NEWS

NEWS

ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర అక్టోబర్ 16: అనంతగిరిలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలంపల్లి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి  ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు..వికారాబాద్ మండల పరిధిలోని పెండ్లిమడుగు గ్రామంలో మొదటిరోజు ఎన్నికల ప్రచారం. బోనాలతో, పూల వర్షంతో పెద్ద ఎత్తున స్వాగతం పలికిన గ్రామ ప్రజలు.…

కొడంగల్ లో బిఆర్ఎస్ గెలిచేనా.

ప్రజాతంత్ర కొడంగల్ అక్టోబర్ 16: కొడంగల్ రాజకీయాలు ఎప్పుడూ రాష్ట్ర రాజకీయాలకు భిన్నంగా, అందరి దృష్టిని ఆకర్శించే విధంగా ఉంటాయి. ఈ సారి ఎన్నికల్లోనూ రాష్ట్ర ప్రజల దృష్టి కొడంగల్‎ వైపే ఉండనుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో కొడంగల్‎లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొడంగల్ పీసీసీ  చీఫ్ రేవంత్‎రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి…

ప్రజావాణిలో 18 దరఖాస్తులు

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: సోమవారం సిద్దిపేటలోని సమీకృత జిల్లా కార్యలయ సముదాయంలోని సమావేశ మందిరంలో డిఆర్ఓ నాగరాజమ్మ ఆద్వర్యంలో ప్రజావాణి కార్యక్రమ నిర్వహణ జరిగింది. జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలను విన్నవించుకుని పరిష్కరించుకోవడానికి అర్జిదారులు కార్యలయంకి వచ్చారని అర్జిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా జిల్లా అధికారులు పని చెయ్యాలని సూచించారు. ప్రజావాణిలో  18 దరఖాస్తులు…

వైఎస్ఆర్ టిపి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,అక్టోబర్ 16 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎమెల్యే అభ్యర్థిత్వానికి లోటస్ పాండ్ పార్టీ కార్యాయంలో పార్టీ ముఖ్యనేతలకు ధరఖాస్తును వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యవర్గం సభ్యులు తాళ్ళ అఖిలేష్ గౌడ్ అందజేశాడు.ఈ సందర్బంగా తాళ్ళ అఖిలేష్ గౌడ్ మాట్లాడుతూ,పార్టీ అధ్యక్షురాలు షర్మిల ధరఖాస్తు పరిగణలోకి తీసుకొని టికెట్…

కర్ణాటక డిప్యూటీ సిఎంను కలిసిన టిపిసిసి కార్యదర్శి,ప్రచార కమిటీ కార్యనిర్వహక దండెం రాంరెడ్డి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,అక్టోబర్ 16 : కర్ణాటక డిప్యూటీ సిఎం డీకే.శివకుమార్ ని బెంగళూర్ లోని ఆయన నివాసంలో  ఇబ్రహీంపట్నం టిపిసిసి కార్యదర్శి,ప్రచార కమిటీ కార్యనిర్వహక సభ్యులు దండెం రాంరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా డికెను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ మెట్ సేవాదళ్ చైర్మన్ కందుకూరి మల్లారెడ్డి,వార్డు మెంబర్ కాంటేకర్ రాహుల్,సేవాదళ్ చైర్మన్ రాంబాబు,ఉసిగారి…

అభివృద్ధి చేశాను చేస్తాను ఆశీర్వదిచండి

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 16: అభివృద్ధి చేశా ఆశీర్వదించండి అంటూ ఎమ్మేల్యే అంజయ్య యాదవ్ ప్రచార హోరుతెలంగాణ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి కేసిఆర్ నే సీఎం చేయాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రజలను కోరారు. సోమవారం కేశంపేట మండలంలోని బైర్ఖాన్ పల్లి…

ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: రాబోయే సాధారణ ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా విధులను నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణరెడ్డి సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రేనర్లకు, జిల్లాస్థాయి మాస్టర్ ట్రైనర్లతో  నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ,…

కుంగ్ ఫూ అసిస్టెంట్ గ్రాండ్ మాస్టర్ గా హీరాలాల్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : ఆరోగ్య భారతాన్ని నిర్మించాలనే ఏకైక లక్ష్యంగా దేశంలో వేలాది మంది వైద్యరంగ నిపుణులను, శాస్త్రవేత్తలను దేశ విదేశాలలో తన శిష్య బృందాన్ని విస్తరించామని నిష్కిన్, మాంక్స్, కుంఫు యూనివర్స్ సంస్థ ఫౌండర్ డా.గల్లా ప్రకాష్ రావ్ పేర్కొన్నారు. హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…

పేదలకు బీమా సౌకర్యం

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: బిఅర్ఎస్ ఎన్నికల హామీలో రేషన్ కార్డు కలిగిన పేదలకు బీమాసౌకర్యం కల్పిస్తామని హమి ఇవ్వడం పట్ల  స్వాగతిస్తున్నామని దళిత బహుజన ఫ్రంట్  జాతీయ కార్యదర్శి పి.శంకర్ తెలిపారు.సోమవారం రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హారీష్ రావును సిద్దిపేటలోని మంత్రి నివాసంలోడిబిఎఫ్ బృందం కలిసి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్…

బీఆర్ఎస్ తో నా బంధం ముగిసింది

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: 22 ఏండ్ల బీఆర్ఎస్ అనుబంధానికి నీలం మధు ముదిరాజ్ స్వస్తి పలికారు. సోమవారం పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం కొత్తపల్లి వేదికగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్ఎంఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ.. పార్టీ పెట్టిన 22 సంవత్సరాల…