NEWS

NEWS

నేడు బాలగోపాల్‌ 14‌వ సంస్మరణ సభ

మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్‌) ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7 : ‌మానవ హక్కుల కార్యకర్త కె. బాలగోపాల్‌ 14‌వ సంస్మరణ సభ నేడు హైదరాబాద్‌, ‌బాగ్‌ ‌లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం మెయిన్‌ ‌హాల్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నట్లు మానవ హక్కుల వేదిక శనివారం విడుదల…

ఎన్నికల్లో బిజెపి డకౌట్‌..‌కాంగ్రెస్‌ ‌రనౌట్‌

‌బిఆర్‌ఎస్‌ ‌సెంచరీతో విజయం సాధిస్తుంది దిమ్మతిరిగేలా బిఆర్‌ఎస్‌ ‌మేనిఫెస్టో రాబోతుంది మంచిర్యాల పర్యటనలో మంత్రి హరీష్‌ ‌రావు మంచిర్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7 : ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రకటించబోయే మేనిఫెస్టోతో ప్రతిపక్షాలకు దిమ్మ తిరగాల్సిందే అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మంచిర్యాలలో మంత్రి హరీష్‌ ‌రావు వివిధ అభివృద్ధి పనులకు…

కామారెడ్డిలో కెసిఆర్‌ ‌పోటీపై దేశమంతా ఆసక్తి

నిర్ణయం వెనక బలమైన కారణం.. కెసిఆర్‌ ‌ప్రకటనతో విపక్షాల గుండెల్లో రైళ్లు: మంత్రి కెటిఆర్‌ ‌కామారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7 : ‌కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ ‌పోటీపై దేశమంతా ఆసక్తి చూపుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ ఏ ‌నిర్ణయం తీసుకున్నా దాని వెనుక బలమైన ఆశయం ఉంటుందని కేటీఆర్‌ ‌వ్యాఖ్యానించారు.  కేసీఆర్‌పై పోటీ అంటే…

కాంగ్రెస్‌, ‌బిజెపిల మాటలు నమ్మకండి

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కెసిఆర్‌ను మరోసారి ఆశీర్వదించండి బంగారు తెలంగాణ కెసిఆర్‌కే సాధ్యం జహీరాబాద్‌ ‌పర్యటనలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7 : ‌తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కెసిఆర్‌ను మరోసారి ఆశీర్వదించండని, కాంగ్రెస్‌ను•, భారతీయ జనతా పార్టీ కల్లబొల్లి మాటలు రమ్మి మోసపోకండని రాష్ట్ర…

కామారెడ్డితో అనుబంధంతోనే కెసిఆర్‌ ‌పోటీ

మెజార్టీ రికార్డు బద్దలు కొట్టాలి రేవంత్‌ ‌గెలిచాక బిజెపిలోకి జంప్‌ ‌ఖాయం కాంగ్రెస్‌ ‌గ్యారెంటీలను ప్రజలు నమ్మరు కామారెడ్డి పర్యటనలో మంత్రి కెటిఆర్‌ ‌కామారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7 : ‌టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గెలిచాక బీజేపీలోకి జంప్‌ అవుతాడని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. కామారెడ్డితో ఉన్న అనుబంధంతోనే కెసిఆర్‌ ఇక్కడ పోటీకి దిగారని అన్నారు.…

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుండా బిఆర్‌ఎస్‌, ‌బీజేపీ కుట్ర

హంగ్‌ ‌వొస్తుందని బిఎల్‌ ‌సంతోష్‌ ‌చెప్పడాన్ని బట్టి ఆ రెండు ఒక్కటే అని స్పష్టమయింది ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే విధంగా దేశంలో పాలన క్రైస్తవ హక్కుల సమావేశలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పాల్గొన్న సీనియర్‌ ‌పార్టీ నేతలు చిదంబరం, థాక్రే తదితరులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7 : ‌పేద ప్రజల సంక్షేమం కోసం…

ఫాసిస్టు పద్ధతుల్లో వ్యవహరిస్తున్న బిజెపి ప్రభుత్వం

టీపీజేఏసీ కన్వీనర్‌ ‌ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ‌పదేళ్లలో  ప్రజల ఆకాంక్షలను కాలరాసిన ప్రభుత్వాలు నిరంకుశ పాలనను ఓడించడానికి ప్రజలు సమాయత్తం కావాలి తెలంగాణ పీపుల్స్ ‌జాయింట్‌ ‌యాక్షన్‌ ‌కమిటీ నేతలు పిలుపు ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 07 : ‌కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఫాసిస్టు పద్ధతుల్లో వ్యవహరిస్తున్నదని ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ‌విమర్శించారు. శనివారం ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలు-పౌర…

మిల్లెట్లపై జిఎస్‌టి తగ్గింపు

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్స్, అక్టోబర్‌ 7 : ‌మిల్లెట్లపై జిఎస్‌టి తగ్గిస్తూ జిఎస్‌టి కౌన్సిల్‌ ‌నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌తెలిపారు. ప్యాకేజ్‌డ్‌ ‌మిల్లెట్ల పిండిపై 5 శాతం, లూజుగా విక్రయిస్తే జిఎస్‌టి వర్తించదని ఆమె తెలిపారు. ఇంతకుముందు దీనిపై 18 శాతం జిఎస్‌టి ఉండేది. కనీసం 70 శౄతం మిల్లెట్లతో…

ఓరుగల్లులో మరోసారి బిఆర్‌ఎస్‌ గర్జన

 ‘‘తెలంగాణ ఉద్యమ సందర్భంగా 2010 డిసెంబర్‌ 16న వరంగల్‌లో మహాగర్జన పేర నిర్వహించిన భారీ బహిరంగ సభకు ధీటైన సభను బిఆర్‌ఎస్‌  ఈసారి నిర్వహించాలనుకుంటోంది. నాడు హనుమకొండలోని ప్రకాశ్‌రెడ్డిపేట సభలో దాదాపు 20 లక్షల మంది జనం పాల్గొన్నట్లు ఒక అంచనా.అది ప్రపంచంలోని అతిపెద్ద 10 బహిరంగ సభల్లో ఒకటిగా నిలిచింది.  ఆ రోజు నగర…

అసాధారణ గగన సీమ భద్రత కవచం..!

నేడు ‘‘భారత వైమానిక దళ దినోత్సవం’’ అనుక్షణం దేశ సరిహద్దు రక్షణలో అసా ధారణ సేవలను అందిస్తున్న భారత వాయు సేన లేదా ఇండియన్‌ ఎయిర్‌ ‌ఫోర్స్ (ఐఏఎఫ్‌) ‌వ్యవస్థాపక దినోత్స వాన్ని 08 అక్టోబర్‌ 1932 ‌నుంచి ప్రతి ఏట 08 అక్టో బర్‌న ఘనంగా పాటించడం ఆనవాయితీగా మారింది. దేశ సరిహద్దుల్లో భూతల…