NEWS

NEWS

విధి వంచితులు..!

బరువుతీర్చాల్సిన వారే భారమయ్యారు..  గడ్డాలొచ్చినా అడ్డాలనాటి బిడ్డలే..! యుక్త వయసులోనూ తల్లి సేవ)•.. నయం కాని వ్యాధి భారిన ముగ్గురు పిల్లలతో దుర్భర జీవనం… ‘‘అందరి లాగే తమ పిల్లలు కూడా పెరిగి పెద్దవారై ప్రయోజకులు కావాలని తమను ఆసరాగా నిలవాలని ఆ తల్లిదండ్రులు  ఆశించారు.. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు.. కానీ పిల్లలకు…

ఎమ్మెల్యే అభ్యర్థుల వ్యయం

రూ.40 లక్షలు మించవద్దు జిల్లా కలెక్టర్‌ ‌నారాయణరెడ్డి వికారాబాద్‌ ‌జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11: ఎన్నికల వ్యయం పరిశీలన కోసం ఎలక్షన్‌ ‌కమిషన్‌ ‌నిబంధనల మేరకు పక్కాగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టర్‌ ‌కార్యాలయంలోని సమావేశ మందిరంలో అసిస్టెంట్‌ ఎక్స్పెండిచర్‌ అబ్జర్వర్‌ ‌లు, ఫ్లయింగ్‌ ‌స్క్వాడ్‌, ఎఫ్‌…

పైసలిస్తావా..కూల్చేయ్యాలా..?

అక్రమ వసూళ్ళలో దూకుడు పెంచిన టీపీఓ లబోదిబోమంటున్న బాధితులు.. గాజులరామరం సర్కిల్‌ ‌లో గందరగోళం..! కుత్బుల్లాపూర్‌ ‌ప్రజాతంత్ర అక్టోబర్‌ 11: అ‌క్రమ వసూళ్లకు అలవాటు పడిన అధికారులు ఎంతటికైనా దిగజారుతున్నారు. జీహెచ్‌ ఎం‌సీ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని తరచూ పలు దినపత్రికలో ప్రచారం జరుగుతు న్నప్పటికీ  స్థానిక జీహెచ్‌ఎం‌సీ టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారులు మాత్రం…

భారత రాజకీయాల మార్గదర్శకుడు సురేంద్రనాథ్‌ బెనర్జీ

తొలి భారతీయ రాజకీయ సంస్థలలో ఒకటైన ఇండియన్‌ నేషనల్‌ అసోసియేషన్‌ను స్థాపించింది సర్‌ సురేంద్రనాథ్‌ బెనర్జీ. బ్రిటిష్‌ రాజ్‌ కాలంలో భారత రాజకీయ నాయకులలో ఒకడైన సురేంద్రనాథ్‌ బెనర్జీ (1848 నవంబరు 10 – 1925 ఆగస్టు 6) ఇండియన్‌ నేషనల్‌ అసోసియేషన్‌ ద్వారా ఆనందమోహన్‌ బోస్‌ తో కలిసి 1883, 1885 లలో ఇండియన్‌…

ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వయోవృద్ధ భారతం

కీళ్ళ వాపులు, మస్క్యులో స్కెలిటల్‌ ‌రుగ్మ తలకు సంబంధించిన వ్యా ధులను ఆర్థరైటిస్‌ అం‌టాం. కీళ్ళ వాపు వ్యాధితో కీళ్ళ నొప్పులు, కదలికలు తగ్గడం, కీళ్ళు కదలకుండా దృఢంగా మారడం వంటి పలు సమ స్యలు ఉత్పన్నం అవు తాయి. అన్ని వయస్సుల జనంలో కనిపించే ఆర్థరైటిస్‌ ‌రోగ తీవ్రత, వాటిలో రకాన్ని బట్టి చికిత్స…

లింగ వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలి

2023 సంవత్సరానికి గాను ఆర్థికశాస్త్రములో ప్రతి ష్ఠాత్మక నోబెల్‌ ‌బహుమతిని అమెరికాకు చెందిన ఆర్థిక వేత్త, ప్రొఫెసర్‌ ‌క్లాడియా గోల్డిన్‌ ‌కి వరించింది. స్త్రీ పురుషుల మధ్య వేతనాలు, లేబర్‌ ‌మార్కెట్‌ అసమా నతలకు గల కారణాలను విశ్లేషణ చేసినందుకు గాను ఈమె ఈ అవార్డును పొందారు. 1990లో హార్వర్డ్ ఎకనామిక్స్ ‌డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి పదవీవిరమణ…

వాహన తనిఖీలో రూ.9 లక్షల 95వేలు సీజ్ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 11: ఎన్నికల కోడ్ అమల్లోకి రాగా సంగారెడ్డి జిల్లాలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం పటాన్ చెరు పరిధిలోని ఇక్రిశాట్ చెక్ పోస్ట్ వద్ద చేపట్టిన తనిఖీలో కారులో తరలిస్తున్న నలుగురు వ్యక్తుల నుండి రూ.9 లక్షల 95 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులు…

దళిత జర్నలిస్టులకు దళిత బంధు వర్తింప చేయాలి

జగదేవ్ పూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: దేవుడు కరుణించిన వరుణుడు వరమామిస్తాడు అన్న నినాదం లాగా ఉన్నదని గజ్వేల్ నియోజకవర్గం లో అమలవుతుందని దళిత్ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు  అన్నారు. సిద్దిపేట జిల్లా మంత్రి తన్నీరు హరీష్ రావు దళిత జర్నలిస్టులకి దళిత బంధు మంజూరు చేయాలని సూచించినప్పటికీ గజ్వేల్ నియోజకవర్గం లో…

అర్హులకే దళిత బంధు ఇవ్వాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నిలదీత

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 11 : ఎమ్మెల్యే గారు మీకు రుణపడి ఓట్లు వేస్తున్నాం.. కానీ మాకు దళిత బంధు ఇవ్వడంలేదు అంటూ మాడుగుల మండలం చంద్రాయన పల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను నిలదీశారు. బుధవారం ఆమనగల్లు మండలంలోని పోలేపల్లి గేట్ సమీపంలో ఉన్న ఫంక్షన్ హాల్ లో పోలె పల్లి, మాలెపల్లి,…

పౌల్ట్రీ ఫారాల నుండి వచ్చే దుర్వాసనను భరించలేకపోతున్నాం

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 11: మండల పరిధిలో ఉన్న కొత్తగూడ గ్రామపంచాయతీకి కూతవేటు దూరంలో గత 20 సంవత్సరాల క్రితం మద్ది లక్ష్మారెడ్డి పౌల్ట్రీ ఫారాలను నిర్మించారు.పౌల్ట్రీ ఫారాలను నిర్మించినప్పటి నుండి కొత్తగూడ గ్రామ ప్రజలకు శాపంగా మారింది.కోళ్ల పేడతో వచ్చే దుర్వాసన అంతఇంత కాదని, వాసన భరించలేకపోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు పౌల్ట్రీ యాజమానికి…