NEWS

NEWS

‘‘‌పండుటాకులను కాపాడుకుందాం’’

‘అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం’ప్రతి సంవత్సరం అక్టోబర్‌ ఒకటవ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపు తారు. ఈ సంవత్సరం వృద్ధుల దినోత్సవం ఇతివృత్తం ‘‘వృద్ధుల మానవ హక్కులను కాపాడుతూ వారి గల ప్రత్యేక అవసరాలపై ప్రత్యేక దృష్టి నిలపడం వాటిని తీర్చడం’’. భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులకు అత్యున్నతమైన స్థానం ఉంది.ఉమ్మడి కుటుంబాలు కొనసాగి నంత కాలం మన సమాజంలో వృద్ధులు…

కాంగ్రెస్ గెలుపు కోసం కలిసికట్టుగా పని చేస్తాం : నర్సారెడ్డి భూపతిరెడ్డి

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : క‌ర్నాట‌క త‌ర‌హాలో రాష్ట్రంలో ఎన్నిక‌ల వ్యూహాలు అమ‌లుచేస్తూ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నర్సారెడ్డి భూపతిరెడ్డి పిలుపునిచ్చారు.  ఇటీవలే మైనంపల్లి హనుమంత్ రావుతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన రంగారెడ్డి జిల్లా మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి,…

నిత్య వ్యాయామం.. సంపూర్ణ ఆరోగ్యం

వరల్డ్ హార్ట్ డే లో.. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎల్, బి నగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29: నేటి యాంత్రిక ఉరుకుల పరుగుల జీవనంలో… ఆనారోగ్య సమస్యలను అధిగమించ డానికి .. నిత్య వ్యాయామం  తప్పనిసరి అని ఎల్బీనగర్  శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి సూచించారు.  ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా  శుక్రవారం…

మహిళా బిల్లు.. ఓట్లు దండుకోనే కుట్ర

ఎల్బీనగర్ నియోజకవర్గం మహిళ కేటాయిస్తే.. మద్దతిచ్చి గెలిపించుకుంటాం మహిళా  ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సంచల ప్రకటన ఎల్. బి. నగర్, ప్రజాతంత్ర(సెప్టెంబర్ 29) : కేంద్ర ప్రభుత్వం  మహిళా బిల్లు పేరిట  ఓట్లు దండుకోవడానికి కుట్ర కు తర లేపుతుందని ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి ఆరోపించారు. మహిళా బిల్లుపై…

అక్టోబర్‌ 1, 3 ‌తేదీల్లో రాష్ట్రంలో ప్రధాని పర్యటన

1న మహబూబ్‌నగర్‌..3‌న ఇందూరులో… 1న రూ.13,545 కోట్ల పనులకు, 3న 8,021 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభం పలు రైల్వే ప్రాజెక్టుల, జాతీయ రహదారుల పనులకు శ్రీకారం 9 ఏళ్లలో తెలంగాణకు 2500 కిలోమీటర్ల హైవేస్‌ 800 ‌మెగావాట్ల ఎన్‌టిపిసి విద్యుత్‌ ‌పవర్‌ ‌ప్లాంట్‌ ‌రాష్ట్ర ప్రజలకు అంకితం 9 ఏళ్లలో కేంద్రం రాష్ట్రానికి చేసిన…

గాంధీ జయంతి నాడు ‘రన్‌ ‌ఫర్‌ ‌పీస్‌..’

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : ‘‘‌బొటానికల్‌ ‌గార్డెన్‌ ‌వాకర్స్ అసోసియేషన్‌ ‌నిర్వహించే ‘రన్‌ ‌ఫర్‌ ‌పీస్‌’ 3‌వ ఎడిషన్‌ ‌కోసం సంస్థ అధ్యక్షుడు భరత్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, సెక్రటరీ బాల కిష్ణా రావుతో కలిసి ఈవెంట్‌ అధికారిక టీ-షర్ట్‌ను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది…గాంధీ జయంతి నాడు ఐక్యత కోసం  నడుద్దాం…’’ అని బిఆర్‌ఎస్‌ ఎం‌పి…

24 ‌గంటల కరెంట్‌ ‌చూపిస్తే ఎమ్మెల్యేగా పోటీచేయ

వొచ్చే ఎన్నికల్లో 75 నుంచి 85 సీట్లలో గెలుస్తాం టిక్కెట్ల అమ్మకంపై హరీష్‌వి దిగజారుడు మాటలు కాంగ్రెస్‌ ‌వొచ్చాక సర్వీస్‌ ‌కమిషన్‌ను పటిష్టం చేస్తాం కాంగ్రెస్‌ ‌పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌29:  ‌బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం 24 గంటలు కరెంట్‌ ఇస్తే తాను ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని కాంగ్రెస్‌ ‌పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌…

అక్టోబర్‌ 3‌న రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల కమిషన్‌

మూడు రోజుల పర్యటనలో రాబోయే ఎన్నికలపై అధికారులతో సమావేశాలు వివరాలు సిద్ధంగా ఉంచాలని అధికారులతో సమీక్షలో సిఎస్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : ‌రాష్ట్రంలో అక్టోబర్‌ 3‌న ఎలక్షన్‌ ‌కమిషన్‌ అధికారుల పర్యటన సందర్భంగా అధికారులు అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ఈసీ…

రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : ‌పరిశ్రమ ఏదైనా పెట్టుబడులకు డెస్టినేషన్‌గా తెలంగాణ మారుతున్నది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి జాతీయ అంతర్జాతీయ కంపెనీలు క్యూకడుతున్న క్రమంలో తాజాగా గ్లోబల్‌ ‌ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ అయిన అడ్వెంట్‌ ఇం‌టర్నేషనల్‌ ‌రాష్ట్రంలో రూ.16,650 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వొచ్చింది. ఈ మేరకు కంపెనీ ఎండీ పంకజ్‌…

ఆహార అలవాట్ల వల్లే అనేక రోగాలు

ప్రాథమిక దశలో బీపీ, షుగర్‌ ‌గురించక పోవడం వల్ల దీర్ఘకాలిక రోగాలు ప్రతినిత్యం వ్యాయామం, ధ్యానం చేయాలి వరల్డ్ ‌హార్ట్ ‌డే కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావు కార్డియాలజిస్ట్ ‌సొసైటీ తెలంగాణ స్టేట్‌ ‌చాప్టర్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : ‌సగం రోగాలు మన ఆహార అలవాట్లే కారణమని, ఒకప్పుడు కమ్యూనికబుల్‌…