NEWS

NEWS

15 ‌కోట్లతో హాస్పిటల్‌ ‌ని అందుబాటులోకి తెస్తాం….!

కోతలు లేని విద్యుత్‌ అం‌దిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ వృద్ధులు వికలాంగులు వితంతువులకు ఆత్మగౌరాన్ని పెంచిన ఘనత కేసిఆర్‌ ‌దే ఆడబిడ్డ ఉన్న ప్రతి తల్లికి కేసీఆర్‌ ‌కొండంత అండ 12 లక్షల 74 వేల పెళ్లిలకు కేసీఆర్‌ ‌సహాయం ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే విధంగా బిఆర్‌ఎస్‌ ‌మేనిఫెస్టో ప్రజల తీర్పును శిరసావాహిస్తాం ఆర్థిక ఆరోగ్య శాఖ…

వ్యవసాయంలో పంజాబ్‌ను తలదన్నేలా అద్భుతాలు

ఆయిల్‌ ‌పామ్‌ ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్‌ ‌వన్‌ ‌స్థానానికి రావాలి కృష్ణానీళ్లను బొట్టు బొట్టు ఒడిసిపట్టి పాలమూరును పచ్చగా చేస్తున్నాం కేసీఆర్‌ ‌నాయకత్వంలో మూడో సారి అధికారం లోకి వొస్తాం రాష్ట్ర ఐటీ మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌ వనపర్తి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : ‌వ్యవసాయ రంగంలో పంజాబ్‌ను తలదన్నే విధంగా అద్భుతాలు సూచించామని…

కాంగ్రెస్‌ ‌నాయకుల హామీలకు గ్యారెంటీ లేదు…వారెంటీ లేదు…

కిందికి నీళ్లు తీసుకుపోతే హారతి పట్టిన పార్టీ 60 ఏళ్లు పట్టించుకోని పాలమూరు బిడ్డల అరిగోస వనపర్తి బహిరంగ సభలో మంత్రి కెటిఆర్‌ వనపర్తి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : ‌కాంగ్రెస్‌ ‌నాయకుల మాటలు గ్యారెంటీ లేదు…వారెంటీ లేదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని మిషన్‌…

అలిశెట్టి కుటుంబానికి డబుల్‌ ‌బెడ్రూమ్‌ ఇల్లు..

అండగా రాష్ట్ర ప్రభుత్వం..  సిఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు..  కేటాయించిన మంత్రి కేటీఆర్‌ ‌కేసీఅర్‌ ‌కు రుణపడి ఉంటామన్న అలిశెట్టి కుమారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : ‌తన కవిత్వాన్ని నిర్భాగ్యుల గొంతుకగా మలచిన ప్రజా కవి,  తెలంగాణ శ్రీ శ్రీ గా అభిమానులు పిలుచుకునే తెలంగాణ అభ్యుదయ కవి, దివంగత అలిశెట్టి ప్రభాకర్‌…

స్వతంత్ర భారతావనిలో రాష్ట్రాల ఏర్పాటు

స్వతంత్ర భారతంలో  రాష్ట్రాల పునర్‌ ‌వ్యవస్థీకరణ ఒక ప్రధాన ఘట్టం, ముఖ్యమైన అంశం.  దీని కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ కమిటీలను నియమించగా, అవి పలు సిఫార్సులు చేశాయి. 1955 సెప్టెంబర్‌ 30‌న  ఫజల్‌ అలీ కమిషన్‌ ‌నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ సందర్భంగా రాష్ట్రాల పునర్‌ ‌విభజన కమిటీల గురించి పూర్వా పరాల…

డీ లిమిటేషన్‌ ‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం..!

దేశ జనాభాకు అనుగుణంగా పార్లమెంట్‌, అసెంబ్లీ సీట్లు ఎప్పుడో పెరగాల్సి ఉంది. కానీ ఈ సీట్లు పెరగడం లేదు. సరికదా కేంద్రంలో పాలన చేసిన పార్టీలన్నీ కాలయాపన చేస్తూ వొచ్చాయి. సీట్లు పెరిగితే తమకు ఎక్కడ ముప్పు వస్తుందో అన్న ఆలోచనలో పాలక పార్టీలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన కత్తి ద సాములాంటిది. ఇది ఎన్నో…

ఒప్పంద అధ్యాపకుల హామీ.. అమలుకు నోచుకునేనా..?

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకుల జీవితాలు గాలిలో దీపాలు అయినాయి.తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే బతుకులు బాగుపడతాయి ఉద్దేశంతో 2001 నుండి 2014 వరకు జరిగిన మలిదశ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన విశ్వవి ద్యాలయాల విద్యార్థులు, ఉద్యోగస్తులు చేసిన పోరాట పటిమ మరువలేనిది. రాష్ట్రం సాధించుకున్నాక…

రాష్ట్రంలో దూసుకు పోతున్న కాంగ్రెస్‌ ‌పార్టీ..

• ఎదుటి వారి వ్యూహాలకు ధీటుగా మా వ్యూహాలు • కాంగ్రెస్‌ ‌పార్టీ  స్ట్రాటజీ కమిటీ చైర్మన్‌ ‌ప్రేమ్‌ ‌సాగర్‌ ‌రావు సనత్‌ ‌నగర్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29:‌ప్రత్యర్థిపక్షాల వ్యూహాలకు ధీటుగా మా వ్యూహాలు ఉంటాయి..ఎన్నికల వ్యూహాల రిపోర్టు వచ్చే వారం ఠాక్రే కు అందిస్తాం అని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ  స్ట్రాటజీ కమిటీ చైర్మన్‌…

జనగామ గడ్డ పోరాటాల గడ్డ

దేవాదులు ద్వారా నీటి తో నిండిన  జనగామ జిల్లాలోని ప్రతి గ్రామంలోని చెరువులు,కుంటలు పంట పొలాలతో సస్యశ్యామలం జనగామ నియోజకవర్గ సోషల్‌ ‌మిడీయా ఇంచార్జీలతో ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్‌,‌పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమావేశం జనగామ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 29 :‌జనగామ గడ్డ వీరుల రక్తంతో తడిసిన గడ్డ అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ అన్నారు.రఘనాధపల్లి మండలం నిడిగోండ గ్రామంలోని…

ఆయిల్‌ ‌ఫామ్‌కు ఊతం… అన్నదాతకు అభయం

• రైతుకు ఆదాయం.. యువతకు ఉపాధి • ఆయిల్‌ ‌ఫామ్‌ ‌రైతుకు ఆర్థిక భరోసా • రూ.300కోట్లతో, 62 ఎకరాలో  పామాయిల్‌ ‌కర్మాగారం • 2వేల మందికి ఉపాధి అవకాశాలు • సిద్ధిపేట జిల్లాలో 50వేల ఎకరాలే లక్ష్యం • నేడు నర్మెట్టలో పామాయిల్‌ ‌ఫ్యాక్టరీ పనులకు భూమిపూజ చేయనున్న మంత్రులు నిరంజన్‌రెడ్డి, హరీష్‌రావు సిద్ధిపేట,…