NEWS

NEWS

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించవద్దు

 వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్నికల నియామవళి అమలు,  విధివిధానాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల్లో విధులు నిర్వర్తించే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు, సలహాలను…

బదిలీపై వెళ్లిన తెలుగు ఉపాధ్యాయుడు శశిధర శర్మకు ఘ వీడ్కోలు

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: జగదేవపూర్ మండలం మునిగడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 11సంవత్సరాల నుండి తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసిన ఆదరాసుపల్లి శశిధర్ శర్మ మంగళవారం బదిలీపై వర్గల్ మండలం లోని చౌదర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు శశిధర శర్మ  పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు భావోద్వేగంతో…

ఈనెల 16న నటన డైరెక్షన్ పై ‘వర్క్ షాప్’సినీ దర్శకుడు గీత కృష్ణ వెల్లడి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : ఈనెల 16 నుంచి 20 వ తేదీ వరకు వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రముఖ సినీ దర్శకులు, గీత కృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ ఫ్యాషన్ స్కూల్ చైర్మన్ గీత కృష్ణ దిశా నిర్దేశంలో నటన, డైరెక్షన్ పై ‘వర్క్ షాప్’ నిర్వహించనున్నట్లు సినీ దర్శకుడు గీత కృష్ణ…

భూమిని కబ్జా చేసిన మంత్రి గంగుల అనుచరులపై చర్యలు తీసుకోవాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : అంధుడినైనా తన భూమి కబ్జా చేయడమే కాకుండా మంత్రి గంగుల కమలాకర్ ప్రోద్భలంతో అతని అనుచరులు మహిపాల్, కర్ర రవీందర్ రెడ్డిలు తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని, వాళ్ళకు భయపడి హైదరాబాద్ లో తలదాచుకున్నానని బాధితుడు చెట్టి వెంకట్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం…

కేసీఆర్‌కు కలిసొచ్చిన కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి

ఇక్కడ పూజలు చేశాకే కేసీఆర్‌ ‌నామినేషన్‌ ‌దశబ్దాలుగా కొనసాగుతున్న సెంటిమెంట్‌ ‌నవంబర్‌ 9‌న నామినేషన్‌ ‌పత్రాలకు ప్రత్యేక పూజలు అదే రోజు గజ్వేల్‌, ‌కామారెడ్డి బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ ‌దాఖలు 15న సెంటిమెంట్‌ ‌హుస్నాబాద్‌లో బహిరంగ సభతో ఎన్నికల ప్రచారం షురూ… సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9 : ‌సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని…

1,50,000 @ ‌హరీష్‌రావు…

లక్ష్యం వైపు పడుతున్న అడుగులు సిద్ధిపేట నియోజకవర్గమంతా ఒకటే చర్చ స్వచ్ఛందంగా కదిలివస్తున్న ప్రలు…వివిధ సంఘాల ప్రతినిధులు ప్రగతి ప్రధాత హరీష్‌పై వెల్లువెత్తుతున్న అభిమానం సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9 : అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే, ఇప్పుడు సిద్ధిపేట నియోజకవర్గంలో అంతటా ఒకటే చర్చ. ఎవరిని కదిపినా…

నవంబర్‌ 30‌న తెలంగాణకు విముక్తి

కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం ఆరు గ్యారంటీలతో ప్రజల జీవితాల్లో వెలుగులు బీజేపీ, బీఆరెస్‌ ‌కుట్రలను ప్రతీ తెలంగాణ బిడ్డ తిప్పికొట్టాలి అక్బరుద్దీన్‌, అసదుద్దీన్‌..‌మీరు ఎవరివైపో తేల్చుకోండి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి దిల్లీ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9 : ‌నవంబరు 30న తెలంగాణకు విముక్తి కలగబోతుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి…

సకల జనుల తెలంగాణా..

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..బీజేపీ జెండా ఎగరేస్తాం రెండో..మూడో స్థానాల కోసం బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పోటీ పడాలి ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9 : ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి…

పులి బయటకు వొస్తుంది..నక్కలు పారిపోవాలి..

ప్రజలకు సంతృప్తినిచ్చే పథకాలను ప్రవేశపెట్టబోతున్నాం ముఖ్యమంత్రి కెసిఆర్‌ అదే పని మీద ఉన్నడు నేడో, రేపో ప్రజల మధ్యకు వొస్తడు కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే మళ్లీ కరెంటు కష్టాలే రైతుబంధుకు రామ్‌ ‌రామ్‌..‌దళిత బందుకు జై భీమ్‌.. ‌బిఆర్‌ఎస్‌ ‌పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శలు చిట్యాల(భూపాలపల్లి/ పరకాల),  ప్రజాతంత్ర, అక్టోబర్‌ 09 :…

సిఎం కేసీఆర్‌ ‌జిల్లాల పర్యటనలు

అక్టోబర్‌ 16 ‌నాడు జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో బహిరంగ సభలు. 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు. అక్టోబర్‌ 18‌న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో, అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్‌ ‌నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలలో సిఎం పాల్గొంటారు.