NEWS

NEWS

తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 26: కంసాన్ పల్లి, విట్యాల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ఫరూఖ్ నగర్ మండలంలోని కంసాన్ పల్లి, విట్యాల గ్రామాల్లో బిజెపి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల ప్రచారంలొ భాగంగా ప్రజలను ఉద్దేశించి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి చేసేవారికే అవకాశం…

మెడిగడ్డ బ్రిడ్జి విఫలానికి కారకులను అరెస్ట్ చేయాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.1 లక్ష కోట్ల అవినీతి, మెడిగడ్డ బ్రిడ్జి విఫలం కావడానికి కారణం అయిన సీఎం కెసిఆర్, ఇరిగేషన్ మంత్రి, ప్రభుత్వ కార్యదర్శిలు, ఇంజనీర్ లు, ఎల్ అండ్ టీ కంపెనీ కాంట్రాక్ట్ లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు…

కురుమలకు పది సీట్లు కేటాయించిన పార్టీలకే మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : రాష్ట్ర జనాభాలో రెండో అతి పెద్ద కులం, సుమారు 8 నుంచి 10 శాతం(40 లక్షల జనాభా) ఉన్న కురుమలకు అన్ని రాజకీయ పార్టీలు పది సీట్లు కేటాయించాలని కురుమ సంఘం రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేశారు. అదేవిదంగా రూ.10 వేల కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని…

ఎమ్మెల్యే జిఎంఆర్ కు జై కొట్టిన భవసార క్షత్రియ రంగరాజ్ సమాజ్  

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 26: పటాన్ చెరు ప్రగతి సాధకుడు, బిఆర్ఎస్ పార్టీ  పటాన్ చెరు నియోజకవర్గ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కుల, మతాలకు అతీతంగా ఏకగ్రీవాల మద్దతుల పరంపర సాగుతుంది.తాజాగా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని భవసార్ క్షత్రియ సమాజం నియోజకవర్గ కమిటీ ఏకగ్రీవంగా ఎమ్మెల్యే జిఎంఆర్ కు మద్దతు…

మీరు చెప్పే మాటలకు  కాలం చెల్లింది

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 26: కొత్తూర్ మండలం జేపీ దర్గా, ఇనుల్ నర్వ గ్రామంలో ఎన్నికల ప్రచారం వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ  చేస్తున్న మోసాలు,అబద్ధాలు చెప్పడమే అలవాటుగా, విష ప్రచారం చేయడమే పనిగా పెట్టుకునిఇన్నాళ్లు షాద్ నగర్  ప్రజలను మభ్యపెట్టారనీ ఇక మీ కథలకు…

అభివృద్ధికి మద్దతుగా బీఆర్‌ఎస్‌లో చేరికలు

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 26: సీఎం కేసీఆర్‌  చేస్తున్న అభివృద్ధికి మద్దతుగానే  బీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  అన్నారు. గురువారం పెద్దేముల్ మండలంలోని ఇందూర్ మరియు మంబాపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు‌ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  సమక్షంలో  బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ…

కాంగ్రెస్‌, ‌బీజేపీ రెండు ఒక్కటే రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: ‌కాంగ్రెస్‌, ‌బీజేపీ రెండు ఒక్కటేనని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు వ్యాఖ్యనించారు.సదాశివపేటలో బుధవారం మనబిన్‌ ‌ఫౌండేషన్‌ అధ్యక్షుడు ముఖీమ్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు. మంత్రి హరీశ్‌ ‌రావు ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి హారీష్‌ ‌రావు మాట్లాడుతూ మూడు ఉప…

బిజెపి కి రాజీనామా … కాంగ్రెస్‌లో చేరుతున్నా ..!

కెసిఆర్‌ ‌నియంతృత్వ పాలనను అంతమొందించడమే లక్ష్యం ఏనాడు స్వార్థ రాజకీయాల కోసం ఆరాటపడలేదు ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్‌ ‌చేరిన తరువాత ఆదరించాలని కోరుతున్నా : రాజగోపాల్‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, అక్టోబర్‌25 : ‌కెసిఆర్‌ ‌కుటుంబ  దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం  మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నానని…

సి వోటర్‌ ఒపీనియన్‌ ‌పోల్‌ .. అధికారానికి చేరువలో ‘హస్తం …’..

కాంగ్రెస్‌కు  48 నుంచి 60 సీట్లు ..బీఆర్‌ఎస్‌కు 43 నుంచి 55 సీట్లు.. రెండంకెలు దాటని బీజేపీ సి వోటర్‌  ఒపీనియన్‌ ‌పోల్‌ ‌నిజమైతే, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌దాదాపు 39 శాతం  వోటు  షేర్‌ ‌సాధిస్తుంది, ఆ తర్వాత బీ ఆర్‌ ఎస్‌  37‌శాతం  వోట్లను పొందుతుంది. ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,అక్టోబర్‌ 25: ‌తెలంగాణ అసెంబ్లీ…

వొచ్చే ఎన్నికల్లో చారిత్రక తీర్పు ఇవ్వాలి : తుమ్మల

Thummala Nageshwar Rao

ఖమ్మం,ప్రజాతంత్ర, అక్టోబర్‌25:‌తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ‌నేత తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఖమ్మం 54వ డివిజన్‌లో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం అధినే• చంద్రబాబు నాయుడు  అక్రమ అరెస్టుకు నిరసనగా చేసిన ర్యాలీలో ఖమ్మం ప్రజానీకం పోటెత్తారని అన్నారు. ఖమ్మం ప్రజానీకం రాజ కీయ చైతన్యం…