NEWS

NEWS

సిబిఎస్ఇ జాతీయ పోటీలకు ఎంపికైన అవనీష్ బోలిశెట్టి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : కాంబాట్ తైక్వాండో, స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న విద్యార్థి అవనీష్ బోలిశెట్టి, కోచ్ నరసింహ మాస్టార్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొంది చెన్నైలో జరిగిన సిబిఎస్ఇ సౌత్ జోన్ తైక్వాండో పోటీలలో 14 సంవత్సరాలలోపు 37 కిలోల బరువు కంటే తక్కువ బరువు బాలుర విభాగంలో అద్భుతమైన ఆట తీరును…

బీజేపీ విజయం కోసం పాటుపడాలి

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : ఈ ఎన్నికల్లో కారు పార్టీని బోల్తా కొట్టించి కమలం వికసిస్తుందని, ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేసి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వడ్డేపల్లి రాజేశ్వర్ రావు అన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఫతే నగర్ డివిజన్ పరిధిలోని శివ…

కేటీఆర్ వదిలిన బాణమే కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 16 : కల్వకుర్తి నియోజకవర్గం లో బిఆర్ఎస్ టికెట్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు ఇస్తే ఓడిపోతాడని పలు సర్వేలు, ఇంటిలిజెన్స్ రిపోర్టులు తెప్పించుకున్న మంత్రి కేటీఆర్, కసిరెడ్డి నారాయణరెడ్డి తో జరిగిన లోపాయి కారి ఒప్పందంతోనే..?  ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్నాడని..?  కేటీఆర్…

మహేశ్వరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పి సబితా ఇంద్రారెడ్డి బి  ఫామ్ 

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16:రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ మహేశ్వరం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి సి ఎం కె సి ఆర్ చేతుల మీదగా బి ఆర్ ఎస్ పార్టీ బి ఫామ్ అందజేశారు. ఈ  సందర్బంగా మంత్రి మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో…

మోదీ ప్రభుత్వంలో ఎన్నో అద్భుతాలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 16 : భారత ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలో దేశంలో ఎన్నో అద్భుతాలు సృష్టించారని కేంద్ర ప్రభుత్వం అందించిన పలు సంక్షేమ పథకాలు బీద ప్రజలకు అర్హులైన లబ్ధిదారులకు అందించిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కే దక్కుతుందని కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి…

దౌల్తాబాద్ మండల కేంద్రంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు

ప్రజాతంత్ర కొడంగల్ అక్టోబర్ 16:  దౌల్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను  దౌల్తాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడపగడపకు ప్రచారం చేశారు రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ ప్రజలు 40 రోజులు ఓపిక పట్టాలని రానున్నది ఇందిరమ్మ…

గీతం లో ఘనంగా ప్రపంచ ఆహార దినోత్సవం

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 16: గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ లోని ఫుడ్ సెన్స్ అండ్ టెక్నాలజీ (ఎఫ్ఎస్ఓ) విభాగం ఆధ్వర్యంలో ‘ప్రపంచ ఆహార దినోత్సవాన్ని’ సోమవారం ఘనంగా నిర్వహించారు.నీరు జీవితం, నీరు ఆహారం, ఎవరినీ వదిలిపెట్టవద్దు’ అనే ఇతివృత్తంలో ఈ ఏడాది వేడులకు నిర్వహించాలన్న ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎవో)…

మంత్రి సబితారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 16 : మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం జైత్వారం గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో ఆమె నివాసంలో బిఆర్ఎస్ లో చేరారు.మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు.వారందరికీ గులాబీ కండువాలు కప్పి మంత్రి…

బిసి కాంగ్రెస్ నేత బీఆర్ఎస్ లోకి ? 

 ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది గూడెంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. బిఆర్ ఎస్ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. నియోజక వర్గంలో అసంతృప్త నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ఇంచార్జ్ లను రంగంలోకి దింపుతోంది. కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించి బంగపడిన ఓ నేత బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు గూడెంలో జోరుగా చర్చ సాగుతోంది. పొత్తులో…

ఎన్నికల నియమాలను కచ్చితంగా పాటించాలి

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: ప్రజలు ఎన్నికల నియమాలను కచ్చితంగా పాటించాలని తాండూరు డిఎస్పి శేఖర్ గౌడ్ అన్నారు రాబోవు శాసనసభ ఎన్నికల సందర్భంగా సోమవారం యాలాల పోలీస్ స్టేషన్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన డిఎస్పి శేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో…