పేట అభివృద్ధికి పెద్ది కృషి అభినందనీయం : మంత్రి హరీష్ రావు
నర్సంపేట నియోజకవర్గ విద్యార్థులు కేవలం 10000 రూపాయలు ఫీజుతోఎంబిబిఎస్ చదువుకోవచ్చు అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చోరువతో నర్సంపేట నియోజకవర్గ ప్రాంత ప్రజల శ్రేయస్సు కొరకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కృషితో ఇటీవల రూ. 183 కోట్లతో నూతనంగా మంజూరైన ప్రభుత్వ మెడికల్ కళాశాల…
