NEWS

NEWS

మృగాంతం

ఎలుక లున్నాయి పిల్లులున్నాయి కుక్కలున్నాయి దాడి శత్రుత్వం మనుష్యులున్నారు బానిసత్వం అణిచి వేత జీవులంతా తిండికై వేట… ఆకలి తీరని దాహం దాడులు ప్రకృతి సహజం మనిషి లోని మృగం మనిషి పైనే దాడి రాకాసి మృగం అంతమే మరోమనిషికి జీవం ఆది అంతా ల మధ్య సమరమే పరిష్కారం లేదా సంధియే సత్కృతి –…

(అ)స్పృహ

ఇంకెంతని ఏమని భరించగలదు ఈ దేహం బాల్యం నుండి గాయాలే కదా గతం నుండి యుద్ధాలే కదా ఇంకెంత కర్కషత్వం చవిచూసేది అవమానం అస్తిత్వాన్ని హత్య గావిస్తూ చిల్లులు పెడుతుంది ఆత్మాభిమానం ఆద్యంతం వద్దని వారిస్తది చూసే కళ్ళు కలిపే చేతులు నవ్వే మొహాలు ఎక్కడో తావు వెతుక్కున్నవే ఒకరిపై భారం పడొద్దు అనుకుంటూనే వాళ్ళ…

విముక్తి

ఏమోయ్‌ కాసింత కాఫీ ఇస్తావా? ఇస్తాలే గాని అంత బిజీగా ఏం ప్రిపేర్‌ అవుతున్నారు రేపటి ఉపన్యాసం గురించి అవునా… దేని గురించండి? విముక్తి గురించి ఏమోయ్‌ మధ్యాహ్నంకి కాసింత భోజనం ఎక్కువ చెయ్యవా ఏంటండీ అంత ఆకలిగా ఉందా? లేదులే! మా మిత్రుడొకరు ఓ చర్చ చెయ్యడానికి వస్తున్నారు అవునా… దేనిమీదండి? విముక్తి మీద…

నిర్భయంగా.. నిరాటంకంగా…

కవిత్వంతోనే/  నా ఊపిరి వెలిగించుకుంటాను/   కవిత్వంలోనే /   నా ఆయువు పొడగించుకుంటాను/  నా కవిత్వానికి/  నేనే వాక్యాంతాన్నవుతానన్నారు కంచరాన భుజంగరావు. నీటి గింజల పంట పేరిట వెలువడిన ఆయన సంపుటిలోని కవితలు వచన కవిత్వంలో సరికొత్త అభివ్యక్తికి ఉదాహరణలుగా కనిపించాయి. నాగలి వెంట నడిచే కవిని నేను /  కవిత్వమే నా కుడి…

‘‘హరిత విప్లవ పితామహుడు’’ స్వామినాథన్‌ ‌కన్నుమూత

భారతదేశ హరిత విప్లవ పితామహుడని పేరొందిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ ‌స్వామినాథన్‌ ‌సెప్టెంబర్‌ 28  ‌గురువారం ఉదయం చెన్నైలోని స్వగృహంలో 11.20 నిముషాలకు కన్నుమూశారు.. అధిక దిగుబడినిచ్చే గోధుమలు మరియు వరి రకాలను పరిచయం చేయడం, మరింత అభివృద్ధి చేయడంవ్లన భారతదేశంలో హరిత విప్లవానికి ప్రధాన రూపశిల్పిగా ఖ్యాతినొందారు. పంటల దిగుబడి పెంచడమే లక్ష్యంగా…

వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయింది..

  వ్యవసాయ శాస్త్రవేత్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ ఎం.ఎస్ స్వామినాథన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం     భారత హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ ఎం.ఎస్ స్వామినాథన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్…

ప్రవక్త జీవితం మానవాళికి స్ఫూర్తిదాయకం

మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్ రావు   మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు మంత్రి హరీష్ రావు ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ శుభాకాంక్షలు తెలిపారు.ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సోదరభావం, ధర్మంపై స్ఫూర్తి కలిగిస్తోందన్నారు. తోటివారికి విశ్వాసం, నమ్మకం, సంరక్షణ, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త…

ఇండ్లకే పరిమితంకండి…: నగర పోలీసు కమిషనర్ 

  నేడు గణేష్ శోభాయాత్ర, విగ్రహాల నిమజ్జనాలు పెద్ద ఎత్తున జరగనున్నాయి.   దిగువ మ్యాప్‌లో చూపిన విధంగా శోభాయాత్ర  మార్గం లో కొనసాగుతుంది  మరియు ఆ మార్గంలో  ట్రాఫిక్‌ దాటడానికి అనుమతించబడదు అని నగర పోలీసు కమిషనర్ సీ వీ ఆనంద్ ట్వీట్ చేసారు. ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రతి ఒక్కరూ ఇంటి లోపలే ఉండవలసిందిగా నేను…

నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటన. పాల్గొననున్న మంత్రి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, స్థానిక  ఎమ్మెల్యేలు

ములుగు, నర్సంపేటలో మెడికల్ కాలేజీల నిర్మాణాలకు భూమిపూజ, మరిపెడ ఆసుపత్రికి భూమి పూజ చేసేందుకు హైదరబాద్ నుండి ములుగు బయల్దేరిన ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు.

గంగా జమున తహజీబ్‌’ పరిరక్షణకు ప్రభుత్వం కృషి

‌ ముస్లింలకు మిలాద్‌ ఉన్‌ ‌నబీ శుభాకాంక్షలు ..:సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 27:‌నేడు మిలాద్‌ ఉన్‌ ‌నబీ’ పండుగ ను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్‌ ‌ప్రపంచ శాంతి స్థాపన కోసం మహమ్మద్‌ ‌ను చివరి ప్రవక్తగా నియమించాడని ముస్లింలు భావిస్తారని, మహ్మద్‌ ‌ప్రవక్త జన్మదినోత్సవమైన మిలాద్‌ ఉన్‌ ‌నబీ ముస్లింలకు…