NEWS

NEWS

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 :  కడ్తాల మండలంలోని వివిధ గ్రామాల్లో మృతి చెందిన మృతుల కుటుంబాలకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ. 5వేల చొప్పున ఇది కుటుంబాలకు 10 వేల ఆర్థిక సాయం అందించారు. కడ్తాల మండల కేంద్రానికి చెందిన మాదారం నవీన్ మృతి చెందారు. అదేవిధంగా రావిచెడు…

ఆమనగల్లులో 13వ రోజుకు చేరిన అంగన్వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మె 

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 :  అంగన్వాడీ టీచర్స్ ల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయ సమీపంలో చేస్తున్న నిరోధిక సమ్మె శనివారంతో 13వ  రోజుకు చేరుకుంది. నిరవధిక సమ్మె సందర్భంగా పలువురు మాట్లాడుతూ  అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం 26,వేలు  పెన్షన్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత పలు సౌకర్యాలు…

ప్రశాంతంగా వినాయక నిమజ్జనం సహకరించిన అందరికీ కృతజ్ఞతలు

తాండూరు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 : తాండూరు పట్టణంలో శుక్రవారం నిర్వహించిన వినాయక నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లొల నరసింహులు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వినాయక చవితిని పురస్కరించుకుని పట్టణంలోని పలు ప్రాంతాల్లో పలు మండపాలో ప్రతిష్టించిన గణనాథుల ఐదు రోజులపాటు ప్రత్యేక…

మంత్రి మహేందర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గనుల భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి కి తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం రాష్ట్ర మంత్రి ఈ మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్…

రజాకార్‌ ‌సినిమాను తిరస్కరించండి

విద్వేషాలు, మత కలహాలు సృష్టించేందుకు బీజేపీ కుట్ర శాంతిభద్రతలకు విఘాతం తెలంగాణ ప్రజలకు కవిత పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 22 : ‌రజాకార్‌ ‌ట్రైలర్‌ ‌విడుదలైనప్పటి నుంచి బీజేపీ, అధికార బీఆర్‌ఎస్‌ ‌మధ్య కొత్త ఫ్లాష్‌ ‌పాయింట్‌గా మారింది. తెలుగు సినిమా ‘రజాకార్‌’‌ని తెలంగాణ ప్రజలు తిరస్కరించాలని బీఆర్‌ఎస్‌ ‌నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత…

రాష్ట్రంలో మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌లో రహదారులు జలమయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 22 : ‌హైదరాబాద్‌ ‌సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌, అవి•ర్‌పేట, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్‌, ‌సనత్‌ ‌నగర్‌, ‌బోరబండ, కాప్రా, ఈసీఐఎల్‌, ‌మల్కాజిగిరి, ముషీరాబాద్‌, ‌కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, ఆల్విన్‌ ‌కాలనీ, మూసాపేట, ప్రగతి నగర్‌, ‌నిజాంపేట, బాచుపల్లి, సైదాబాద్‌,…

కాంగ్రెస్‌ అభ్యర్ధుల తొలి జాబితాపై కసరత్తు పూర్తి!!

70కి పైగా స్థానాల్లో స్పష్టత.. త్వరలోనే అధిష్ఠానం చెంతకు జాబితా దిల్లీలో ముగిసిన తెలంగాణ స్క్రీనింగ్‌ ‌కమిటీ సమావేశం ఆశావహుల్లో నెలకొన్న సందడి.. కమిటీకి సిఫార్సు చేసుకునే పనిలో నిమగ్నం వొచ్చే వారం మరోసారి స్క్రీనింగ్‌ ‌కమిటీ భేటీ అయ్యే అవకాశం న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 22  : ‌దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం జరిగిన…

తెలంగాణకు మూడో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌

‌కాచిగూడ నుంచి బెంగళూరుకు రైలు..24వ తేదీన ప్రారంభం రేపు మధ్యాహ్నం వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 22 : ‌తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వం మూడో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించబోతుంది. ఇప్పటికే సంక్రాంతి కానుకగా.. సికింద్రాబాద్‌-‌విశాఖపట్టణం వందేభారత్‌ ‌రైలును, ఉగాది కానుకగా సికింద్రాబాద్‌-‌తిరుపతి వందేభారత్‌ ‌రైలును కేంద్రం ప్రారంభించగా.. ఇప్పుడు వినాయక…

‌ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కల్పించాలి

జర్నలిస్ట్‌ల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది త్వరలో సమాచార శాఖలో 361 ఖాలీ పోస్టుల భర్తీ మన రాష్ట్రంలోనే జర్నలిస్ట్‌లకు అత్యధికంగా అక్రిడిటేషన్‌ ‌కార్డ్‌ల జారీ… సమాచార శాఖ మంత్రి డాక్టర్‌ ‌పట్నం మహేందర్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 22 : ‌రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సమాచార శాఖ అధికారులు…

హన్మకొండ జిల్లా శాయంపేటలో విషాదం

ప్రమాదవశాత్తు గోడకూలి ముగ్గురు మృతి హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 22 : ‌హన్మకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు గోడకూలి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒక వృద్ధుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇద్దరు ఘటనాస్థలిలోనే మృతి చెందగా..ఒక మహిళ పరకాల ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది.…