NEWS

NEWS

పేట అభివృద్ధికి పెద్ది కృషి అభినందనీయం : మంత్రి హరీష్‌ ‌రావు

నర్సంపేట నియోజకవర్గ విద్యార్థులు కేవలం 10000 రూపాయలు ఫీజుతోఎంబిబిఎస్‌ ‌చదువుకోవచ్చు అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రత్యేక చోరువతో నర్సంపేట నియోజకవర్గ ప్రాంత ప్రజల శ్రేయస్సు కొరకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి కృషితో ఇటీవల రూ. 183 కోట్లతో నూతనంగా మంజూరైన ప్రభుత్వ మెడికల్‌ ‌కళాశాల…

గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పరుగులు

ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ హాస్పిటళ్లలో మెరుగైన వైద్య సేవలు కల్యాణ లక్ష్మి పథకానికి స్పూర్తి..ములుగు జిల్లా నియోజకవర్గానికి అదనపు గృహలక్ష్మి ఇండ్లు, ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు కృషి గోదావరి జలాలు తెచ్చేందుకు అవసరమైన చర్యలు 14 వేల ఎకరాల పైగా పోడు భూముల పట్టాల పంపిణీ…

ప్రభుత్వం విరివిగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో అధికంగా పెరిగిన భూగర్భ జలాలు

రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు  ఆయిల్‌ ‌ఫామ్‌ ‌వెన్నెముకలాగ అభివృది రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ ‌పార్థసారథి సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 28: ఆచార్య కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ 108వ జయంతి సందర్బంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు గురువారం సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని శ్రీ కొండా లక్ష్మణ్‌ ‌తెలంగాణా రాష్ట్ర…

అశేష జనవాహిణి నడుమ ఖైరతాబాద్‌ ‌వినాయకుడి నిమజ్జన వేడుకలు

రికార్డు స్థాయిలో రూ.27 లక్షలు పలికిన బాలాపూర్‌ ‌లడ్డూ ధర బండ్లగూడ జాగీర్‌ ‌విల్లాస్‌లో వేలంలో రూ. 1.26 కోట్లు పలికిన లడ్డూ ధర అశేష .నవాహిని మధ్య ఖైరతాబాద్‌ శ్రీ ‌దశ మహా విద్యాగణపతి నిమజ్జనం కార్యక్రమం పూర్తయింది. నవరాత్రుల పాటు భక్తుల ప్రత్యేక పూజలందుకున్న గౌరీ తనయుడు గంగమ్మ ఒడికి చేరాడు. 63…

కన్నుల పండుగగా గణేష్‌ ‌విగ్రహాల నిమజ్జనాలు

కిక్కిరిసిపోయిన ట్యాంక్‌బండ్‌ ‌పరిసరాలు గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ ‌వినాయకుడు రికార్డు స్థాయిలో రూ.27 లక్షలు పలికిన బాలాపూర్‌ ‌లడ్డూ ధర బండ్లగూడ జాగీర్‌ ‌విల్లాస్‌లో వేలంలో రూ. 1.26 కోట్లు పలికిన లడ్డూ ధర హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 28 : ‌హుస్సేన్‌సాగర్‌లో గణనాథుల నిమజ్జనం గురువారం ఉదయం నుంచి కన్నుల పండుగగా కొనసాగుతున్నది.…

దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయింది

ఆయన అద్భుత ప్రయోగాలతో భారత్‌ ‌హరిత విప్లవం సాధించింది రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణను ఎంతగానో ప్రశంసించారు వారి సిఫారసులు, దార్శనికత నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి ఎంఎస్‌ ‌స్వామినాథన్‌ ‌మృతి పట్ల సిఎం కెసిఆర్‌ ‌తీవ్ర సంతాపం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెస్టెంబర్‌ 28 : ‌వ్యవసాయాధారిత భారత దేశంలో మెజారిటీ ప్రజల జీవనాధారం, దేశ ప్రజల…

భక్తులతో కలిసి గణేశుని నిమజ్జనం వేడుకలలో పాల్గొనడం సంతోషాన్నిచ్చింది కేంద్రమంత్రి, రాష్ట్ర బీజీపీ అధ్యక్షుడు జీ.కిషన్‌ ‌రెడ్డి

‘‘గణేష్‌ ‌నిమజ్జనం సందర్బంగా..అంబర్‌ ‌పేటలో భాగ్యనగర్‌ ‌గణేష్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదిక నుండి నిమజ్జనానికి వెళ్తున్న గణనాథుడికి వీడ్కోలు పలికాను. ఈ సందర్భంగా భక్తులతో కలిసి గణేశుని నిమజ్జనం వేడుకలలో పాల్గొనడం సంతోషాన్ని ఇచ్చింది…’’ కేంద్రమంత్రి, రాష్ట్ర బీజీపీ అధ్యక్షుడు జీ.కిషన్‌ ‌రెడ్డి ట్వీట్‌

కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరిన ఎమ్మెల్యే మైనంపల్లి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 28 : ‌దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్‌ ‌ఖర్గే  సమక్షంలో గురువారం  మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మైనంపల్లి రోహిత్‌,  ‌నకిరేకల్‌ ‌మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ ‌మానిక్‌ ‌రావ్‌ ‌థాక్రే , ఇతర నేతలు పాల్గొన్నారు.

హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త…

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 28 : ‌భారతీయ హరిత విప్లవానికి జాతిపితగా కీర్తించబడే ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ ‌స్వామినాథన్‌ ‌కన్నుమూశారు. ఆయన వయసు 98 ఏళ్లు. భారతీయ వ్యవసాయ రంగంలో ఆయన అనేక విప్లవాత్మక మార్పులను సృష్టించారు. అత్యధిక స్థాయిలో దిగుబడిని ఇచ్చే అనేక వరి వంగడాలను ఆయన డెవలప్‌ ‌చేశారు. తక్కువ ఆదాయం…

మృగాంతం

ఎలుక లున్నాయి పిల్లులున్నాయి కుక్కలున్నాయి దాడి శత్రుత్వం మనుష్యులున్నారు బానిసత్వం అణిచి వేత జీవులంతా తిండికై వేట… ఆకలి తీరని దాహం దాడులు ప్రకృతి సహజం మనిషి లోని మృగం మనిషి పైనే దాడి రాకాసి మృగం అంతమే మరోమనిషికి జీవం ఆది అంతా ల మధ్య సమరమే పరిష్కారం లేదా సంధియే సత్కృతి –…