NEWS

NEWS

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్యకు మంగళారతులుతో ఘన స్వాగతం పలికిన మహిళా మణులు 

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,అక్టోబర్ 25 : మొయినాబాద్ మండల పరిధిలోని చందనగర్,కుత్బుదిన్ గుడా,ఎల్కగుడా,గ్రామాలలో  ప్రజా ఆశీర్వాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య ను మంగళహారుతులతో స్వాగతం పలికిన మహిళా మణులు.బిఆర్ఎస్ పార్టీతోనే సంక్షేమ అభివృద్ధి జరిగిందన్నారు యాదన్న.చేవెళ్లలో మళ్ళీ బిఆర్ఎస్ జండా ఎగరవేస్తాం అని ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య అన్నారు.పెద్దఎత్తున పాల్గొన్న బీఆర్ఎస్…

ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు, వి.వి ప్యాట్స్‌ వినియోగం తీరుపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి: జిల్లా కలెక్టర్

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: శాసనసభ సాధారణ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు, వి.వి ప్యాట్స్‌ వినియోగం తీరుపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ తెలిపారు. బుధవారం సమీకృత జిల్లా కార్యలయాల సముదాయంలో ని సమావేశ మందిరంలో   డిస్టిక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ బృంద ప్రధాన అధికారి…

మాడుగులలో బిజెపిలో భారీగా చేరికలు 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 25 : త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం లో బిజెపి జెండా ఎగరడం ఖాయమని బిజెపి అభ్యర్థి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. బుధవారం మాడుగుల మండలంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు…

మీర్ఖాన్ పేట్ నుండి శబరిమలకు పాదయాత్రగా బయలుదేరిన

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 25 : మండల పరిధిలోని మీర్ఖాన్ పేట్ గ్రామంలో అయ్యప్ప స్వాములు బుధవారం చంద్రమోహన్ నాయర్ గురుస్వామి ఆధ్వర్యంలో కాకి నవీన్ కుమార్,జక్కుల శివ,పంతం జంగయ్య స్వాములు ఈరుముడి కట్టుకొని పాదయాత్రగా బయలుదేరారు.గ్రామంలో అయ్యప్ప శరను గోషలతో మారు మోగింది.ఈ సందర్భంగా  ఈమహేశ్వరం నియోజకవర్గం ఉద్యమకారుల కో-కన్వీనర్ కాకి నరసింహ ముదిరాజ్ పాల్గొని ప్రజలు…

జిల్లా వ్యాప్తంగా నగదు, ఆభరణాలు తరలింపుపై విస్తృతంగా తనిఖీలు

మేడ్చల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25 : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తరలించరాదని ఈ విషయంలో అధికారులకు సహకరించాలని ప్రజలకు సూచిస్తూనే, శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల తనిఖీలు నిర్వహించిన సమయంలో అధికారులు, పోలీసులు స్వాధీనం చేసుకున్న 104…

యువత భక్తి భావం పెంపొందించుకోవాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 25 : యువతీ యువకులు సమాజంలో చెడు అలవాట్లను దూరంగా ఉండి భక్తి భావంతో మెలగాలని సంఘ సేవకుడు పాపిశెట్టి రాము అన్నారు. బుధవారం ఆమనగల్లు పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయ ఆవరణలో వంటగది నిర్మాణానికి భూమి పూజ చేశారు.  వంటగది నిర్మాణ దాతలు పాపిశెట్టి కుమార స్వామి కౌసల్య,…

శాసన సభ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్ ను కలిసిన దిరాజ్ సంఘం నాయకులు

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25:శాసన సభ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజు మహేశ్వరం నియోజక వర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి గుండెమోని అంజయ్య ముదిరాజ్ ఆద్వర్యంలో ముదిరాజ్ సంఘం నాయకులు బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలుతెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తలారి మల్లేశ్, ఉపాధ్యక్షుడు యాదగిరి సంఘం నాయకులు…

అయ్యప్ప పూజా సామాగ్రి దుకాణంను  ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ లో జిల్లా వెంకటేష్ నూతనంగా ఏర్పాటుచేసిన  అయ్యప్ప పూజ సామాగ్రి మరియు గిఫ్ట్ ఐటమ్స్ దుకాణం ను ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ,  కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లాభాపేక్ష కాకుండా నాణ్యమైన…

ముగిసిన కన్యకా పరమేశ్వరి దసరా శరన్నవరాత్రోత్సవాలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 25 : ఆమనగల్లు పట్టణంలో ని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు 11 రోజులపాటు నిర్వహించే దసరా శరన్నవరాత్రోత్స వాలు వైభవంగా భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.  బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అధ్యక్షుడు వీరబొమ్మ రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి బికుమండ్ల నరసింహ, కోశాధికారి…

ఆకట్టుకున్న ఎలా ఉన్నారు స్కిట్

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 25:గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెనెస్లోని మానసికశాస్త్ర (సెక్షాలజీ) విభాగం ఆధ్వర్యంలో ఎలా ఉన్నారు (హౌ ఆర్ యూ!) పేరుతో ఆకర్షణీయమైన సిట్ను ప్రదర్శించారు.కళలు, ప్రదర్శనల విభాగం సహకారంతో నిర్వహించిన ఈ స్కిట్లో మాటలే లేకుండా భావాలను, భావోద్వేగాలను, మానసిక స్థితి, మెదడుపి వాటి ప్రభావాలను చూపేలా సాగింది. అసిస్టెంట్…