NEWS

NEWS

లేబర్  పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

కులకచర్ల, ప్రజాతంత్ర,22:  భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న లేబర్ కార్డు ద్వారా పొందే పథకాలను లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని జన్ సాహస్ స్వచ్చంధ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ ప్రకాష్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సౌమ్యా రెడ్డి తో…

నారీశక్తి వందన్ అధినియం బిల్లును స్వాగతిస్తున్నాం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : నారీ శక్తి వందన్ అధినియం అని అనెంప్లాయిస్ ఫోరం చైర్మన్ అనూజ్ కుమార్ స్పష్టం చేశారు. బిల్లును స్వాగతిస్తున్నామని, బిసి స్త్రీలకు నిజమైన స్వాతంత్ర్యం అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపటం సంతోషకరం అన్నారు. మహిళలను శక్తిగా గుర్తించి, గౌరవించే సంస్కృతి…

నాడు నిధుల కొరత నేడు నిధుల వరద

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22:  గత ప్రభుత్వాల హయాంలో నిధుల కొరతతో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గ్రామాలు నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు మండల పరిధిలోని భానూర్, నందిగామ గ్రామాలలో మూడు కోట్ల 45 లక్షల…

మహిళా సంఘం భవన నిర్మాణం ఏర్పాటుకు ఎమ్మెల్యే కు వినతి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 22 :  తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలో మహిళా సంఘం సభ్యులకు సమావేశ భవనాన్ని మంజూరు చేసి భవనానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్, ఎంపిపి తిరుమణి నిర్మల శ్రీశైలం గౌడ్ లు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ…

ఆప్ సామాన్యుల పార్టీ 24న ‘సామాన్యుడి సమరభేరి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : ఆమ్ ఆద్మీ పార్టీ సాదాసీదాగా పారదర్శకంగా ఉండే సామాన్యుల పార్టీ అని ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. ఆదివారం సెప్టెంబర్ 24న హైదరాబాద్ ఆర్టీసీ కల్యాణ మండపంలో ‘సామాన్యుడి సమరభేరి’ సదస్సు ను ఆప్ తెలంగాణ శాఖా నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలనుండి జిల్లా…

చట్ట సభల్లో బిసి బిల్లు ప్రవేశ పెట్టాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: దేశంలో బిసిలు దుర్భర పరిస్థితి ఎదుర్కుంటున్నారని,వారిని దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ లో బిసి బిల్లు ను ప్రవేశ పెట్టాలని రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం కన్వీనర్ లాల్ కృష్ణ ప్రసాద్ డిమాండ్ చేశారు. బిసి బిల్లు ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలని శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని…

భక్తిశ్రద్ధలతో మైసిగండి గణనాథుడికి పూజలు

ఆమనగల్లు ప్రజాతంత్ర సెప్టెంబర్ 22 : వినాయక నవరాత్రులను పురస్కరించుకొని కడ్తాల మండలంలోని మై సిగండి గ్రామంలో హనుమాన్ ఆలయం వద్ద ప్రతిష్టించిన గణనాథుడికి మైసిగండి గ్రామ సర్పంచ్ రామావత్ తులసి రామ్ నాయక్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో పూజలు జరుపుకున్నారు. తొమ్మిది రోజులపాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాధుడికి సర్వాంగ సుందరంగా మండపాలను అలంకరించి విద్యుత్…

గణనాథునికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రత్యేక పూజలు

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పట్టణంలో ప్రతిష్టించిన గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవితిని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పలు మండపాల్లో ప్రతిష్టించిన గణనాథులను సందర్శించి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు…

అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు మైపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం అంగన్వాడి ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని 12వ రోజు సమ్మె సందర్భంగా ఎన్టీఆర్ చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ పూలమల వేసి మోమొరండం ఇచ్చి అక్కడి నుండి…

ఓటర్ ముసాయిదా జాబితా పారదర్శకంగా రూపొందించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర , సెప్టెంబర్ 22:  ఓటరు ముసాయిదా జాబితా పారదర్శకంగా  రూపొందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు  ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, ఎలక్ట్రోల్ రోల్ పరిశీలకులు విజయేంద్ర బోయి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో రాబోయే ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పై పోలింగ్ కేంద్రాల, ఓటర్ జాబితాల పరిశీలన తో పాటు  రాజకీయ…