NEWS

NEWS

అగ్రవర్ణాలు పన్నిన కుట్రలో పావుగా మారిన మోడీ

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : అగ్రవర్ణాలు పన్నిన కుట్రలో ప్రధాని మోడీ పావుగా మారారని బీసీ రాజ్యాధికార సమితి జాతీయ అధ్యక్షులు దాసు సురేశ్ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 11 వర్ధంతి సందర్భంగా జలదృశ్యం వద్దగల బాపూజీ విగ్రహం వద్దకు చేరుకొని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు…

సిఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన సర్పంచ్ గొరిగే కలమ్మ రాజు

కందుకూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 20 : మండల పరిధిలోని ఆకుల మైలారం గ్రామానికి చెందిన చింతల మంజులకి గత ఆరు నెలల క్రితం అనారోగ్యంతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగినది పిఎసిఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్  సహకారంతో విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిని కలవడం జరిగిందని మంత్రి  చొరవతో  సీఎంరిలీఫ్ ఫండ్ కింద 25000 రూపాయలు చెక్కు…

సిసి రోడ్డు పనులను నాణ్యతగా చేపట్టాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 20 : ఆమనగల్లు మున్సిపాలిటీ  ఎనిమిదో వార్డులో చేపడుతున్న సీసీ రోడ్ పనులను కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆమనగల్లు మున్సిపాలిటీ చైర్మన్ నేనావత్ రాంపాల్ నాయక్ అన్నారు. బుధవారం సిసి రోడ్డు పనులను మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ తో కలిసి  వైస్ చైర్మన్ భీమనపల్లి దుర్గయ్య, ఒకటో వార్డ్…

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన కౌన్సిలర్ కమటం రాధమ్మ

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 20 : మున్సిపాలిటీలోని ఎనిమిదో వార్డు బి.సి కాలనీ, సంకటోనీపల్లిలో టి యు ఎఫ్ ఐ డి సి నిధుల నుంచి రూ. 30 లక్షలతో 340 మీటర్ల వరకు చేపట్టుతున్న సీసీ రోడ్డు పనులను కౌన్సిలర్ రాధమ్మ వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ ల తో కలిసి ప్రారంభించారు.…

రైతుల అవకాశాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి దిశగా సాగాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర ,సెప్టెంబర్ 20: జిల్లాలో అనువైన వాతావరణం ఉన్నందున రైతులను ఆయిల్ ఫామ్  సాగుకు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం ఆయిల్ ఫామ్ సాగుపై  ఉద్యానవన,  పట్టు పరిశ్రమ శాఖ మరియు హెల్తీ  హార్డ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ…

చివరి దశకు చేరుకున్న సమీకృత భవనం

జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: అన్ని అంగులతో నూతన సమీకృత మండల కార్యాలయ సముదాయ భవనంను రాష్ట్ర వైద్య ఆరోగ్య,ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా త్వరలోనే ప్రారంభించుకుంటామని ఎంపీపీ బాలేశం గౌడ్ తెలిపారు. జగదేవపూర్ మండల కేంద్రంలో సుమారుగా 10 కోట్ల రూపాయిలు ప్రహరీకి మరికొన్ని నిధులతో ఐఓసి భవన నిర్మాణ…

పార్ల‌మెంట్ స‌మావేశాల్లో మ‌హిళా బిల్లును ఆమోదించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని, ఇందుకు అన్ని పార్టీలు సహకరించాలని, బీసీ మహిళలకు సబ్‌ కోటా కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. చ‌ట్ట‌స‌భ‌ల్లో రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే మ‌హిళా బిల్లు చారిత్రక అవసరమేనని జాతీయ బీసీ సంక్షేమ…

పీహెచ్‌డీ ప్రవేశాల్లో అక్రమాలు జరగలేదు

కేయూ మల్టీ డీన్ ఫ్యాకల్టీ ఫోరం వెల్లడి కాళోజీజంక్షన్,(హన్మకొండ),సెప్టెంబరు 19, ప్రజాతంత్ర : కాకతీయ విశ్వవిద్యాలయం క్యాటగిరి – II  పి హెచ్. డి అడ్మిషన్ల ప్రక్రియ పారదర్శకంగా నే జరిగిందని, ఏలాంటి అక్రమాలు జరగలేదని కేయూ డీన్ ఫ్యాకల్టీస్ ఫోరం ఒక ప్రకటనలో వెల్లడించింది. విద్యార్థులు చేస్తున్న ఆందోళనలను తీవ్రంగా ఖండించారు.  2017 నుండి…

తెలంగాణపై విషం చిమ్ముతున్న ప్రధాని మోదీ

కాంగ్రెస్‌ను నమ్మితే నట్టేట ముంచుతారు ఆరు హామీలు కాదు ..6 గురు ముఖ్యమంత్రులు ఖాయం… 6 నెలల పాటు కర్ఫ్యూ, 6 గంటలు మాత్రమే కరెంట్‌ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు కాంగ్రెస్‌ ‌నాయకులదంతా అసత్య ప్రచారాలు వారు అధికారంలోకి వస్తే ఆరు  నెలలకో సిఎం నారాయణ్‌ ‌ఖేడ్‌ ‌నియోజకవర్గ కార్యక్రమాల్లో హరీష్‌…

త్వరలో కల సాకారం కాబోతున్నది

మహిళా బిల్లుకు బిఆర్‌ఎస్‌ ‌సంపూర్ణ మద్దతిస్తుందన్న ఎంఎల్‌సి కవిత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతున్నదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక బీఆర్‌ఎస్‌ ‌కృషి ఉందన్నారు. మహిళా బిల్లుకు…