NEWS

NEWS

నవంబర్‌ 9‌న రెండు చోట్ల సిఎం కేసీఆర్‌ ‌నామినేషన్‌..

ఈ ‌నెల 15న పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో సిఎం సమావేశం అభ్యర్థులకు  బి ఫారాల అందజేత…పార్టీ మేనిఫెస్టో విడుదల అక్టోబర్‌ 15, 16, 17,18 ‌తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటన…. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9 : ‌ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు నవంబర్‌ 9‌వ తేదీన గజ్వేల్‌, ‌కామారెడ్డి…రెండు నియోజకవర్గాల నుంచి బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే…

మోగిన ఎన్నికల నగారా…

పరుగులు పెడుతున్న రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ముందే రంగంలోకి బీఆర్‌ఎస్‌.. ఎం‌పికపై ఇంకా కసరత్తు చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌ ‌సుడిగాలి పర్యటనలతో ప్రచారంలో రాష్ట్రాన్ని చుట్టేస్తున్న మంత్రులు హరీష్‌ ‌రావు, కెటిఆర్‌ ఆరు గ్యారంటీలు తమను గట్టెక్కిస్తాయన్న ధీమాతో కాంగ్రెస్‌ ‌బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిన ప్రధాని మోదీ రెండు పర్యటనలు   మండువ…

అక్టోబర్‌ 14 ‌రాస్తారోకోకు అఖిలపక్ష పార్టీల పిలుపు..

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర అక్టోబర్‌ 9 : ‌టీఎస్‌పీఎస్‌సీ వైఫల్యం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో విద్యార్థి యువజన వర్గాలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారనీ..ఈ నేపథ్యంలో విద్యార్థుల, నిరుద్యోగుల అసంతృప్తిని వ్యక్తం చేయడానికి, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీయడానికి ఈ నెల 14న రాష్ట్రంలో నాలుగు రహదారులపై రాస్తారోకో నిర్వహించాలని అఖిల పక్ష రాజకీయ పార్టీలు, ప్రజా…

గీతంలో ‘మార్చ్ ‌ఫర్‌ ‌మెంటల్‌ ‌హెల్త్’

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9:‌ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గీతం స్కూల్‌ ఆఫ్‌ ‌హ్యుమానిటీస్‌ అం‌డ్‌ ‌సోషల్‌ ‌సెనైస్‌ (‌జీఎస్‌ ‌హెచ్‌ఎస్‌)‌లోని సెక్షాలజీ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ‘మార్క్ ‌ఫర్‌ ‌మెంటల్‌ ‌హెల్త్’‌ని నిర్వహించారు. అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌ ‌డాక్టర్‌ ‌దుర్గేష్‌ ‌నందినీ నేతృత్వంలోని ఈ మార్చ్, ‌జ్ఞానాన్ని మెరుగుపరచడం, అవగాహన పెంపొందించడం, మానసిక ఆరోగ్యాన్ని విశ్వవ్యాప్త…

మరో హైటెక్‌ ‌సిటీగా తుక్కుగూడ మున్సిపాలిటి

రూ.6600 కోట్లతో మెట్రోరైలు ఏర్పాటు చేస్తాం. విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం అర్బన్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 09:‌రామన్న కాలంలో తుక్కుగూడ మున్సిపాలిటిమరో హ్రిటిక్‌ ‌సిటీగా మారబోతుందని ప్రాంతానికి కే.సి. ఆర్‌ ‌కోట్లాది రూపాయల నిధులుమంజూరు చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రిపేర్కున్నారు. సోమవారం ఉదయం తుక్కుగూడు.మున్సిపాలిటీ పరిధిలో మహేశ్వరంలోముఖ్యమంత్రి కే.సి.ఆర్‌ ‌పర్యటనలో విడుదలచేసిన 25…

ఆధ్యాత్మిక పర్యటన కేంద్రాలకు ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తాం…

షాద్‌ నగర్‌ ప్రజా తంత్ర అక్టోబర్‌ 09:రూ. 50 కోట్లతో జహంగీర్‌ పీర్‌ దర్గాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన రూ. 5 కోట్లతో గిరిజన గురుకుల పాఠశాలను ప్రారంభించిన మంత్రి ఆధ్యాత్మిక పర్యటన కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృత నిశ్చయంతో ఉన్నారని ఎన్ని కోట్ల నిధులైనా వెచ్చించి అభివృద్ధి పనులు చేపడతారని…

నగర దాహార్తిని తీరుస్తున్న మిషన్‌ ‌భగీరథ పథకం

ఓఆర్‌ఆర్‌ ‌పరిధిలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మేడిపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 09 : ‌హైదరాబాద్‌ ‌మహా నగరం నలు దిక్కులా తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి మిషన్‌ ‌భగీరథ ఓఆర్‌ఆర్‌ ‌పథకం ఎంతగానో ఉపయోగపడుతోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మిషన్‌ ‌భగీరథ…

అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌

‌మిషన్‌ ‌భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛ జలాలు అమీన్‌ ‌పూర్‌ ‌నీటి కష్టాలకు ఇక చెల్లు ఒకే రోజు 6 మిలియన్‌ ‌లీటర్ల సామర్థ్యం గల రెండు భారీ రిజర్వాయర్ల ప్రారంభం.. చక్రపురి కాలనీలో ఐదు కోట్లతో నూతన 33/11కెవి సబ్‌ ‌స్టేషన్‌ ‌నిర్మాణ పనులకు శంకుస్థాపన.. అమీన్‌ ‌పూర్‌ ‌మున్సిపల్‌ ‌వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలతో…

పెరిగిపోతున్న పెడ ధోరణులు

‘‘‌కేంద్రం నుండి రాష్ట్రాలదాకా అన్ని ప్రభుత్వాలు అధికారం కోసం, వోట్ల కోసం సంక్షేమం పేరుతో ప్రజలకు అనవసర వరాలు ప్రకటిస్తూ వారిని సోమరులుగా చేయడం ఇప్పుడు కనిపిస్తున్న పెడధోరణులతో ప్రముఖమైనది సంక్షేమాలు అవసరమే. కాని సమాజ భవిష్యత్తును నాశనంచేసే అనవసర సంక్షేమాలు అవసరం లేదు. కాని ఆ విషయాన్ని, అధికారాన్ని కోరుకునే ప్రభుత్వాలు, పార్టీలు పట్టించుకోవడంలేదు.…

ఇ‌జ్రాయెల్‌, ‌పాలస్తీనా శతాబ్దం కుంపటి..

ఇజ్రాయెల్‌, ‌పాలస్తీనా వివాదం ఇప్పటిది కాదు. దీనికి వందేళ్ల చరిత్ర ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం సమయం నుంచి ఇదొక రావణకాష్టంలా రగులుతూనే ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో పాలస్తీనా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒట్టోవా సామ్రాజ్యం ఓటమి పాలైంది. బ్రిటన్‌ ఆ ‌ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ఆ ప్రాంతంలో యూదులు తక్కువ సంఖ్యలోనూ, అరబ్బులు…