NEWS

NEWS

మహిళలకు బైక్ డ్రైవింగ్ శిక్షణ ఇచ్చిన ప్రొఫెషనల్ ట్రైనర్లు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11 : నగరంలో తొలిసారి ప్రముఖ బైక్ రెంటల్ కంపెనీ రాయల్ బ్రదర్స్, యమహా మోటార్ కే లిమిటెడ్ జపాన్ కు చెందిన మొదటి అనుబంధ సంస్థ అయిన మోటో బిజినెస్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(ఎంబిఎస్ఐ), భాగస్వామ్యంతో ‘ఆర్.బి మహిళల కోసం’ జత కలిసి మహిళలకు బైక్ డ్రైవింగ్ ప్రొఫెషనల్…

ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన బిజెపి

– మండువ రవీందర్‌రావు తెలంగాణతో సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత మొదటిసారిగా బిజెపి ఆదిలాబాద్‌లో ఎన్నికల ప్రచార సభకు శ్రీకారం చుట్టింది. షెడ్యూల్‌కు ముందే  ఈ సభ ఏర్పాటు నిర్ణయం జరిగినప్పటికీ, ఎన్నికల నియమావళి పరిధిలోకి వెళ్ళడంతో కేంద్రం ఎలాంటి తాయిలాలను ప్రకటించే అవకాశం లేకుండా పోయింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన…

కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించేంత వరకు..

మీడియా సంయమనం పాటించాలి..! పొత్తుల అంశం ఇంకా చర్చల స్థాయిలోనే ఉన్నాయి. నిర్ణయాలు జరిగితే వెల్లడిస్తాం జాతీయ నాయకత్వం సూచనల మేరకు బస్సు యాత్రపై నిర్ణయం మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10 : ‌రాజకీయ పార్టీల సొంత మీడియా కాంగ్రెస్‌పై అపోహలు సృష్టిస్తుందని, తప్పుడు వార్తలు వేసే…

మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌కు హైకోర్టులో ఊరట

హైదరాబాద్‌, అక్టోబర్‌ 10(ఆర్‌ఎన్‌ఎ) : ‌మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నికకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం  కొట్టివేసింది. మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి 219లో హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. దానిని కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 2018లో శ్రీనివాస్‌ ‌గౌడ్‌…

కెసిఆర్‌ని గద్దె దించే వరకు నిద్రపోవద్దు

భర్తరఫ్‌ ‌చేయాల్సింది టీఎస్పీఎస్సీని కాదు సిఎంని తెలంగాణ బాగుపడాలంటే  బిజెపిని ఆశీర్వదించండి ఆదిలాబాద్‌ ‌బీజేపీ జనగర్జన సభలో ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఆదిలాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10 : ‌తెలంగాణ రాష్ట్రం కోసం ఇరవై నాలుగు గంటల సమయం నేషనల్‌ ‌హైవే దిగ్బంధం చేసిన వారు ఇక్కడికి…

మరింత పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు

ఈసీ సూచన మేరకు స్క్రీనింగ్‌ ‌కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సిఎస్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10 : ‌రాష్ట్రంలో జరుగనున్న శాసన సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మరింత పకడ్బందీగా అమలుచేసేందుకుగాను ప్రత్యేకంగా స్క్రీనింగ్‌ ‌కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా…

నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలి

జనగామ జిల్లాలో 3 సీట్లు కైవసం చేసుకోవాలి జనగామ బీఆర్‌ఎస్‌ ‌పార్టీ సమన్వయ సమావేశంలో పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10 : ‌వొచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ‌పార్టీని జనగామ జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో గెలిపించడానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని  కేటీఆర్‌ అన్నారు. ఈ నెల 16న జనగామలో నిర్వహించే…

పొత్తు పెట్టుకున్న పార్టీని పొట్టన పెట్టుకుందామని చూసింది..

తెలంగాణ ప్రజల చావులకు కారణమైంది ఫేక్‌ ‌సర్వేలు, గూగుల్‌ ‌ప్రచారాలు కాంగ్రెస్‌కు అలవాటే మంటల ముఠాలతో ఎన్నికలు చేయాలనుకుంటుంది… కాంగ్రెస్‌ ‌పార్టీపై విరుచుకుపడ్డ మంత్రి హరీష్‌రావు 15న హుస్నాబాద్‌లో జరిగే సిఎం కేసీఆర్‌ ఎన్నికల బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలన సిద్ధిపేట / హుస్నాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10 : 2004 ఎన్నికల సందర్భంగా పొత్తు…

ఆదిలాబాద్‌ ‌గడ్డపై కాషాయ జెండా ఎగరావేద్దాం

ఆదిలాబాద్‌ ,  ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10 : ‌రాంజీ గోండు, కొమరం భీమ్‌ ‌పోరాటాలతో స్ఫూర్తి పొందిన గడ్డ ఈ ఆదిలాబాద్‌ ‌గడ్డ.. గిరిజన బిడ్డలుగా వారి వారసులుగా ఆదిలాబాద్‌ ‌గడ్డపై కాషాయ జెండా ఎగరావేద్దాం అని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  కిషన్‌ ‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌ ‌లో జరిగిన బీజేపీ…

కేసీఆర్‌ ‌సర్కారు వైఖరి వల్లే గిరిజన వర్సిటీ ఏర్పాటు ఆలస్యం

పదేళ్లుగా కేసీఆర్‌ ‌తెలంగాణ పేదల సమస్యలు తీర్చలేదు కొందరికి మాత్రమే ఇచ్చి దళితబంధు గురించి గొప్పలు  చెబుతున్నారు ఎంఐఎం దగ్గర కారు స్టీరింగ్‌ ఉన్న భారాస సర్కారు అవసరమా? కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పేదల కోసం చేసిందేమీ లేదు ఆదిలాబాద్‌ ‌జనగర్జన సభలో కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా ఆదిలాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10 :…