NEWS

NEWS

పోచారం మున్సిపల్ చైర్మన్ పై చర్యలు ఏవి

 ఘట్కేసర్ ప్రజాతంత్ర సెప్టెంబర్ 20  : ప్రభుత్వ భూములు చెరువులు, కుంటలు కబ్జాలు చేస్తున్న మేడ్చల్ నియోజకవర్గం  పోచారం మున్సిపాలిటీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్ల పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాచారం కోరుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం) యాక్టివిస్ట్ పోచారం మున్సిపాలిటీ…

కార్మికులకు ఏక రూప దుస్తుల పంపిణీ

పరిగి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: పరిగి నియోజక వర్గ పరిధిలోని దోమ గ్రామ పంచాయతీ కార్మికులకు బుధవారం  ఏక రూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ…పంచాయతీలో పనిచేస్తున్న మల్టీపర్పస్ కార్మికులందరూ ఏక రూప దుస్తులను ధరించి పంచాయతీ పనులకు రావాలని  సూచించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  కార్మిక సంక్షేమమే ధ్యేయంగా…

గణనాధుని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని 3వ వార్డ్ వాణి నగర్, వేదిరి టౌన్షిప్,అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని టిపిఆర్ ఆనంద్ నగర్ కాలనీలో ఏర్పాటుచేసిన వినాయక మండపాలను అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి  దర్శించుకున్నారు. భక్తిశ్రద్ధలతో భక్తులు గణనాధుని ఆరాధించుకోవాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం వాణి…

మైనార్టీలకు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: మైనార్టీల కు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే జరుగుతుందని టిపిసిసి మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి వహీద్ మియా పేర్కొన్నారు. బుధవారం ఇటీవలే మైనార్టీ సెల్ టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వహీద్ మియా మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు…

రసం పీల్చే పురుగుల నుండి పత్తి పంటలను కాపాడుకోవాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 20 : రైతులు వేసుకున్న పత్తి పంటలలో రసం పీల్చే పురుగుల బారిన పడకుండా పత్తి పంటను కాపాడుకోవాలని ఆమనగల్లు మండల వ్యవసాయ అధికారిని అరుణకుమారి కోరారు. బుధవారం ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి, గౌరారం, పోలేపల్లి, గ్రామాల్లో వానకాలం వేసిన పత్తి, వరి, మొక్కజొన్న, జొన్న మొదలగు పంటలు పరిశీలించారు. పత్తిలోమొక్కలు…

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం  కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ

మేడ్చల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని, ఆరోగ్య కర సమాజం తయారు చేయడంలో అంగన్వాడీల పాత్ర గణనీయమైనదని, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం అందజేయడం జరుగుతుందని కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ తెలిపారు. బుధవారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో…

కడ్తాల్లో విశేష పూజలు అందుకుంటున్న గణనాథులు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 20 : కడ్తాల మండల కేంద్రంలోని హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో పాలసీతలీకరణ కేంద్రంలో ప్రతిష్టించిన గణనాధున్ని  కడ్తాల మండల జడ్పిటిసి జర్పుల దశరథ నాయక్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డిసిసిబి డైరెక్టర్, కడ్తాల ఆమనగల్లు ఉమ్మడి మండలాల పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ లు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.…

ఉద్యమ కారులను కాంగ్రెస్ పార్టీ గుర్తించడం హర్షణీయం 

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలలో భాగంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, అమర వీరుల కుటుంబాలకు రూ.25 వేల పెన్షన్ ప్రకటించడం హర్షనీయం అని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం(టీయూఎఫ్) చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ అన్నారు. నూతన…

అగ్రవర్ణాలు పన్నిన కుట్రలో పావుగా మారిన మోడీ

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : అగ్రవర్ణాలు పన్నిన కుట్రలో ప్రధాని మోడీ పావుగా మారారని బీసీ రాజ్యాధికార సమితి జాతీయ అధ్యక్షులు దాసు సురేశ్ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 11 వర్ధంతి సందర్భంగా జలదృశ్యం వద్దగల బాపూజీ విగ్రహం వద్దకు చేరుకొని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు…

సిఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన సర్పంచ్ గొరిగే కలమ్మ రాజు

కందుకూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 20 : మండల పరిధిలోని ఆకుల మైలారం గ్రామానికి చెందిన చింతల మంజులకి గత ఆరు నెలల క్రితం అనారోగ్యంతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగినది పిఎసిఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్  సహకారంతో విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిని కలవడం జరిగిందని మంత్రి  చొరవతో  సీఎంరిలీఫ్ ఫండ్ కింద 25000 రూపాయలు చెక్కు…