NEWS

NEWS

‌ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కల్పించాలి

జర్నలిస్ట్‌ల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది త్వరలో సమాచార శాఖలో 361 ఖాలీ పోస్టుల భర్తీ మన రాష్ట్రంలోనే జర్నలిస్ట్‌లకు అత్యధికంగా అక్రిడిటేషన్‌ ‌కార్డ్‌ల జారీ… సమాచార శాఖ మంత్రి డాక్టర్‌ ‌పట్నం మహేందర్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 22 : ‌రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సమాచార శాఖ అధికారులు…

హన్మకొండ జిల్లా శాయంపేటలో విషాదం

ప్రమాదవశాత్తు గోడకూలి ముగ్గురు మృతి హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 22 : ‌హన్మకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు గోడకూలి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒక వృద్ధుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇద్దరు ఘటనాస్థలిలోనే మృతి చెందగా..ఒక మహిళ పరకాల ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది.…

అన్ని రంగాల అభివృద్ధి..అన్ని వర్గాల సమ్మిళతం

సిఎం కేసీఆర్‌ ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదంతో భావితరాల సిద్ధిపేటగా మార్చుకున్నాం నాటి సిద్ధిపేట ట్యాగ్‌లైన్స్…‌నేటి అభివృద్ధికి హెడ్‌లైన్స్ ‌మంత్రి హరీష్‌రావు సమక్షంలో కాంగ్రెస్‌ ‌పార్టీ నుండి పలువురు బిఆర్‌ఎస్‌లో చేరికలు మా రికార్డ్ ‌మేమే బద్దలు కొడతాం..సిద్ధిపేట అభివృద్ధిలో భాగస్వామవుతాం సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌, 22 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదం ఫలితంగా…

మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లును తక్షణమే అమలు చేయాలి

డీలిమిటేషన్‌, ‌జనాభా గణన అనేవి బిల్లు వాయిదా వేయడానికి కేంద్రం కుంటిసాకులు జనాభా సెన్సస్‌ ‌చేయాడానికి జాప్యమెందుకు మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ తమ హయాంలో జరిగిన జనాభా గణనను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్న ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌ 22 : ‌మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లును వెంటనే అమలు…

కాంగ్రెస్ నాయకులు రాజ్ బోడాపై కఠిన చర్యలు తీసుకోవాలి

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 22: చేవెళ్ళ మండలంలోని పోలీస్ స్టేషన్లో రాజ్ బోడ ఎన్ఆర్ఐపై ఫిర్యాదు చేసిన బిఎస్పి నాయకులు.ఆనంతరం చేవెళ్ళ అసెంబ్లీ అధ్యక్షులు చందు  మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బలపడుతున్న బీఎస్పీ పార్టీ ప్రజాదరణ చూడలేక అమెరికాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ…

నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 22 : లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్ వారు కల్వకుర్తి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలకు కంప్యూటర్ ల్యాబ్ కోసం లయన్ ఇంటర్నేషనల్ ఏరియా లీడర్ ఎం డి 320 లయన్ జి చెన్న కిషన్ రెడ్డి అందించిన లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని కల్వకుర్తి లయన్స్…

అంతర్గత మరుగునీటి డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డ్ పిజెఆర్ ఎన్క్లేవ్ లో 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంతర్గత మరుగునీటి డ్రైనేజ్ నిర్మాణ పనులకు  అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కాలనీలో…

నిరుపేద విద్యార్థికి సుంకిరెడ్డి రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేత

 ఆమనగల్లు ప్రజాతంత్ర సెప్టెంబర్ 22 : ఆమనగల్లు మండలం రాం నుంతల గ్రామ పంచాయితి చిన్న తండా కి చెందిన పాత్లావత్ రమేష్ అనే విద్యార్థి పై చదువులు విదేశాలకు (జర్మనీ) వెళ్లేందుకు కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయం కార్యకర్తల ద్వారా తెలుసుకున్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్…

నియోజకవర్గ సబ్బండ వర్గాల మద్దతుతో కొనసాగుతున్న ముదిరాజుల రిలే నిరాహార దీక్షలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: రాజ్యాధికారంతోనే తమ జాతులకు న్యాయం జరుగుతుందని సబ్బండ వర్గాల ప్రజలు నీలం మధు ముదిరాజ్ కు  మద్దతుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.గత వారం జిన్నారం మండల కేంద్రంలో మొదలైన రిలే నిరాహార దీక్షలు వరుసగా కొనసాగుతుండగా ఇప్పుడు గుమ్మడిదల మండల కేంద్రంలో నీలం మధు కు…

ఆటోమోటివ్ అత్యాధునిక స‌ర్వీసు కేంద్రం ప్రారంభం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : ఆటోమోటివ్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఎంపీఎల్‌) ఎపి రేణిగుంటలో త‌న అత్యాధునిక స‌ర్వీసు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించిందని ఆటోమోటివ్ మాను ఫ్యాక్చరర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వి శుక్రవారం హైదరాబాద్ లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛ‌త్తీస్‌గఢ్, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ స‌హా ఆరు రాష్ట్రాలలో…