ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కల్పించాలి
జర్నలిస్ట్ల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది త్వరలో సమాచార శాఖలో 361 ఖాలీ పోస్టుల భర్తీ మన రాష్ట్రంలోనే జర్నలిస్ట్లకు అత్యధికంగా అక్రిడిటేషన్ కార్డ్ల జారీ… సమాచార శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సమాచార శాఖ అధికారులు…
