NEWS

NEWS

షెడ్యూల్‌ ‌ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు

అక్టోబర్‌ 3, 4, 5 ‌తేదీల్లో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన రాష్ట్రంలో కొత్తగా 15 లక్షల మంది వోటర్ల చేరిక 6.99 లక్షల యువ వోటర్ల నమోదు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ ‌రాజ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 :  ‌తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ ‌ప్రకారమే…

సరళంగా భారతీయ భాషల్లో చట్టాలు

రూపొందిండానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సులో ప్రధాని మోదీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌ 23 : ‌సరళమైన పద్ధతిలో, భారతీయ భాషల్లో చట్టాలను రూపొందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. శనివారం బార్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియా ఆధ్వర్యంలో న్యూ దిల్లీ విజ్ఞాన్‌ ‌భవన్‌లో రెండు రోజుల…

ప్రభుత్వ వైద్యులకు యూజీసీ ఎరియర్స్ విడుదల  

  – ప్రొఫెసర్ల బదిలీలకు పచ్చజెండా    -ఉత్తర్వులను వైద్య సంఘాల ప్రతినిధులకు అందజేసిన మంత్రి హరీశ్ రావు – సీఎం కేసీఆర్ కు, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపిన వైద్య సంఘాలు రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులకు యూజీసీ ఎరియర్స్ ను చేస్తున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటన విడుదల చేసింది. దీంతోపాటు డిఎంఇ పరిధిలో…

వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: సర్వవిఘ్నాలను తొలగించే వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యులు, మాజీ డీప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం నందిగామ గ్రామంలో యూత్ కాంగ్రెస్ నాయకులు విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో గణనాథుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.…

గత పాలకుల నిర్లక్ష్యం వల్లే వెనుకబాటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కూకట్పల్లి నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, కూకట్పల్లి నియోజకవర్గాన్ని పాలించిన నాయకులు అభివృద్ధి చెందారే తప్పా ప్రజల అభివృద్ధిని గాలికొదిలేశారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. శనివారం నియోజకవర్గంలోని కే.పి.హెచ్.బి కాలని డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి 41వ…

భక్తిశ్రద్ధలతో సాయి నగర్ కాలనీ గణనాథుడికి పూజలు

ఆమనగల్లు ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 : వినాయక నవరాత్రులను పురస్కరించుకొని ఆమనగల్లు మున్సిపాలిటీ లోని ఆరో వార్డు సాయి నగర్ కాలనీలో  సాయి నగర్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుడికి ఆమనగల్ బిజెపి మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీకాంత్ సింగ్, బిఆర్ఎస్ నాయకుడు ఉప్పల రాములు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు ఘనంగా పూజలు అందుకున్న…

మేడిగడ్డ తండా  గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై బాల్ రామ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 :  శాంతియూత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని అమనగల్లు ఎస్సై బాల్ రామ్ నాయక్ కోరారు. అమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా, శంకర్ కొండ తండా గ్రామపంచాయతీ ల మధ్య ఉన్న కత్వా వాగు చెరువు దగ్గర గణేష్ నిమజ్జనం ఏర్పాటు పనులను శనివారం ఉపసర్పంచ్ మల్లేష్, గ్రామ యూవ నాయకుడు…

సంకటోనిపల్లి వినాయకునికి ఆమనగల్లు ఎస్సై ప్రత్యేక పూజలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 :  గణేష్ నవరాత్రోత్సవాలా భాగంగా ఆమనగల్లు మున్సిపాలిటీ లోని 8వార్డు సంకటోనీపల్లి గ్రామంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన వినాయకునికి ఆమనగల్లు ఎస్సై బలరాం, కౌన్సిలర్ కమటం రాధమ్మవెంకటయ్య దంపతులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏ…

గణనాథులను దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: వినాయక నవరాత్రులు పురస్కరించుకొని అమీన్ పూర్ మండలం, అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా మండపాల వద్ద ఏర్పాటుచేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలను ప్రారంభించారు.అనంతరం పటేల్ గూడ…

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పిల్లల కోసం

ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను అమ్ముకోవద్దు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్ని పార్టీలకు అతీతంగా ఇళ్ల పట్టాల పంపిణి మంత్రి చొరవతో ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు జడ్పిచైర్మెన్ తీగల అనితారెడ్డి. కందుకూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 23 : ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను అమ్ముకోకుండా పిల్లల కోసం వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారికోసం…