : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మక్తమాధారం గ్రామం నుంచి నిత్యం 200పైగా విద్యార్థులు కడ్తాల్ పట్టణానికి పాఠశాలలు, కళాశాలకు వెళుతుంటారు. మహేశ్వరం డిపో అధికారులు రూట్ బస్సును రద్దు చేసి మీటింగ్ లకు పంపుతున్నారు. దీంతో…

పేదోడి బతుకు చిత్రాన్ని మార్చిన నాయకుడు సీఎం కేసీఆర్

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంత్రి హరీష్ రావు తో కలిసి రెండో విడత లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపిణి పూర్తి పారదర్శకతతో లబ్ధిదారుల ఎంపిక రూపాయి అప్పు లేకుండా సొంతింటి కల సాకారం పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21: నిరుపేదల బతుకు చిత్రాన్ని మార్చిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్…

ఎస్ఎస్ఎస్ 150వ ఆవిర్భావాన్ని విజవంతం చేయాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21: మహాత్మా జ్యోతరావు పులే అమ్మ సావిత్రి బాయి పులే దంపతులు ప్రారంభించిన సత్యశోధక్ సమాజ్ 150వ ఆవిర్భావ మహోత్సవం ఈ నెల 23 న బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు సత్యశోధక్ సమాజ్(ఎస్ఎస్ఎస్) రాష్ట్ర అధ్యక్షులు బట్టి…

కేంద్రానికి మహిళా బిల్లుపై చిత్తశుద్ది లేదు

చర్చలో విపక్ష మహిళా ఎంపిల విమర్శ తిప్పికొట్టిన మంత్రి స్మృతి ఇరానీ 181 మంది మహిళలు వస్తారన్న హేమమాలిని ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్ ,‌న్యూ దిల్లీ .సెప్టెంబర్‌ 20: ‌చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు పై లోక్‌సభలో బుధవారం సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా విపక్ష పార్టీలకు…

మహిళా బిల్లుకు కాంగ్రెస్‌ ‌సంపూర్ణ మద్దతు

ఓబీసీలను మోదీ సర్కార్‌ ‌నిర్తక్ష్యం చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ అ‌గ్ర నేత, ఎంపి రాహుల్‌ ‌వెల్లడి న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 20 : ‌మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు తమ మద్దతు ఉంటుందని, అయితే, బిల్లులో ఓబీసీ  కోటా అమలు చేయాలని తాము కోరుకుంటున్నామని కాంగ్రెస్‌ ‌వయనాడ్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ అన్నారు. మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుపై…

సెక్యులర్‌, ‌సోషలిస్ట్ ‌పదాలు ఎక్కడ??

రాజ్యాంగం నుంచి పదాలు మిస్సింగ్‌.. ‌కాంగ్రెస్‌ ‌లోక్‌ ‌సభాపక్షనేత అధీర్‌ ‌రంజన్‌ ‌చౌదరి విమర్శలు మహిళా బిల్లుపైనా పార్లమెంట్‌లో వాడివేడి చర్చ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్ ,‌న్యూ దిల్లీ .సెప్టెంబర్‌ 20: ‌నూతన పార్లమెంట్‌ ‌భవనంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తమకు ఇచ్చిన రాజ్యాంగం కాపీలలో ‘సెక్యులర్‌’, ‘‌సోషలిస్ట్’ అనే పదాలు కనిపించడం లేదని కాంగ్రెస్‌ ‌లోక్‌సభాపక్షనేత…