NEWS

NEWS

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 22 :   కడ్తాల మండలం మైసిగండి గ్రామానికి చెందిన కేతావత్ లక్ష్మి శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మైసిగండి గ్రామపంచాయతీ 7వ వార్డు మెంబర్, బిజెపి జిల్లా నాయకుడు సభావాట్ రాందాస్ నాయక్  లక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం రూ. 5 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ…

యువకులకు ఉచిత లెర్నింగ్ లైసెన్సులు 

చిన్నకోడూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22:  యువకులకు డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరని..18 సంవత్సరాలు పై బడిన ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలనే ఉదేశ్యంతో మంత్రి  హరీష్ రావు తన సొంత  ఖర్చులతో డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తున్నారు.ఇందులో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని మెట్టుపల్లి గ్రామానికి చెందిన 30 మంది యువకులకు  రూపాయి ఖర్చు లేకుండా…

ఉద్యమకారులను మరిచి ఉద్యమ ద్రోహులకు పదవులా

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: నాడు ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులను మరిచి ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడిన ద్రోహులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం పదవులను అంటగడుతుందని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ …దాదాపు వెయ్యి రోజులకు పైగా సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్…

యువజన సంఘాలు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం ఎంతో ఆనందోత్సవం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: యువజన సంఘాలు వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాయని ఎన్ఎంఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో ఆటో యూనియన్, పద్మారావు నాగర్ కాలనీ, తేజ కాలనీ, శ్రీ వివేకానంద గణేష్ కమిటీ  ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండపాలలో గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఎన్ఎంఆర్…

రైల్వే పోర్టర్‌గా రాహుల్‌ ‌గాంధీ

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌ 21 : ‌రాహుల్‌ ‌గాంధీ గురువారం దిల్లీ ఆనంద్‌ ‌విహార్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌సందర్శించారు, అక్కడ కూలీలతో ముచ్చటించారు. అఖిల భారత కాంగ్రెస్‌ ‌పార్టీ మాజీ అధ్యక్షుడు కూలీలతో విస్తృత సంభాషణలు జరిపారు, వారు ఎదుర్కొనే సవాళ్లను తెలుసుకున్నారు.సంఘీభావంగా, అతను కూలీ వేషధారణను కూడా ధరించాడు, ఎరుపు చొక్కా ధరించాడు…

కాంగ్రెస్‌ ‌స్క్రీనింగ్‌ ‌కమిటీ భేటీ

న్యూఢిల్లీ, సెపస్టెంబర్‌ 21 : ‌తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికపై దిల్లీలో కాంగ్రెస్‌ ‌స్క్రీనింగ్‌ ‌కమిటీ భేటీ అయ్యింది. కాంగ్రెస్‌ ‌వార్‌ ‌రూమ్‌లో ఏర్పాటు చేసిన ఈ భేటీకి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్‌ ‌నేతలు ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీ…

కెనడా అడ్డాగా ఉగ్రవాద కార్యకలాపాలు

పలు సందర్భాల్లో ఆధారాలు ఇచ్చినా చర్యలు శూన్యం నిజ్జర్‌ ‌హత్యపై ట్రుడో ఆరోపణలు రాజకీయ దురుద్దేశ్యం మరోమారు కెనడా తీరును తప్పుపట్టిన భారత విదేశాంగశాఖ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌సెప్టెంబర్‌ 21: ‌ఖలిస్థానీ అంశంపై కెనడా వ్యవహరిస్తున్న తీరును భారత్‌ ‌మరోసారి తీవ్రంగా తప్పుబట్టింది. ఆ దేశం తీవ్రవాదులు, అతివాదులకు స్వర్గధామంగా మారిందని ధ్వజమెత్తింది. ఇరు దేశాల…

పారదర్శకంగా డబుల్‌ ఇళ్ల పంపిణీ

హైదరాబాద్‌లో 30 వేల ఇళ్ల పంపిణీ పూర్తి…త్వరలోనే మరో 70 వేల పంపీణీ ఒక్కపైసా ఖర్చు లేకుండా అప్పగింత అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం మళ్లీ ఆశీర్వదిస్తే మరిన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తాం మిగితా 27 రాష్ట్రాల్లో ఎక్కడైనా డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు కట్టిచ్చి ఇచ్చారా.. దుండిగల్‌లో డబుల్‌ ‌బెడ్రూమ్‌ ఇం‌డ్ల పంపిణీలో…

కాంగ్రెస్‌ ఇచ్చిన హావిలను అమలు చేస్తుంది

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌21: ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అంటే నమ్మకం.. కాంగ్రెస్‌ ఏ ‌హావి• ఇచ్చిన వెంటనే అమలు చేసి తీరుతుందని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. గురువారం నాడు గాంధీభవన్‌లో మ్యానిఫెస్టో కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా శ్రీధర్‌బాబు వి•డియాతో మాట్లాడుతూ..…

గెలుపే ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక

మొదటి జాబితాలో 50-55 మంది అభ్యర్థుల ప్రకటన త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సీనియర్‌ ‌నాయకుల బస్సు యాత్ర పొత్తుల అంశం హై కమాండ్‌ ‌చూసుకుంటుంది సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 21 : ‌గెలుపే ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, మొదటి దశలో 50-55 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని…